Category
Local News
Local News  State News 

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు): “జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు. జాగృతి అధ్యక్షురాలు...
Read More...
Local News 

హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి

హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు): ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహించే హాలోవీన్ వేడుకలు సిటీలోని పలు ప్రాంతాల్లో సందడిగా నిర్వహించారు. గేటేడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లల్లో చిన్నా,పెద్ద అంతా కలసి హాలోవిన్ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు. విద్యార్థులు, యువత భూతాలు, విచిత్ర  వేషదారణతో పాల్గొని సరదాగా గడిపారు. మాస్కులు,కాస్ట్యూమ్ పార్టీలతో సిటీలో పలువురు...
Read More...
Local News 

వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు  : వైద్యుల హెచ్చరిక

వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు  : వైద్యుల హెచ్చరిక సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు): దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్‌ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్‌ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్‌ అల్ట్రాసౌండ్‌ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు. డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి...
Read More...
Local News  State News 

ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది

ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణుసికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జాదుగర్ సికందర్ షో ప్రారంభం సికింద్రాబాద్, నవంబర్ 01 ( ప్రజామంటలు) : రోజు,రోజుకి అంతరించి పోతున్న ఇంద్రజాల కళను బతికించుకునేందుకు గాను ఇంద్రజాలన్నే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని వరల్డ్ ఫేమస్  మెజీషియన్ సామల వేణు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహరకళా భవన్...
Read More...
Local News 

మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.

మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్. మెట్టుపల్లి  నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్  నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం ఈ...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన...
Read More...
Local News  State News 

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్

బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో వర్షిత మృతి – ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ వర్షిత మృతి అనుమానాస్పదం – కవిత 110 మంది పిల్లలు ఏడాదిన్నరలో చనిపోయారని ఆవేదన స్పెషల్ ఎంక్వైరీ, సిట్ వేయాలని డిమాండ్ ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని విజ్ఞప్తి రాంపూర్,హుజురాబాద్ నవంబర్ 01 (ప్రజా మంటలు):: బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో అనుమానాస్పదంగా మృతిచెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు....
Read More...
Local News  Spiritual  

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున:ప్రారంభించిన పీఠాధిపతులు పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల రాక సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం  జీర్ణోద్దరణ పూర్వక మహా  సంప్రోక్షణ, అష్ట బంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి, ఆలయాన్ని పున ప్రారంభించారు. కంచి...
Read More...
Local News  Spiritual  

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు 

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు  సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు): సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 150వ వార్షికోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టాండింగ్ కమిటీ, జూబ్లీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాబర్ట్ సూర్య ప్రకాష్ తెలిపారు. శుక్రవారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చర్చి సీనియర్ పాస్టర్ డాక్టర్...
Read More...
Local News 

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రి ఆవరణలోని  పెషీ కేఫ్‌ను కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రి అధికారులు సీజ్‌చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో గాంధీ హాస్పిటల్‌డెవలప్‌మెంట్‌సొసైటీ (హెచ్‌డీఎస్‌) తరఫున అధికారులు కేఫ్‌ లోని సామాన్లు బయటకు తీయించి తాళం వేశారు. ఓపీ బ్లాక్‌ఎదురుగా ఉన్న ఈ కేఫ్‌కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినప్పటికీ,...
Read More...
Local News  Spiritual  

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథాన్ని శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరా చార్య శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి  ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వర్ణ...
Read More...
Local News 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  రన్ ఫర్ యూనిటీ ఐక్యత  కార్యక్రమం ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, ,  యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల...
Read More...