Category
Local News
Local News  State News 

మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం  #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి

మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం  #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి    మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం  #నిజాం కు పట్టిన గతే పడుతుంది #భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ #కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు #మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు #కాంగ్రెస్ తోనే అభివృద్ధి కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్...
Read More...
Local News  State News 

ఘనంగా కామ్రేడ్ ఓంకార్ ప్రథమ వర్థంతి

ఘనంగా కామ్రేడ్ ఓంకార్ ప్రథమ వర్థంతి ఘనంగా కామ్రేడ్ ఓంకార్ ప్రథమ వర్థంతి ఉస్మానియా యూనివర్శిటీ మే 01: ప్రొఫెసర్ (కామ్రేడ్) ఓంకారం ప్రథమ వర్ధంతిని అతని మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని జాగ్రఫీ విభాగంలో జరిగిన ప్రొఫెసర్ ఏసి ఓంకార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా,మిత్రులు సహచరులు ఘనంగా నివాళులు అర్పించి, ఆయన సేవలు కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టార్ డా....
Read More...
Local News 

సహకారం చేస్తా మద్దతు తెలపండి.

సహకారం చేస్తా మద్దతు తెలపండి. (సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).    జగిత్యాల మే 1 (ప్రజా మంటలు) :  ఆర్యవైశ్య సోదరులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉండి సహకరిస్తానని తనకు మద్దతు తెలిపాలని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వైశ్య భవనంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ ఆత్మీయ సమ్మేళనం...
Read More...
National  Local News  State News 

పద్మ అవార్డులు-2025 నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

పద్మ అవార్డులు-2025 నామినేషన్లు ప్రారంభమయ్యాయి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)    న్యూ ఢిల్లీ మే 01 (ప్రజా మంటలు) :  గణతంత్ర దినోత్సవం, 2025 సందర్భంగా ప్రకటించబడే పద్మ అవార్డులు 2025 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 15 , 2024.  పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులు...
Read More...
Local News  State News 

పలు గ్రామాల్లో బారాస ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ప్రచారం

పలు గ్రామాల్లో బారాస ఎంపీ అభ్యర్థికి మద్దతుగా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ప్రచారం (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).    జగిత్యాల మే 1 ( ప్రజా మంటలు ) :  రూరల్ మండలములోని హాబ్సిపూర్,సంఘంపెల్లి,కల్లెడ గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఉపాధి హామీ కూలీలతో సమావేశమై బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన జెడ్పీ...
Read More...
Local News 

జిల్లా గ్రంధాలయం మాజీ చైర్మన్ కాంగ్రెసులో చేరిక.

జిల్లా గ్రంధాలయం మాజీ చైర్మన్ కాంగ్రెసులో చేరిక. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).    జగిత్యాల మే1 ( ప్రజా మంటలు ) :  జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగిత్యాల పట్టణంలోని జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్ లో జగిత్యాల జిల్లా గ్రంధాలయ చేర్మెన్ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం నిజామాబాద్...
Read More...
Local News  State News 

ఘనంగా ప్రారంభమైన విద్యుత్ శాఖ భద్రతా వారోత్సవాలు.

ఘనంగా ప్రారంభమైన విద్యుత్ శాఖ భద్రతా వారోత్సవాలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)     జగిత్యాల మే 01 ( ప్రజా మంటలు ) :  టిఎస్ఎన్ఎడిసిఎల్ సి.యం.డి కర్ణాటి వరుణ్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ నెల 01-05-2024 నుండి 07-05-2024 వరకు భద్రతా వారోత్సవాలు జరిపి రైతులకు, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ భద్రతా సూచనలు చేస్తూ విద్యుత్ ప్రమాదాలు నివారించాలని...
Read More...
Local News 

జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ,

జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ, (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల  ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు ) : మంగళవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసి, లాగ్ బుక్ మరియు బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి,...
Read More...
National  Local News  State News 

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై..

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 993349493/9348422113)    హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఇవాళ్టి నుంచి తెలంగాణలో పర్యటించ‌నున్నారు..  ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె తెలంగాణ లోనే ఉంటారని పార్టీ...
Read More...
Local News 

35వ వార్డు బారాస కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక.

35వ వార్డు బారాస కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  35వ వార్డ్ బారాస కౌన్సిలర్ అభ్యర్థి గా పోటీ చేసిన బొలుసని పద్మ - శ్రీనివాస్ మరియు వారి అనుచరులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

పది" ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల ప్రభంజనం.

పది జగిత్యాల, ఏప్రిల్ 30( ప్రజా మంటలు ) :  పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని గత సంవత్సర ఫలితాకంటే మెరుగైన ఫలితమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు...
Read More...
Local News 

ఎస్ ఎస్ సి ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం.

ఎస్ ఎస్ సి ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం. జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  మంగళవారం వెలువడిన ఎస్ ఎస్ సి-2024 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. 25 మంది విద్యార్ధులు 10 జిపిఏ సాధించారు. జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 13 విద్యార్థులు 10 జిపిఏ , మానస ఎక్సలెన్స్ నుండి 11 విద్యార్థులు జిపిఏ...
Read More...