Category
National
National  Local News  State News 

బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థకు జాతీయ స్థాయి అవార్డు

  బాలల హక్కుల కోసం పనిచేస్తున్న ఆశ్రిత సంస్థకు జాతీయ స్థాయి అవార్డు సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) :  బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఉత్తమ సంస్థ అవార్డు లభించింది.  అమెరికాలోని వరల్డ్ లా కాంగ్రెస్ వరల్డ్ జురియస్ట్ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు, 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్' వ్యవస్థాపకుడు భువన్ రిభు చేతుల మీదుగా...
Read More...
National  State News 

న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు. - ఉలిక్కిపడ్డ రైల్ కళారంగ్ కాలనీ

న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు. - ఉలిక్కిపడ్డ రైల్ కళారంగ్ కాలనీ సమీర్ అరెస్ట్ తో భయాందోళనలో స్థానికులు సికింద్రాబాద్ మే 19 (ప్రజామంటలు) : బాంబు పేలుళ్ల కుట్రతో సంబంధం కలిగిన సూత్రధారులు దొరకడంతో సికింద్రాబాద్ లోని న్యూ బోయిగూడ రైల్ కళారంగ్ కాలనీ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు....
Read More...
National 

మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు 

మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు  సుప్రీంకోర్టు చరిత్రలో పదకొండవ మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం. త్రివేదికి వీడ్కోలు  న్యూ డిల్లీ మీ 16:1995 జూలైలో గుజరాత్‌లో ట్రయల్ కోర్టు న్యాయమూర్తిగా తన పదవిని ప్రారంభించిన తర్వాత సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన అరుదైన ఘనత కలిగిన జస్టిస్ త్రివేది, సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక మైలురాయి తీర్పులలో ఒకరుగా నిలిచారు. సుప్రీంకోర్టు...
Read More...
National  Local News  State News 

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు .

పుణ్యప్రదం పుష్కర స్నానం. - నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు . (చెరుకు మహేశ్వర శర్మ - రాయికల్ జగిత్యాల - 8106288921 జగిత్యాల 14 మే (ప్రజా మంటలు) :  సమస్తప్రాణికోటి మనుగడకు ఆధారం జలం. జలం పుట్టిన తరువాతే జీవకోటి పుట్టింది.నదుల సమీపంలోనే తొలుత నాగరీకత విస్తరించింది. అలాంటి నీళ్ళకు దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.ఆ నదులకు ప్రత్యేకత కల్పించి రుషులు, మహర్షులు...
Read More...
National  State News 

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు హైదరాబాద్ ఏప్రిల్ 28:   మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి  గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం కలిగిన జానారెడ్డితో భేటీ అయ్యారు.ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె. జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.    
Read More...
National  Spiritual   State News 

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ *ఈనెల 30 న గణేశ శర్మకు సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించనున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 27 (ప్రజామంటలు) : కంచికామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా వేద విద్వాంసులు, శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను కంచి కామకోటి శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర...
Read More...
National  Filmi News 

ఎట్టకేలకు విడుదలైన "పూలే" చిత్రం

ఎట్టకేలకు విడుదలైన ముంబాయి ఏప్రిల్ 25: ఫూలే సమీక్ష: 'ఫూలే' నెమ్మదిగా నడిచే సినిమా కానీ చాలా గొప్ప సినిమా, ఈ సినిమా యొక్క లక్ష్యం, భూమిక ఏమిటి; ప్రతీక్ మరియు పత్రలేఖ నటన ఎలా ఉంది?సామాజిక సంస్కర్త మరియు రచయిత, దేశ తొలి మహాత్మా జ్యోతిరావు ఫూలే అకా జ్యోతిబా ఫూలే మరియు అతని భార్య...
Read More...
National  State News 

FIITJEE మూసివేత: ఢిల్లీ NCR లోని 8 ప్రదేశాలలో ED సోదాలు 

FIITJEE మూసివేత: ఢిల్లీ NCR లోని 8 ప్రదేశాలలో ED సోదాలు  ప్లస్ 2 కోచింగ్ సెంటర్ జూనియర్ కాలేజీల అర్ధాంతర మూసివేత  న్యూ ఢిల్లీ ఏప్రిల్ 24:ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం, ED సోదాలు కీలక కుట్రదారుల నివాసాలపై జరిగాయి, వీరిలో ప్రమోటర్లలో ఒకరైన D.K. గోయల్, అలాగే కొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి జనవరి 2025లో, దేశవ్యాప్తంగా FIIT JEE...
Read More...
National  State News 

పహల్గామ్ దాడికి జవాబుగా పాకిస్తాన్ తో సింధునది ఒప్పందం రద్దు

పహల్గామ్ దాడికి జవాబుగా పాకిస్తాన్ తో సింధునది ఒప్పందం రద్దు క్యాబినెట్ భద్రత కమిటీ కఠిన నిర్ణయాలు  అట్టారి చెక్ పోస్ట్ మూసివేత  పాకిస్తాన్ హై కమేషన్లోని సైనికాధికారుల బహిష్కరణ  గురువారం అఖిల పక్ష సమావేశం   న్యూ ఢిల్లీ ఏప్రిల్ 23:   పహల్గామ్ దాడి తర్వాత, భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన భద్రతపై కేబినెట్ సమావేశం (CCS)లో విదేశాంగ...
Read More...
National  State News 

పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సౌదీ నుండి అర్థాంతరామ్రంగా వచ్చిన ప్రధాని మోడి వచ్చిన ప్రధాని

పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సౌదీ నుండి అర్థాంతరామ్రంగా వచ్చిన ప్రధాని మోడి వచ్చిన ప్రధాని శ్రీనగర్ లో  బాధితులను,బంధువులను కలిసిన హోం మంత్రి అమిత్ షా  లష్కరే తోయిబా పహల్గామ్ ఉగ్రవాద దాడిపహల్గామ్    ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా కాశ్మీర్, జమ్మూలో బంద్; 35 సంవత్సరాలలో మొదటిసారి.    శ్రీనగర్ (జమ్మూ కశ్మీర్) ఏప్రిల్ 23: 28 మంది మృతి చెందిన పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన సూత్రధారిగా టాప్ ఎల్ఈటి కమాండర్...
Read More...
National  State News 

అక్రమంగా ఆస్తుల కూడబెట్టిన కేసు: తమిళనాడు మంత్రి దురై మురుగన్ & కుటుంబ సభ్యుల విడుదల ఉత్తర్వు రద్దు!

  అక్రమంగా ఆస్తుల కూడబెట్టిన కేసు: తమిళనాడు మంత్రి దురై మురుగన్ & కుటుంబ సభ్యుల విడుదల ఉత్తర్వు రద్దు! సెషన్స్ కోర్టు ఉత్తర్వుల రద్దు చేసిన హైకోర్టు  2013లో ఏసీబీ హైకోర్టులో పిటిషన్  చెన్నై ఎప్రిల్ 23: తమిళనాడు రాష్ట్ర మంత్రి దురైమురుగన్ మరియు అతని కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటిస్తూ, సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హై కోర్టు కొట్టివేసింది. 1996-2001 వరకు డిఎంకె పాలనలో ప్రజా పనుల వ పనిచేసిన దురై...
Read More...
National  State News 

FIR నమోదు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి- ఘాజియాబాద్ కమిషనర్ ఉత్తర్వులు

FIR నమోదు చేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి- ఘాజియాబాద్ కమిషనర్ ఉత్తర్వులు రెండు వర్గాల పోటీ FIR  నమోదు ఆపడానికి కృషి ఘాజియాబాదు (ఉత్తరప్రదేశ్) ఎప్రిల్ 23: ఘాజియాబాదు లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడం ఇప్పుడు అంత సులభం కాదు, మీరు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి, నియమాలు ఎందుకు మారిపోయాయో తెలుసా?ఇప్పుడు ఘజియాబాద్‌లో, ఎవరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేరు, ఎందుకంటే దీని కోసం...
Read More...