Category
Local News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓటమి: గుండెపోటుతో అక్క మృతి
Published On
By From our Reporter
కోరుట్ల డిసెంబర్ 13 (ప్రజా మంటలు) :
సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామస్తుల వివరాల ప్రకారం, పోతు రాజశేఖర్ సర్పంచ్ పదవికి పోటీ చేయగా గురువారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల సమయంలో రాజశేఖర్ అక్క కొక్కుల... ఎల్కతుర్తి గ్రామ సర్పంచిగా మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం
Published On
By From our Reporter
ఎల్కతుర్తి డిసెంబర్ 13 (ప్రజా మంటలు)
ఎల్కతుర్తి మండలం గ్రామంలో బి. ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థి మునిగడప లావణ్య శేషగిరి ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్కాతుర్తి మండలానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధ్యక్షుడు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజలతో మమేకమై పండుగ వాతావరణముగా... కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది: జగిత్యాలలో బీఆర్ఎస్ నేతల తీవ్ర విమర్శలు
Published On
By From our Reporter
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 13 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్,మాజీ మంత్రి రాజేశం గౌడ్జి,తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. ఈ... నన్ను ఆదరించి గెలిపిస్తే.... గ్రామ అభివృద్ధి చేస్తా :
Published On
By From our Reporter
గొల్లపల్లి డిసెంబర్ 13 (ప్రజా మంటలు,అంకం భూమయ్య):
గొల్లపల్లి మండల గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి, బీసీ బిడ్డ ఆవుల జమున సత్యం యాదవ్ ప్రకటించారు.శనివారం గ్రామంలో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించి,ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలందరూ సానుకూలంగా స్పందిస్తున్నారని,అధిక మెజారిటీతో... మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి :బార్ కౌన్సిల్పై మహిళా న్యాయవాదుల నిరసన
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
తెలంగాణ బార్ కౌన్సిల్లో మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం తీవ్ర అన్యాయమని మహిళా న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు అడ్వకేట్ డా. జీ. సుభాషిణి మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో తాను ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.
బార్ కౌన్సిల్ ఏర్పాటైన... సర్పంచ్ ప్రమోద్ రెడ్డి, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ఘన సత్కారం
Published On
By From our Reporter
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
గ్రామీణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ములుకనూరు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్గా విజయం సాధించిన జాలి ప్రమోద్ రెడ్డితో పాటు ఎన్నికైన వార్డు సభ్యులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి... సైబర్ మోసాలకు ఫుల్స్టాప్ : వంగరలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
Published On
By From our Reporter
భీమదేవరపల్లి, డిసెంబర్ 12 (ప్రజామంటలు) :
సైబర్ మోసాలకు పూర్తిగా చెక్ పెట్టే లక్ష్యంతో భీమదేవరపల్లి మండలంలోని వంగర పోలీస్స్టేషన్ అధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వంగర ఎంసీఆర్బి గోదాం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు హాజరై ఆసక్తిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ జి. దివ్య మాట్లాడుతూ, ఇటీవలి... ఎన్నికల నేపథ్యంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాత్
Published On
By From our Reporter
(ప్రతినిధి అంకం భూమయ్య)
గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు)
ధర్మపురి సీఐ రాంనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం జగిత్యాల... గాంధీ రోగులకు లీగల్ సెల్ ద్వారా న్యాయ సహాయం
Published On
By From our Reporter
ప్రతి శనివారం గాంధీలో లీగల్ సెల్ హెల్ఫ్ డెస్క్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 ( ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రిలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్ డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్... చలో ఢిల్లీకి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు
Published On
By Sama satyanarayana
కరీంనగర్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
దేశంలో జరుగుతున్న ఓటు చోరీ, ఈవీఎం లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ **“ఓట్ జోర్ గది చోడ్ మహార్యాలీ”**లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరారు.
లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్... బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు.
Published On
By Sama satyanarayana
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరిపై కమ్మనూరు– కలమడుగు బ్రిడ్జి, జూనియర్ కళాశాలలు, త్రాగు–సాగునీటి సదుపాయాలు సహా బీర్పూర్ మండలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు తనే చేయించానని తెలిపారు.
రోళ్లవాగు ప్రాజెక్టును... పదవ తరగతి పరీక్షల షెడ్యూలును కుదించండి : TRSMA విజ్ఞప్తి
Published On
By From our Reporter
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ప్రభుత్వం విడుదల చేసిన SSC పబ్లిక్ పరీక్షల 2026 టైమ్ టేబుల్ పునర్విమర్శించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు వినతిపత్రం ఇచ్చింది.
అసోసియేషన్ అధ్యక్షుడు సదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, కోశాధికారి పి.... 