సాధన ద్వారానే సకల సమస్యల పరిష్కారం - సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ

On
సాధన ద్వారానే సకల సమస్యల పరిష్కారం - సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ

సాధన ద్వారానే సకల సమస్యల పరిష్కారం - సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ

 (రామ కిష్టయ్య సంగన భట్ల)

   ధర్మపురి మే 10 (ప్రజా మంటలు) : ప్రపంచంలో అనితర సాధ్యాలు ఏవీ ఉండవని, సాధనల ద్వారా సర్వ సమస్యలు పరిష్కారం కాగలవని హైదరాబాద్ శ్రీనిఖిల్ చేతనా కేంద్ర వ్యవస్థాపకులు, నిర్వాహకులు సద్గురు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ ఉద్ఘాటించారు. సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యక్షేత్రంలో శేషు శర్మ మార్గదర్శకత్వంలో, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన 108మంది శిష్య బృందంతో శుక్ర వారం అక్షయ తృతీయ సందర్భంగా నిర్వహించిన లక్ష్మీ నరసింహ మూల మంత్ర జప హవన కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అనిల్ కుమార్ జ్యోషి మాట్లాడుతూ, నారసింహ మూల మంత్ర జపాలు పూర్తి చేయడం జరిగిందని, దానికి ముగింపుగా ఏటా నిర్వహిస్తున్న క్రమంలో ధర్మపురి నారసింహ సన్నిధిలో దశాంశ పద్ధతిన మూలమంత్ర హవన కార్యక్రమం జరుపుతున్నా మన్నారు. ఉదయం దేవస్థానంలో కలశ, గణ పతి పూజతో ప్రారంభించి, మాతృక, స్వస్తి, పుణ్యాహవాచనం, సర్వతోభద్ర మండల పూజ, శ్రీ లక్ష్మీ నరసింహ స్థాపన, పూజాదికాలు, హోమాదులు, సాయంత్రం పొన్నచెట్టు సేవాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  మే 13నుండి బోధన్ లో నూతన నిర్మిత నిఖిల్గాం నందు నార సింహ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.

లక్ష్మీ నరసింహ మూల మంత్ర హవనం

 శుక్ర వారం అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శ్రీనిఖిల్ చేతనా కేంద్ర వ్యవస్థాపకులు అనిల్ కుమార్ జ్యోషి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో, లక్ష్మీ నారసింహ మూలమంత్ర హవన కార్యక్రమం నిర్వహించారు. రావులపెల్లి శేషు శర్మ ఆధ్వర్యంలో, దశాంశ పద్దతిన మహామంత్ర జప హవనాది కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్వామీజీ శిష్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం

కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు గాంధీలో ప్రారంభం రూ.పది లక్షల ఆపరేషన్ గాంధీలో ఉచితం... సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులకు గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు  అందుబాటులోకి వచ్చాయి.  చెవి-ముక్కు-గొంతు విభాగం ఆధ్వర్యంలో జీరో నుంచి ఐదేళ్ల వయసు ఉన్న  పిల్లలకు ఈ సేవలను అందిస్తున్నారు. ఈమేరకు గాంధీలో తొలిరోజు  గురువారం...
Read More...

మల్లాపూర్‌లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష

మల్లాపూర్‌లో విఏఓ పై కాంగ్రెస్ నాయకుల అరాచకం – సరిత నిరాహార దీక్ష మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు): మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో విఏఓగా విధులు నిర్వర్తిస్తున్న బలహీన వర్గాల మహిళ ఎనుగంటి సరితను లక్ష్యంగా చేసుకుని గ్రామ కాంగ్రెస్ నాయకులు వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార దుర్వినియోగంతో ఉద్యోగం నుంచి తొలగించి, ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ తిరిగి విధుల్లోకి అనుమతించకపోవడంతో సరిత తీవ్ర...
Read More...

ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి

ఆత్మ నిర్భర్ పథక లక్ష్యసాధనకు కృషి చేయాలి జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్బర్ పథకం అమలు పై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశము స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర పథకం అమలు, మరియు లక్ష్య సాధనకై...
Read More...

తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్

తెలంగాణ బీజేపిలో విభేధాలు లేవు: ఈటల రాజేందర్ కరీంనగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు): తెలంగాణ బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేధాలు లేవని, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నది అసత్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పర్యటన అనంతరం కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. “ఏ పార్టీ లోనైనా విభేదాలు సహజమే. కానీ...
Read More...
Crime  State News 

దళిత యువకుడి కస్టోడియల్ డెత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత

దళిత యువకుడి కస్టోడియల్ డెత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నవంబర్ 20 (ప్రజా మంటలు): సుర్యాపేటలో కర్ల రాజేశ్ అనే దళిత యువకుడు కస్టడీలో జరిగిన అనుమానాస్పద మరణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోలీసుల దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఈ ఘటనపై స్పందిస్తూ,“దళిత బిడ్డను పోలీసులు నిర్దాక్ష్యణంగా...
Read More...
Local News  State News 

అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు

అరుదైన ఆపరేషన్ చేసి బాలుడికి పునర్జన్మ ఇచ్చిన గాంధీ వైద్యులు కిలో కు పైగా బరువు ఉన్న ప్లీహం తొలగింపు సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా 7 ఏళ్ల బాలుడికి ల్యాపరోస్కోపిక్ విధానంలో ప్లీహము తొలగించే శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్,హెచ్‌ఓడీ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. మంచిర్యాల జిల్లా అకినేపల్లి...
Read More...
National  Comment 

గవర్నర్–రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు: నిజంగా వారి అధికారాలు తగ్గాయా?

గవర్నర్–రాష్ట్రపతి అధికారాలపై సుప్రీంకోర్టు తాజా తీర్పు: నిజంగా వారి అధికారాలు తగ్గాయా?   – సమగ్ర విశ్లేషణ (సిహెచ్ వి ప్రభాకర్ రావు) దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము, రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతుల నిర్ణయాలకు గడువు విధించే ప్రశ్నలను సుప్రీంకోర్టుకు రిఫర్ చేయగా, ఈ విషయం రాజ్యాంగ పరంగా కీలక చర్చకు దారితీసింది. ఈ రిఫరెన్స్‌పై గురువారం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది....
Read More...

బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి....

బి ఆర్ ఎస్ కండువా కప్పుకోవాలి_ లేదా పార్టీకి రాజీనామా చేయాలి.... జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బి ఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి లేదా పార్టీకి రాజీనామా చేయాలనిజగిత్యాల జిల్లా బి ఆర్  ఎస్పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న జగిత్యాల జిల్లా బి ఆర్ యస్ అధ్యక్షులుకల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మరియు జగిత్యాల జిల్లా...
Read More...

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మల్లాపూర్ నవంబర్ 20 (ప్రజా మంటలు)  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు స్పందించి అధికారులు పరిష్కారం చూపాలన్నారు జిల్లా కలెక్టర్  మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, రాఘవపేట్ మరియు ఓబులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సందర్శించి సమగ్రంగా పరిశీలిచారు....
Read More...

గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  రాష్ట్రంలోనే అత్యధిక...
Read More...

శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం

శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు)  జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు...
Read More...
National  State News 

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు

రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూ ఢిల్లీ నవంబర్ 20: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గవర్నర్లు కారణం...
Read More...