కుమారి సంగనభట్ల ప్రతీక్షకు ప్రతిభా పురస్కారం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
ధర్మపురి మే 12( ప్రజా మంటలు)
ధర్మపురి పట్టణానికి చెందిన ఆంగ్లో వేదిక్ పాఠశాలలో 2023- 24 విద్యా సంవత్సరంలో ఎస్ ఎస్ సి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంగనభట్ల ప్రతీక్షకు శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వారిచే సోమవారం ప్రతిభా పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రతీక్ష తల్లిదండ్రులు సంగనభట్ల శ్రీనివాస్ ప్రతిభ మరియు నిత్యాన్నదాన సత్రం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తమ పాఠశాల నుండి 10/10 జిపిఏ సాధించిన సందర్భంగా కుమారి ప్రతీక్షను పాఠశాల కరస్పాండెంట్ సంగనభట్ల దినేష్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ అడ్లూరి పాఠశాల కరస్పాండెంట్ కు, 10 / 10 జి పి ఏ సాధించిన కుమారి ప్రతీక్షకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
