ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 99649493/9348422113).
గొల్లపెల్లి మే 10(ప్రజా మంటలు )
రైతులు పండించిన వరి ధాన్యం ను త్వరగా తూకం వేసి మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.
శుక్రవారం రోజున గొల్లపల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలోని రాపల్లి, ఇబ్రహీంనగర్ (శ్రీరాములపల్లి) లలొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.... ధాన్యం కేంద్రాలకు వచ్చిన వరి పంటను తొందరగా కాంటా వేసి మిల్లులకు తరలించాలని అన్నారు.
అకాల వర్షాల వలన పంట తడిసిపోతుంది అని, ఆయా కేంద్రాల నుండి ధాన్యం తరలించాలని అన్నారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ రికార్డులలో ఎంట్రీ నమోదు చేయాలని అన్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల
Published On
By Siricilla Rajendar sharma
![బీజేపీ సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యశాల](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0177.jpg)
మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం
Published On
By ch v prabhakar rao
![మ్యూనిచ్ లో రేవంత్ రెడ్డి బృందానికి ఘన స్వాగతం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0534.jpg)
ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి
Published On
By ch v prabhakar rao
![ముదిరాజ్లను బీసీ 'డీ' నుంచి బీసీ 'ఏ' లోకి మార్చాలి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0530.jpg)
పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
Published On
By ch v prabhakar rao
![పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0529.jpg)
ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్
Published On
By ch v prabhakar rao
![ప్రవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఎస్ఐ సిహెచ్.సతీష్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0506.jpg)
భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య
Published On
By ch v prabhakar rao
![భార్య చనిపోగా భర్త మానసిక వేదనతో ఆత్మహత్య](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img_20250120_201616.jpg)
మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం
Published On
By ch v prabhakar rao
![మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0526.jpg)
మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,
Published On
By ch v prabhakar rao
![మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0525.jpg)
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
![ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa05081.jpg)
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
![ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0510.jpg)
కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?
Published On
By ch v prabhakar rao
![కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250120-wa0511.jpg)
ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి
Published On
By Siricilla Rajendar sharma
![ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/20250120_171844.jpg)