కుమారి సంగనభట్ల ప్రతీక్షకు ప్రతిభా పురస్కారం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
ధర్మపురి మే 12( ప్రజా మంటలు)
ధర్మపురి పట్టణానికి చెందిన ఆంగ్లో వేదిక్ పాఠశాలలో 2023- 24 విద్యా సంవత్సరంలో ఎస్ ఎస్ సి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంగనభట్ల ప్రతీక్షకు శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం వారిచే సోమవారం ప్రతిభా పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రతీక్ష తల్లిదండ్రులు సంగనభట్ల శ్రీనివాస్ ప్రతిభ మరియు నిత్యాన్నదాన సత్రం బాధ్యులు, సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తమ పాఠశాల నుండి 10/10 జిపిఏ సాధించిన సందర్భంగా కుమారి ప్రతీక్షను పాఠశాల కరస్పాండెంట్ సంగనభట్ల దినేష్ కుమార్ ప్రభుత్వ చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానించారు.
ఈ సందర్భంగా చీఫ్ విప్ అడ్లూరి పాఠశాల కరస్పాండెంట్ కు, 10 / 10 జి పి ఏ సాధించిన కుమారి ప్రతీక్షకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)