Category
Local News
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భూమి ఒకరిది - అప్పు మరొకరికి -బ్యాంకుల మాయాజాలం
Published On
By ch v prabhakar rao
భూమి ఒకరిది - అప్పు మరొకరికి- బ్యాంకుల మాయాజాలం తన పేరిట 20 లక్షలు బ్యాంకులో లోన్ తీసుకున్న వ్యక్తిపై చర్యలకు ప్రజావాణిలో ఫిర్యాదు
బుగ్గారం అక్టోబర్ 21 (ప్రజా మంటలు)
మండలం మద్దూనురు గ్రామానికి చెందిన ముంజల నారాయణ (44) అనే వ్యక్తి క్రాప్ లోన్ నిమిత్తము జగిత్యాల పట్టణంలోని...
Read More...
జీ ఎన్ సాయిబాబా సంస్మరణ సభ
Published On
By ch v prabhakar rao
జీ ఎన్ సాయిబాబా సంస్మరణ సభ
కోరుట్ల అక్టోబర్ 21 (ప్రజా మంటలు) :
చేయని తప్పుకు ప్రాణాలు కోల్పోయిన ప్రొపెసర్ జీ ఎన్ సాయిబాబా అని ప్రజాస్వామ్య వేదిక అధ్యక్షుడు చెన్న విశ్వనాథం అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక భవన్ లో సోమవారం ప్రొఫెసర్ సాయిబాబా సంస్మరణ సభ...
Read More...
తప్పుడు ధ్రువపత్రాలతో భూమి పట్టా చేసుకున్న వైనం!
Published On
By ch v prabhakar rao
తప్పుడు ధ్రువపత్రాలతో భూమి పట్టా చేసుకున్న వైనం! హనుమకొండ జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో అప్పటి తహసిల్దార్ తో సహా 10 మందిపై కేసు నమోదు
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లో పేరు గల్లంతు వివరాలు వెల్లడించిన సామల వనమాల
(కాశిరెడ్డి ఆదిరెడ్డి -99893 26427 )
భీమడేవరపల్లి అక్టోబర్ 21 (ప్రజామంటలు)...
Read More...
పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 21 (ప్రజా మంటలు) :
పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం) 2013, కమిటీ పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ , ఇందులో భాగంగా డాక్టర్ బోనగిరి నరేష్ జిల్లా సంక్షేమ అధికారి ,...
Read More...
ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించుటలో జాప్యం ఉండకూడదు. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 21 (ప్రజా మంటలు) :
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఆర్జీలను ఆలస్యం కాకుండా వెంటవెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు,...
Read More...
గూడెం గుట్ట శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి..
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
దండేపల్లి అక్టోబర్ 21 (ప్రజా మంటలు) :
మంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడెం సత్యనారాయణ స్వామి,అయ్యప్ప సాయిబాబా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..
నరేందర్ రెడ్డి కి ఆలయ అధికారులు వేద...
Read More...
విద్యారంగ అభివృద్ధి పై తోడ్పాటునందించి ఆదర్శంగా నిలుస్తా. - ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్.వి. నరేందర్ రెడ్డి.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) :
సమాజంలో విద్యావ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉందని మరియు నూతన విద్యా విధానం ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు రావడానికి ఆస్కారం ఉందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్.వి. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానిక జగిత్యాలలోని...
Read More...
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) :
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం…130 మందికి ఉచిత టెస్టులు,మందుల పంపిణీ జరిగింది..
కార్యక్రమములో డాక్టర్ అలేఖ్య పల్లా,వైశ్య సంఘం అధ్యక్షులు వూటూరి నవీన్,ప్రధాన కార్యదర్శి బొడ్ల జగదీష్,కోశాదికారి పెద్ది శ్రీనివాస్,కార్యవర్గం మరియు అనుబందసంఘాల కార్యవర్గం పాల్గొన్నారు....
Read More...
విద్యారంగ అభివృద్ధిపై తోడ్పాటునందించి ఆదర్శంగా నిలుస్తా. - ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా నరేందర్ రెడ్డి
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) :
సమాజంలో విద్యావ్యవస్థను మార్చాల్సిన అవసరం ఎంతగానో ఉందని మరియు నూతన విద్యా విధానం ద్వారా సమాజంలో ఎన్నో మార్పులు రావడానికి ఆస్కారం ఉందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్.వి. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానిక జగిత్యాలలోని...
Read More...
చింతకుంట చెరువులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే డా సంజయ్.
Published On
By Vikranth sharma
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల అక్టోబర్ 20 (ప్రజా మంటలు) :
మత్స్యకారులకు 100% సబ్సిడీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం లో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యం లో జగిత్యాల పట్టణ చింత కుంట చెరువు వద్ద హాజరై చెరువులో...
Read More...
ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కు ఉద్యోగుల, ప్రైవేట్ పాఠశాల మద్దతు.
Published On
By ch v prabhakar rao
ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు కు ఉద్యోగుల, ప్రైవేట్ పాఠశాల మద్దతు. వివిధ జిల్లాల్లో విస్తృత పర్యటన
మంచిర్యాల అక్టోబర్ 20 :ప్రజా మంటలు) :
ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, పెంచికల్ పేట్, కౌటాల, సిర్పూర్, బెజ్జూరు తదితర మండలాల్లోనూ; కాగజ్ నగర్ పట్టణంలోనూ తదితర ప్రాంతాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్,
ఆ...
Read More...
జగిత్యాల పట్టణంలో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ముఠా గుట్టురట్టు
Published On
By ch v prabhakar rao
జగిత్యాల పట్టణంలో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ ముఠా గుట్టురట్టు - పోలీసులు అదుపులో ఐదుగురు ముఠా సభ్యులు
ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో మోసపోవద్దు - సిఐ వేణు గోపాల్
జగిత్యాల అక్టోబర్ 19:
జగిత్యాల పట్టణంలో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో ప్రజలతో పెట్టుబడి పెట్టిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు...
Read More...