పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

On
పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

పది రాష్ట్రాల్లో ముగిసిన నాల్గో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ - పూర్తి ప్రశాంతం

96 లోక్ సభ స్థానాలకు 1717 మంది అభ్యర్థుల పోటీ

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 525 మంది పోటీ

204 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల నిర్వహణ

ఇక జూన్ 4న బయట పడనున్న అభ్యర్థుల భవితవ్యం


(చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ - 99481 33539)

జగిత్యాల మే 13: 
నాలుగవ విడత పది రాష్ట్రాల్లోని 96 లోకసభ స్థానాల ఎన్నికలు సోమవారం ముగిశాయి. వాటితో పాటు మూడు రాష్ట్రాల్లోని 204 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఎన్నికలు నిర్వహించారు.
ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 లోక్ సభ స్థానాలకు గాను 1717 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము కాశ్మీర్ లో ఒక లోక్ సభ స్థానం, ఆంధ్ర ప్రదేశ్ లో - 25, తెలంగాణలో - 17, ఉత్తర ప్రదేశ్ లో - 13, మహా రాష్ట్ర లో - 11, మధ్య ప్రదేశ్ లో - 8, పశ్చిమ బెంగాల్ లో - 8, బీహార్ లో - 5, ఒడిస్సా లో - 4, ఝార్ఖండ్ లో - 4, మొత్తం : 96 లోక్ సభ స్థానాలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. వీటితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని - 175 అసెంబ్లీ స్థానాలకు, ఒడిస్సా లోని - 28 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణ లోని సికింద్రాబాద్ కంటోన్ మెంట్ లోని ఒక అసెంబ్లీ స్థానానికి కూడా సోమవారం ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటర్లు ఉండగా 35,809 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 9,900 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 4 ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. అప్పటి దాకా అభ్యర్థులతో పాటు, ఓటర్లు కూడా ఫలితాల కోసం వేచి చూడాల్సిందే.....

కాగా ఇట్టి ఎన్నికల్లో అక్కడక్కడ చెదురు - మొధురు సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొన్ని చోట్ల అల్లర్లు జరిగాయి.

Tags
Join WhatsApp

More News...

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో  గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం  విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు...
Read More...

హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం

హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం   జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పుష్య మాసము తొలి సోమవారం సాయంత్రం మూలమూర్తికి వివిధ ఫల రసాధులచే అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు ఇదిలా ఉండగా ఏ ఎస్ ఐ...
Read More...
Local News  State News 

రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాల‌లో 68వ శాఖ ప్రారంభం

రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాల‌లో 68వ శాఖ ప్రారంభం జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు): జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా...
Read More...

కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC

కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్‌ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్...
Read More...

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు

ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్‌ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): కరీంనగర్ ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం...
Read More...

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి...
Read More...
Local News 

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు

జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు...
Read More...

సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా,  అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును...
Read More...
Local News  State News 

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. రాజకీయ మార్పే పరిష్కారం “70 ఏళ్లుగా...
Read More...
Local News  State News 

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:? జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు: జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే...
Read More...
Today's Cartoon  State News 

Today's Cartoon

Today's Cartoon
Read More...
Local News 

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం

TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి....
Read More...