అంతర్గామ గ్రామంలో ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాధిక దంపతులు
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/938422113)
జగిత్యాల. మే 13 ( ప్రజా మంటలు )
తన స్వంత గ్రామం జగిత్యాల మండలం అంతర్గం గ్రామం లో ఓటు హక్కు వినియోగించుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాధిక దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ తదితరులు. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..... రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు ఓటు అని దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఫుట్ పాత్ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది
Published On
By ch v prabhakar rao
ఫుట్ పాత్ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది
సికింద్రాబాద్, జనవరి 24 ( ప్రజామంటలు):
పద్మారావునగర్ పార్కు ప్రాంతంలో ఫుట్ పాత్ ల వెంట ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలను శుక్రవారం సికింద్రాబాద్ జీహెచ్ఎమ్ సీ సిబ్బంది కూల్చివేశారు. పార్కు ప్రాంతంలోని ఫుట్ పాత్ లను ఆక్రమించుకొని ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా...
Read More...
ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో 12, 459 దరఖాస్తులు
Published On
By ch v prabhakar rao
ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో 12, 459 దరఖాస్తులు
రికార్డు స్థాయిలో ప్రజావాణిలో దరఖాస్తుల నమోదు
సింహ భాగం ఇందిరమ్మ ఇండ్ల కోసమే
దరఖాస్తులను స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య
హైదరాబాద్ జనవరి 24:
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 12,...
Read More...
స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు
Published On
By ch v prabhakar rao
స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు
చెన్నై జనవరి 24:“పోష్ చట్టంలో కనిపించే “లైంగిక వేధింపులు” అనే నిర్వచనం దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం కంటే ఆ చర్యకు ప్రాముఖ్యత అని మద్రాస్ హైకోర్టు అభిప్రాయ పడింది.స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే అని...
Read More...
స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు
Published On
By ch v prabhakar rao
స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు
సికింద్రాబాద్ జనవరి 24 (ప్రజామంటలు) :
కుమారుడి మరణంతో దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. వివరాలు ఇవి.... వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూచ్ బీహార్ జిల్లాకు చెందిన హితేన్ బర్మన్, పూర్ణిమా బర్మన్ దంపతుల కుమారుడు ఆదిత్య బర్మన్ (4 నెలల వయస్సు) శుక్రవారం...
Read More...
కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్
Published On
By ch v prabhakar rao
కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్
కరీంనగర్ జనవరి 24:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సునీల్ రావు, పది మంది కార్పొరేటర్లతో కలిసి రేపు, కేంద్ర మంత్రి, స్థానిక ఎంపి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు.
స్థానిక BRS నాయకుల మధ్య ఉన్న వివాదాలే ఆయన పార్టీ ఫిరయింపుకు కారణం అని...
Read More...
అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ
Published On
By ch v prabhakar rao
అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ
ధర్మపురి జనవరి 34:
ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని న్యూ హరిజన వాడలో గల అంగన్వాడీ కేంద్రానికి కేంద్ర అంగన్వాడి కార్యకర్త, టీచర్ జె .మాధవీలత విజ్ఞప్తి మేరకు, అంగన్వాడీ కేంద్రానికి, ధర్మపురికి చెందిన రాష్ట్ర బిజెపి నాయకుడు, దాత దామెర రామ్ సుధాకర్ గారి ₹ 25 వేల...
Read More...
మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్ నేత నిరసన
Published On
By ch v prabhakar rao
మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్ నేత నిరసన
సికింద్రాబాద్, జనవరి 24 ( ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ మేకలమండి లో డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరీ అయి, పనులు చేయడానికి కాంట్రాక్టర్ సిద్దంగా ఉన్నప్పటికీ అధికారులు పనులు ప్రారంభించడానికి జాప్యం చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డివిజన్...
Read More...
కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి
Published On
By ch v prabhakar rao
కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి
సికింద్రాబాద్, జనవరి 24 ( ప్రజామంటలు ) :
కొండపోచమ్మ సాగర్ నీటిలో మునిగి మృతిచెందిన సిటీకి చెందిన ఐదుగురు యువకుల కుటుంబాలను రాష్ర్ట ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కేంద్రమంత్రి స్థానిక బీజేపీ నాయకులతో...
Read More...
స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు
Published On
By ch v prabhakar rao
స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్, జనవరి 24 ( ప్రజామంటలు):
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లకుంట ప్రభుత్వ పాఠశాలలో స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. బాలికలకు క్యారం బోర్డ్స్, చెస్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, స్కిప్పింగ్ ఇతర ఆటవస్తువులు బిస్కెట్స్ ప్యాకెట్స్ అందించారు....
Read More...
పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా
Published On
By ch v prabhakar rao
పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా
న్యూ ఢిల్లీ జనవరి 24:
వక్స్ సవరణ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారని డీఎంకే ఎంపీ. ఎ. రాజా వివరించారు.
కేంద్ర ప్రభుత్వం గతేడాది లోక్సభలో వక్స్ సవరణ బిల్లును...
Read More...
మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు
Published On
By Siricilla Rajendar sharma
మాతృ గయ జనవరి 24 (ప్రజా మంటలు) మాతృదేవతకు శ్రాద్ధం చేయడం కేవలం మాతృగయ సిద్దుపూర్ ప్రాముఖ్యత. మాతృశ్రీకి, పిత్రుడికి కొడుకులు మాత్రమే శ్రాద్దం నిర్వహిస్తారు కానీ మాతృగయాలో కుమారుడు ,కుమార్తె సైతం కర్మ నిర్వహించడం ఇక్కడి స్థల విశేషం.
పూర్వము ఈ గ్రామం పేరు శ్రీ స్థల్ ఇక్కడ రాజు సిద్ధ రాజ్ జై...
Read More...
తెలంగాణ వాళ్ళతో దావొస్ లో ఒప్పందాలేమిటి ?సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్రెడ్డి స్పందన
Published On
By ch v prabhakar rao
తెలంగాణ వాళ్ళతో దావొస్ లో ఒప్పందాలేమిటి ?సీఎం రేవంత్ దావోస్ పర్యటనపై కిషన్రెడ్డి స్పందన
హైదరాబాద్ జనవరి 24:
లాభం చేకూరుతుందంటే ఎలాంటి విమర్శలు అవసరం లేదు. కానీ, తెలంగాణ వారినే దావోస్ తీసుకెళ్లి..అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షులు కిషన్రెడ్డి ప్రశ్నించారు.
విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి....
Read More...