రూ.2000 లో కోట్లు - స్వాదీనం విడుదల
On
రూ.2000 లో కోట్లు - స్వాదీనం విడుదల
చెన్నయ్ మే 02:
ఆంధ్రప్రదేశ్లో 4 కంటైనర్లలో తరలిస్తున్న రూ.2000 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గజనంపల్లి అనే ప్రాంతంలో 4 కంటైనర్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు.కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది.
విచారణ అనంతరం అది ఆర్బీఐకి చెందినదని కూడా తేలదాంతో, వదిలేశారు.
Tags