బీష్మ. క్యూబ్ (BHISM) భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోగ్ హిత మరియు మైత్రి) ఆరోగ్య మైత్రి యొక్క క్యూబ్.

On
బీష్మ. క్యూబ్ (BHISM) భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహాయోగ్ హిత మరియు మైత్రి) ఆరోగ్య మైత్రి యొక్క క్యూబ్.

******************

సిరిసిల్ల.రాజా విక్రాంత్ శర్మ ( 9963349493 / 9348422113)

*******************

నానాటికి వైద్య సదుపాయాలు ప్రజల ముంగిట్లోకి తేవడానికి వివిధ రకాల సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలు వివిధ పద్ధతుల్లో అనుసరిస్తున్నాయి.

గ్రామీణ స్థాయిలో మొబైల్ వ్యాన్ సౌకర్యాలు, పశువుల ఆరోగ్యం కోసం కూడా మొబైల్ వాహనాలు ప్రజల ముగింటికి వచ్చి సేవలందిస్తున్నాయి.

ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం ఇటీవల అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవంలో అత్యవసర సమయంలో వైద్య సేవల కోసం ప్రారంభించింది ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్.

పోర్టబుల్ ఆసుపత్రి యొక్క ప్రత్యేక ఉపయోగాలు : 

భీష్మ క్యూబ్ దీని ముఖ్య ఉద్దేశం అత్యాధునిక మొబైల్ ఆసుపత్రి అనవచ్చు.

ఇది ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంక్షోభాలు తలెత్తినప్పుడు, ఆసుపత్రులు సుదూర ముగా ఉండి రవాణా సౌకర్యాలు సరిగా లేనప్పుడు వేగవంతంగా వైద్య సేవలు అందించడానికి ఉద్దేశించినది

 ఆరోగ్యం మైత్రి ప్రాజెక్ట్...పని చేసే విధానం : 

 దీని ద్వారా 200 మంది క్షతగాత్రులకు చికిత్స చేయడానికి అనువుగా ఉంటుంది. ఇది భూమిని చేరుకోగానే విప్పుకొని తన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. దీన్ని పోర్టబుల్ ఆసుపత్రిగా భావిస్తారు. కేవలం 8 నిమిషాల్లో ఆసుపత్రిని సిద్ధం చేసి రోగులకు చికిత్స ప్రారంభించవచ్చు. 

ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ రూప కల్పన విధానం. : 

దీనిలో 72 క్యూబ్ లను కలిగి ఉంటుంది. రెండు మాస్టర్ క్యూబ్ లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యేలా రూపొందించబడ్డాయి. దీనిలో మినీ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, విద్యుత్ జనరేటర్, రక్తపరీక్ష పరికరాలు, ఎక్స్ రే యంత్రం వంటి వైద్య పరికరాలు ఉంటాయి. 

ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ అందించే వైద్య సేవలు : 

ఈ పోర్టబుల్ ఆసుపత్రి తుపాకీ కాల్పులు, కాలిన గాయాలు, తల, వెన్నుపాము, మరియు చాతి గాయాలు, చిన్నపాటి శస్త్ర చికిత్సలు, పగుళ్లు మరియు పెద్ద రక్తస్రావం వంటి వాటిని నిర్వహించగలదు. ఈ ఆసుపత్రిని విమాన మార్గంలో, భూమి ద్వారా లేదా సముద్రం ద్వారా ఎక్కడికైనా పంపవచ్చు.

Tags
Join WhatsApp

More News...

National  State News 

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం

రాష్ట్రపతికి రేవంత్ రెడ్డి స్వాగతం హైదరాబాద్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర గవర్నర్   జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి    రాష్ట్రపతి ని ఆహ్వానించారు. రాష్ట్రపతి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న భారతీయ కళా మహోత్సవం – రెండవ...
Read More...
Local News 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ 

క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి  : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  మెట్టుపల్లి నవంబర్ 21(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి పట్టణ పరిధిలోని వెల్లుల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో  పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా విద్యాధికారి రాము గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...
Read More...
Local News 

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..    

కౌన్సిలింగ్ తో  వృద్ధుల కేసులు పరిష్కారం..     జగిత్యాల నవంబర్ 21 (ప్రజా మంటలు): తల్లిదండ్రులను నిరాదరిస్తున్న  కొడుకులు, కోడళ్ళకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రానికి జిల్లా లోని జగిత్యాల పట్టణం, బీర్పూర్, మల్యాల, పెగడపల్లి, గొల్ల పల్లి...
Read More...

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్

దుబాయ్ ఎయిర్ షో లో కూలిన తేజస్ ఫైటర్ దుబాయ్‌, నవంబర్ 21 (ప్రజా మంటలు): దుబాయ్‌ ఎయిర్‌ షోలో భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం కూలిపోయిన ఘటన కలకలం రేపింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, బెంగళూరు హెచ్‌.ఏ‌.ఎల్‌ (HAL) సంస్థలో తయారైన ఈ లైట్​ కాంబాట్​ ఎయిర్‌క్రాఫ్ట్‌ మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఆకస్మికంగా కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే అక్కడ భారీగా ...
Read More...

కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ

 కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కట్టిన ముడుపు విడిపించిన ఎంపీ వంశీ గొల్లపల్లి, నవంబర్ 21 (ప్రజా మంటలు): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రాఘవపట్నంలోని హనుమాన్ దేవాలయాన్ని దర్శించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని గతంలో కట్టుకున్న ముడుపును ఈరోజు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పురోహితుల ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన దేవాలయ అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి సహాయం...
Read More...

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్?

ఈనెల 25 న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్? హైదరాబాద్‌, నవంబర్‌ 21 (ప్రజా మంటలు): తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్​ సమర్పించనున్న నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణల ప్రకారం, గత ఎన్నికలలో...
Read More...

తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్

తెలంగాణలో 32 మంది IPS అధికారుల – సంచలన రీషఫుల్ హైదరాబాద్‌ నవంబర్ 20 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రభుత్వం ఈరోజు భారీ స్థాయిలో పోలీస్ శాఖలో మార్పులు చేపట్టింది. మొత్తం 32 మంది IPS అధికారుల బదిలీలు, కొత్త పోస్టింగులను ప్రకటిస్తూ జి.ఓ. 1632ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కీలక కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలు, స్పెషల్ బ్రాంచ్‌లలో ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి....
Read More...
National  State News 

హైదరాబాద్‌లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం

హైదరాబాద్‌లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారీ భూ కుంభకోణ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములు రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. "₹4...
Read More...

సందేశాత్మక చిత్రాలను   ప్రజలు అదరించాలి తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్

సందేశాత్మక చిత్రాలను   ప్రజలు అదరించాలి  తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్     మెట్ పెల్లి నవంబర్ 21(ప్రజా మంటలు)సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ సినీ నిర్మాతలు భరత్ కుమార్ అంకతి పుల్లూరి నవీన్ లు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర...
Read More...

ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ

ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ—“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం...
Read More...

గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల  రాజకీయ కుట్ర 

గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల  రాజకీయ కుట్ర  రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్       రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్  పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన  జిల్లా తొలి జడ్పీ...
Read More...
Comment 

బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ

బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్‌ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్‌ ) గారి వర్ధంతి జ్ఞాపకం ! - బండ్ల మాధవరావు (మహమ్మద్ గౌస్ FB నుండి)                🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో...
Read More...