బీష్మ. క్యూబ్ (BHISM) భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోగ్ హిత మరియు మైత్రి) ఆరోగ్య మైత్రి యొక్క క్యూబ్.
******************
సిరిసిల్ల.రాజా విక్రాంత్ శర్మ ( 9963349493 / 9348422113)
*******************
నానాటికి వైద్య సదుపాయాలు ప్రజల ముంగిట్లోకి తేవడానికి వివిధ రకాల సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతుల్లో అనుసరిస్తున్నాయి.
గ్రామీణ స్థాయిలో మొబైల్ వ్యాన్ సౌకర్యాలు, పశువుల ఆరోగ్యం కోసం కూడా మొబైల్ వాహనాలు ప్రజల ముగింటికి వచ్చి సేవలందిస్తున్నాయి.
ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంలో అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం ప్రారంభించింది ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్.
పోర్టబుల్ ఆసుపత్రి యొక్క ప్రత్యేక ఉపయోగాలు :
భీష్మ క్యూబ్ దీని ముఖ్య ఉద్దేశం అత్యాధునిక మొబైల్ ఆసుపత్రి అనవచ్చు.
ఇది ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఆసుపత్రులు సుదూర ముగా ఉండి రవాణా సౌకర్యాలు సరిగా లేనప్పుడు వేగవంతంగా వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించినది
ఆరోగ్యం మైత్రి ప్రాజెక్ట్...పని చేసే విధానం :
దీని ద్వారా 200 మంది క్షతగాత్రులకు చికిత్స చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది భూమిని చేరుకోగానే విప్పుకొని తన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. దీన్ని పోర్టబుల్ ఆసుపత్రిగా భావిస్తారు. కేవలం 8 నిమిషాల్లో ఆసుపత్రిని సిద్ధం చేసి రోగులకు చికిత్స ప్రారంభించవచ్చు.
ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ రూప కల్పన విధానం. :
దీనిలో 72 క్యూబ్ లను కలిగి ఉంటుంది. రెండు మాస్టర్ క్యూబ్ లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా రూపొందించబడ్డాయి. దీనిలో మినీ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, విద్యుత్ జనరేటర్, రక్తపరీక్ష పరికరాలు, ఎక్స్ రే యంత్రం వంటి వైద్య పరికరాలు ఉంటాయి.
ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ అందించే వైద్య సేవలు :
ఈ పోర్టబుల్ ఆసుపత్రి తుపాకీ కాల్పులు, కాలిన గాయాలు, తల, వెన్నుపాము, మరియు చాతి గాయాలు, చిన్నపాటి శస్త్ర చికిత్సలు, పగుళ్లు మరియు పెద్ద రక్తస్రావం వంటి వాటిని నిర్వహించగలదు. ఈ ఆసుపత్రిని విమాన మార్గంలో, భూమి ద్వారా లేదా సముద్రం ద్వారా ఎక్కడికైనా పంపవచ్చు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత
ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు... హైదరాబాద్లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ
జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు.
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,... బేగంపేట్లో రోడ్డు ప్రమాదం: థార్ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా
బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
శంషాబాద్లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు. ఐ–బొమ్మ పైరసీ వెబ్సైట్ లో సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.
ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా... ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం 15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ
సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం... దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే... తల్లిదండ్రులను వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు):
కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80) అనే వృద్దురాలిని ఆమె నడిపి కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి... డెఫ్లింపిక్స్లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జపాన్ డెఫ్లింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్కు ప్రభుత్వ అండ. సౌదీ అరేబియా బస్సు ప్రమాదం: 45 మంది రాష్ట్రవాసులు: ,: తెలంగాణ కేబినెట్ 5 లక్షల పరిహారం
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణకు చెందిన యాత్రికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సానుభూతి ప్రకటించింది. ఈ దుర్ఘటనపై జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల... 