రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

On
రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రెండు లక్షలు మాఫీ చేస్తాం..

మద్దతు ధరకు అదనంగా  రు.500 బోనస్ ఇస్తాం..

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి..

జగిత్యాల మే 17:

ధాన్యం తూకంలో కోత లేకుండా సేకరిస్తున్నాం. రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.

విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపికి అమ్ముడు పోయింది. గెలిచినా..ఓడినా..చరిత్రలో నిలుస్తా.బీ అర్ ఎస్ పాలనలో వరి వేస్తే ఉరి.. కేవలం సన్న రకాలు సాగు. చేయాలి....ధాన్యం కొనుగోలు చేయం అని తూములు కూడా బందు చేసిండ్రు అని అన్నారు.

ఇంకా, ఐదేళ్లు పూర్తి అయిన పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదు.కెసిఆర్ సన్నరకాలు సాగుచేస్తే ఏవిధమైన ప్రోత్సాహం ఇవ్వలేదు.ఏక మొత్తంగా ఇవ్వాల్సిన రుణ మాఫీ విడతల వారీగా అమలు చేసింద్రు.

ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వాలని బీ అర్ ఎస్ నాయకులు రైతు దీక్ష చేపట్టడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..రసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి.డీజిల్ ధరలు పెరిగినాయి. 

పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా క్వింటాల్ కు 3000 ఉంటేనే గిట్టుబాటు అవుతుంది.

యూ పీ ఏ పాలనలో 2004 లో ధాన్యం క్వింటాల్ కు రు.450 మద్దతు ధర 2014 వరకు రు.1350 మూడింతలు పెరిగింది.

ఎన్ డీ ఏ పదేళ్ల పాలనలో కేవలం 1350 నుండి రు.2,200 పెంచింది. స్వామి నాథన్ సిఫార్సులు పరిగణలోకి తీసుకోవడం లేదు.

రైతులకు మద్దతు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులకు అండగా నిలువాలని రు.500 బోనస్ ప్రకటిస్తే ఎట్లా ఇస్తారు అని విమర్షిస్తున్నరు.

పీ డీ ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా, రీ సైక్లింగ్ అరికట్టబడాలి.మొదటి విడతగా రైతుకు కూడా సన్నరకాల సాగు కు బోనస్ అందిస్తాం. 

సన్న రకాల సాగు ఖరీఫ్ లోనే చేస్తారు.. ఈ విషయం కెసిఆర్ కు తెలుసో తెలియదో.. అందరూ 500 బోనస్ అమలు సాధ్యమా అని అనుకున్నారు.

బోనస్ అమలు కు చర్యలు చేపడుతున్నాం.

ఖరీఫ్ పంట నాటికి రెండు లక్షలు రుణ మాజీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డీ నిర్మాణాత్మకంగా కార్యాచరణ రూపొందించి, చర్యలు చేపడుతున్నం.

రైతులకు అండగా నిల్చెందుకు రైతు భరోసా అమలు చేసినం.రుణ మాఫీ చేయబోతున్నాం. ప్రభుత్వం అప్పు తీసుకు వచ్చి అయినా రుణ మాఫీ చేస్తుంది.

బీ అర్ ఎస్ రైతులకు బోనస్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. ఐదేళ్ల లో పూర్తి స్థాయిలో రుణ మాఫీ. చేయలేదు. గతంలో క్వింటాల్ కు 10 కిలోలు అదనపు తూకం వెసిండ్రు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కోత లేకుండా సేకరిస్తోంది.ఈ ఏడాది అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినం.

కల్లాల వద్ద ఇబ్బందులు లేకుండా
తడిసిన సేకరించెలా, రైతులు ఆందోళన పడకుండా చర్యలు చేపడుతున్నాం.

రైతులకు అండగా నిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును  బీ అర్ ఎస్  జీర్ణించుకోలేక, ఉనికి కాపాడుకోవాలని దీక్షలు చేస్తోంది. ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.

డెడ్ స్టోరోజి నుండి కుండా నీరు విడుదల చేసి పంటలను కాపాడినం.విద్యుత్ గతేడాది కన్న ఏడాది 50 శాతం అదనంగా వినియోగం ఉన్నది.

ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలిచెందుకు క్వింటాల్ కు మద్దతు ధర రు.3000 ఇస్తాం.

కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది కి ఉపాధి కల్పిస్తున్నది. ఆహార భద్రత చట్టం విద్యా హక్కు చట్టం.. పాలనలో పారదర్శక త కోసం.సమాచార హక్కు చట్టం తీసుకు వచ్చినం.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బిజెపి కి కుదువ బెట్టిండ్రు.కాంగ్రెస్ ను గెలువకుండ అడ్డకునెందుకు బీ అర్ ఎస్ పార్టీ, బిజెపి కి అమ్ముడు పోయింది. పదేళ్లలో బిజెపి ప్రజల కోసం ఎం పథకాలు ప్రవేశ పెట్టింది.. ..బిజెపి కి ప్రజలకు ఎట్లా సేవ చేయాలనే ఆలోచన లేదు..

బిజెపి కి సిద్దాంతం ఉన్నదా..? 

కేవలం మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయం చేయడం మినహా.. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ ఇస్తుందా.. బోనస్ ఇస్తుందా.. ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నదా..అని జీవన్ రెడ్డీ ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం తో పని చేస్తుంది.దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్.భారతదేశ అభివృద్ధికి బాటలు వేసింది కాంగ్రెస్ అని ఉద్ఘాటించారు.

రాజకీయంగా జన్మనిచ్చిన జగిత్యాల  ప్రజలకు  సేవ చేయాలనే తపనతో నిజామాబాద్ నుండి పోటీ చేసిన.నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిసి కూడా పోటీ చేసిన, గెలిస్తే అర్జునుడిని అవుతా..ఓడితే అభిమన్యుడిని అవుతా..గెలిచినా..గెలువకపోయిన చరిత్రలో నిలిచిపోతా..అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము.

ఇబ్రహీంపట్నం మండలంలో బీసీ బందు ప్రశాంతము. ఇబ్రహీంపట్నం  అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కొరకు శనివారం రోజున  రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ తమ గ్రామాలలో  బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా  పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా  పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ మరియు  డబ్బా గ్రామంలో అంగన్వాడి స్కూల్ భవన నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన    
Read More...
National  International   State News 

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి  సాయంత్రం ముఖ్య వార్తలు

🗞️ *బ్రేకింగ్ న్యూస్* *దేశం మరియు రాష్ట్రాల నుండి  సాయంత్రం ముఖ్య వార్తలు భారత్ అమెరికాను వెనిక్కి నెట్టి మొదటి వెళుతుంది - ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ పాక్ పై ప్రతీకారం తీర్చుకొంటాం - అఫ్గాన్  బీహార్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు  జంగల్ రాజ్ దుస్తులు మార్చుకున్న తర్వాత తిరిగి రాకూడదు; అమిత్ షా హిందూస్తాన్ బీహార్ సమ్మేళన్‌లో 20...
Read More...

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!

పండగ వేళ భలే న్యూస్… బంగారం ధరలు భారీగా తగ్గనున్నాయ్!   గ్లోబల్ మార్కెట్‌లో 8 వారాల తర్వాత బంగారం రేట్ల పతన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి 💹 దేశీయ మార్కెట్‌లో భారీ మార్పు దసరా – దీపావళి పండుగల నడుమ బంగారం ధరల పతనం వినియోగదారులకు నిజంగా గోల్డెన్ గిఫ్ట్‌.వరుసగా 8 వారాలుగా పెరుగుతున్న ధరలు చివరికి తగ్గే దిశగా కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక్కరోజులోనే...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు 

గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ బంద్ ను విజయవంతం చేసిన బీసీ సంఘాలు  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకు మండలం తొ పాటు వివిధ గ్రామాల బీసీ సంఘాల నాయకులు, యువత, మహిళలు, కార్మికులు కర్షకులు యువకులు పాల్గొన్నారు బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యత,బీసీలు సమాజంలో పెద్ద సంఖ్యలో ఉన్నా, రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలలో...
Read More...
Local News 

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

బీసీల బంద్ కు.మద్దతు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (అంకం భూమయ్య)  గొల్లపల్లి, అక్టోబర్ 18: (ప్రజా మంటలు):  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, గొల్లపల్లి మండల కేంద్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్‌తో బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామపంచాయతీ వద్ద వంటా వార్పు చేశారు  ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి...
Read More...
National  State News 

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ చెన్నై, అక్టోబర్ 17:తమిళనాడు ముఖ్యమంత్రి ము.కె. స్టాలిన్ గవర్నర్ల వ్యవహారశైలిపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రాలపై రాజకీయ పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం గవర్నర్లను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. ది హిందూ' దినపత్రిక లో వచ్చిన ఒక వ్యాసాన్ని ఉదహరిస్తూ, సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రధానాలు ఎత్తి చూపుతూ, అనేక ప్రశ్నలు...
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్ సికింద్రాబాద్, అక్టోబర్ 17 (ప్రజామంటలు): సెంట్రల్ జోన్ పరిధిలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కవాడిగూడ ఘంటసాల గ్రౌండ్ లో శుక్రవారం  పోలీస్ సిబ్బంది స్థానికులకు కమ్యూనిటీ పోలిసింగ్ పై అవగాహన కల్పించారు. రోజురోజుకి పెరుగుతున్న సైబర్ క్రైమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ కు వచ్చే ఏపీకే లాంటి ఫైళ్లను...
Read More...
National  International   State News 

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

 దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు శనివారం, అక్టోబర్ 18, 2025 ముఖ్యాంశాలు 🔸"ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి బడ్జెట్ ఎక్కడి నుండి వస్తుంది?" అమిత్ షా  బీహార్ ఎన్నికల్లో RJDని లక్ష్యంగా చేసుకున్నారు 🔸భారతదేశం ఈరోజు ఆగే మూడ్ లేదు; ఉగ్రవాద దాడులపై మనం ఇకపై మౌనంగా ఉండము: ప్రధాని మోదీ 🔸పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను...
Read More...
State News 

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం హైదరాబాద్ అక్టోబర్ 18 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, ఖైరతాబాద్ చౌరస్తాలో గంటా పాటు మానవహారం చేసి, బిసి బంద్ కు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ,బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు....
Read More...
State News 

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది    హైదరాబాద్‌, అక్టోబర్ 18 (ప్రజా మంటలు):తెలంగాణ బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్) పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఈరోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. "జస్టిస్ ఫర్ బీసీస్" అనే నినాదంతో బీసీ హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ బంద్‌కు పలు విద్యార్థి, ఉద్యోగి సంఘాలు మద్దతు తెలిపాయి. ఉదయం నుంచే హైదరాబాద్‌, వరంగల్‌,...
Read More...
Local News 

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్. జగిత్యాల అక్టోబర్ 18 (ప్రజా మంటలు): బీసీ ఐకాస బంద్ లో భాగంగా,డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు, తెరువని పెట్రోల్ బంకులు, దుకాణాలు,జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతుంది. విద్యాలయాలు కూడా సెలవులు ప్రకటించాయి. జగిత్యాల జిల్లాలోనూ బంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్ని పార్టీలు, ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది.
Read More...