అభివృద్ధి సంక్షేమమే బిజెపి ఎజెండా.

రాయికల్ మండలంలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన డా. బోగ శ్రావణి ప్రవీణ్

On
అభివృద్ధి సంక్షేమమే బిజెపి ఎజెండా.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

రాయికల్ మే 10 ( ప్రజా మంటలు ) : 

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయికల్ మండలం భూపతిపూర్, ఇటిక్యాల్ గ్రామాలలో బిజెపి ఎంపీ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి.

ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...

కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ఎజెండా కరువైందని, ప్రజల్లోకి వెళ్లి ఏ విధంగా ఓట్లు అడగాలో కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే బిజెపి ప్రధాన ఎజెండాగా నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు.

దేశంలో మరోసారి మోడీ చరిష్మాతో 400 సీట్లు గెలవడం ఖాయమన్నారు, బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సి ఏ ఏ మరియు ఎన్ ఆర్ సి వంటి చట్టాలను అమలు చేసి తీరుతుందన్నారు.

నిజాంబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గతంలో ఏనాడు లేని విధంగా నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వం నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతుల చిరకాల స్వప్నం నెరవేర్చిన వారయ్యారని గుర్తు చేశారు.

ప్రజలు మరోసారి భారత ప్రధానిగా మోడీ ని ఆశీర్వదిస్తారని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి కాషాయ జెండా ఎగురవేసి ధర్మపురి అరవింద్ అన్న గారిని రెండోసారి ఎంపీగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల అధ్యక్షులు అన్నవేని వేణు, ప్యాక్స్ చైర్మన్ ముత్యం రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ మహిపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తీపి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంగళారపు లక్ష్మీనారాయణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కుంటల రమేష్ రెడ్డి బూత్ అధ్యక్షులు మరియు మండల పదాధికారులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్     జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు)  జగిత్యాల మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగుర వేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , జిల్లా తొలి జడ్పీ...
Read More...
State News 

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి

నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం రైతుకు లాభదాయకం : డా. జీ. చిన్నారెడ్డి హైదరాబాద్, జనవరి 07 (ప్రజా మంటలు): నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయం వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా భూమి సారవంతంగా మారి రైతుకు మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి తెలిపారు. లక్డికాపూల్‌లోని ఫ్యాప్సీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం డైరీలు, క్యాలెండర్లు, పాకెట్ డైరీలను...
Read More...

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా

బి ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి గట్టు సతీష్ రాజీనామా   జగిత్యాల జనవరి 7 ( ప్రజా మంటలు) 2014 నుండి దాదాపు దశాబ్ద కాలం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ (టిఆర్ఎస్) పార్టీ కార్యకర్తగా, జగిత్యాల పట్టణ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించిన గట్టు సతీష్ వ్యక్తిగత కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ...
Read More...

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ

భగవద్గీతే నిజమైన విద్యకు పునాది., సిద్దార్థ విద్యా సంస్థల ఎస్ ఎస్ సి  విద్యార్థులకు దేవనాథ జీయర్ స్వామీజీ బోధ    జగిత్యాల జనవరి 7(ప్రజా మంటలు)పట్టణం లోని సిద్ధార్థ విద్యాసంస్థ ఆధ్వర్యంలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో సూర్య గ్లోబల్ స్కూల్, జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్ విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకోసం “ఎగ్జామ్ ఛాలెంజెస్– మోటివేషనల్ సెషన్ ” అనే ప్రేరణాత్మక కార్యక్రమాన్ని  నిర్వహించారు. ...
Read More...

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం

కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం హైదరాబాద్ జనవరి 07 (ప్రజామంటలు):    నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. కల్వకుంట్ల కవిత  2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి...
Read More...

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు

కొండగట్టు క్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తులు    కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ముందుగా బేతాళ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకున్నారు. టెంకాయ మొక్కులు చెల్లించి తమ...
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు కొండగట్టు జనవరి 6 (ప్రజా మంటలు)   బొజ్జనపెల్లి గణేష్ కొండగట్టు కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
Read More...

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు

మంగళవారం కొండగట్టులో ట్రాఫిక్ రద్దీ.. పార్కింగ్ కొరతతో భక్తుల ఇబ్బందులు    కొండగట్టు జనవరి 6 ( ప్రజా మంటలు)బొజ్జన పెల్లి గణేష్ (కొండగట్టు)   కొండగట్టు ఆలయముకు మంగళవారం సందర్భంగా వాహనాల్లో వచ్చిన భక్తుల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. గుట్టపై సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో తరచూ ఇలాంటి పరిస్థితి నెలకొంటోందని భక్తులు ఆవేదన...
Read More...

ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం 

ప్రపంచ తెలుగు మహాసభల్లో జగిత్యాల వాసి సముద్రాల రాములు కు అరుదైన గౌరవం  జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు( అమరావతి) లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో భారతదేశ వ్యాప్తంగా ఎంపికైన 120 మంది గాయని గాయకులలో జగిత్యాల వాసి సముద్రాల రాములు ఒకరిగా ఎంపికయ్యారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ సముద్రాల రాములు గూర్చి మాట్లాడుతూ...
Read More...

నోడల్‌ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

నోడల్‌ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్    జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)   జిల్లాలోని 5 మున్సిపల్‌ పరిధిలో ఎన్నికల నిర్వహణ కొరకు భాగంగా నోడల్‌ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్ అన్నారు.  కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ తో కలిసి...
Read More...

శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం

శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా, లలితా చాలీసా పారాయణం జగిత్యాల జనవరి 6 ( ప్రజా మంటలు)శ్రీ జంబి హనుమాన్ ఆలయంలో  మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం, లలితా చాలీసా పారాయణం సామూహికంగా భక్తులచే   సాయంత్రం 7 గంటల నుండి సామూహిక పారాయణం  కొనసాగింది. .అనంతరం మంగళహారతి, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో...
Read More...

మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం జగిత్యాల డిసెంబర్ 5 ( ప్రజా మంటలు)ఇటీవల జరిగిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్యవర్గం సభ్యులు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్బంగా నూతన కార్యవర్గానికి జిల్లా కలెక్టర్ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి మీడియా అని...
Read More...