ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

- ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలి.

On
ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 11 ( ప్రజా మంటలు )

శనివారం జిల్లా కేంద్రంలో 300 మంది జిల్లా పోలీస్, కేంద్ర బలగాలతో కలసి ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతును జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ జెండా ఊపి ప్రారంబించారు. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ మంచి నీళ్ళ బావి నుండి తీన్ ఖని,టవర్ సర్కిల్, న్యూ బస్ స్టాండ్ ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది. 

సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరగనున్న పోలింగ్ నకు ప్రజలంతా హాజరై తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్పీ తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో 10 ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరిగిందని అన్నారు.

జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లా కి రావడం జరిగింది అని అన్నారు. మద్యం,నగదు మరియు ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వస్తే ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 ఈ ఫ్లాగ్ మార్చ్ లో అడిషనల్ ఎస్పీ లు వినోద్ కుమార్, భీం రావ్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, డిఎస్పీలు రవీంద్ర కుమార్,రఘు చందర్, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, ఆరిఫ్ అలీ, రవి , రామ్ నరసింహారెడ్డి ఖాన్ , ఆర్.ఐ లు వేణు ,రామకృష్ణ ,జనిమియా మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు సిబ్బంది పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

బాలపెల్లి  గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్  అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

బాలపెల్లి  గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్  అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు) జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికై  జిల్లా ఏఐసీసీ ఇన్చార్జి జయ కుమార్ కు దరఖాస్తు పత్రాన్ని అందజేశారు. గతంలో రవీందర్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షునిగా 10 సంవత్సరాలు సేవలందించడమే...
Read More...
Filmi News 

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

OTT లో విడుదలైన హైదరాబాద్ అక్టోబర్ 17: ప్రజల నుండి మంచి ఆదరణ పొందిన కిష్కిందపురి ఈరోజు G5 OTT ప్లాట్ఫామ్ లో విడుదలైంది.థియేటర్లలో కిష్కింధాపురి సినిమాను మిస్ అయిన సినీ ప్రేక్షకులకు ఇప్పుడు తమ ఇళ్లలో కూర్చొని చూసే అవకాశం లభించింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కిష్కిందాపురి". ఇందులో తనికెళ్ల భరణి,...
Read More...
National  International  

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి — చైనా సుంకాలపై ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊరట వాషింగ్టన్, అక్టోబర్ 17: బ్యాంకింగ్ రంగంలో కొనసాగుతున్న అస్థిరతను పెట్టుబడిదారులు అధిగమించడంతో, అమెరికా స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొంత స్థిరతను పొందాయి. చైనాపై అదనపు సుంకాలను కొనసాగించకపోవచ్చని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లలో కొంత ఉపశమనం తీసుకువచ్చాయి. యూరోపియన్ ఉదయం ట్రేడింగ్‌లో ...
Read More...
Local News 

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?  - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా?  - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి. సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు):   తెలంగాణలో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీసీలకు కేటాయిస్తూ, బిజెపిని గెలిపిస్తే  బీసీ అభ్యర్థియే  ముఖ్యమంత్రి అని బిజెపి జాతీయ నాయకత్వం ప్రకటించిన సందర్భంలో ఏలాంటి మద్దతు చేయని బిఆర్ఎస్ పార్టీకి చెందిన కవితకు బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదని బిజెపి రాష్ట్ర ఆమె...
Read More...
Local News 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి   సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు) :    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు శుక్రవారం సికింద్రాబాద్ లో ఆందోళన నిర్వహించారు. ప్యారడైజ్ నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీగా సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్ళి, అక్కడ రెవిన్యూ అధికారులకు ఈసందర్బంగా...
Read More...
State News 

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

బీసీ బంద్ శాంతియుతంగా  జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): బీసీల హక్కుల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీస్...
Read More...
National  Crime  State News 

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు బందూకు వదిలి రాజ్యాంగాన్ని స్వీకరించిన వారందరికీ స్వాగతం - సీఎం సాయి  జగదల్‌పూర్, అక్టోబర్ 17: మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్ తక్కళ్ళపల్లి వాసుదేవరావు తో సహా 210 మంది నక్సల్స్ లొంగిపోవడం ఈవారం జరిగిన మరో పెద్ద సంఘటన మొన్న మహారాష్టలో మల్లోజుల నాయకత్వంలో 60 మంది లొంగిపోయారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో...
Read More...
Local News 

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం    బెల్లంపల్లి అక్టోబర్ 17(ప్రజా మంటలు)బెల్లంపల్లి జిల్లా కేంద్రంలో మారుతి గార్డెన్స్ కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ...
Read More...
Local News 

శ్రీ అభయాంజనేయ స్వామి  ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ 

శ్రీ అభయాంజనేయ స్వామి  ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 17 (ప్రజా మంటలు):  గొల్లపెల్లి మండలం లోని అగ్గిమల్ల గ్రామంలో శ్రీభక్తాంజనేయ స్వామి దేవాలయ‌ నవగ్రహ, ద్వజ స్తంభ యంత్ర ప్రతిష్ఠ, కలశ స్థాపన, శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తి, కలశ స్థాపన, ప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు శాలువ తొ...
Read More...
Opinion 

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?

జస్టిస్ ఫర్ బీసీస్ హైదరాబాదు, అక్టోబర్ 17:ఈరోజు తెలంగాణలో "జస్టిస్ ఫర్ బీసీస్" అంటూ బంద్ పెట్టారట. వినడానికి గొప్పగా ఉంది, కానీ లోపల చూశారంటే — బీసీ అభివృద్ధి పేరుతో మళ్లీ రాజకీయ బల్లెంలు, మైక్‌లు మాత్రమే మోగాయి. చరిత్రలో ఎన్నిసార్లు "బీసీలకు న్యాయం" అనే పాట విన్నామో లెక్కలేదు. కానీ ప్రతిసారి లాభం ఎవరికి అంటే...
Read More...
Local News 

బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్. జగిత్యాల అక్టోబర్ 17 ( ప్రజా మంటలు): బీసీలకు  42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగం లోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏ సి 18 శనివారం రోజు న తలపెట్టిన తెలంగాణ బంద్ జగిత్యాల జిల్లా లో జయప్రదం చేయాలని టీ బీసీ జేఏ సీ  రాష్ట్ర...
Read More...
State News 

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు హైదరాబాద్ అక్టోబర్ 17 (ప్రజా మంటలు): "బంద్ ఫర్ జస్టిస్"' కు మద్దతునివ్వాలని కోరుతూ 'తెలంగాణ బీసీ జేఏసీ' చైర్మన్ ఆర్. కృష్ణయ్య లేఖకు బదులుగా, సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీ లకు అర్హత లేదని, ఈ పరిస్థితికి వారే...
Read More...