కన్న కూతురు పై అత్యాచారం కేసులో నిందితునికి 25 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 10,000/- జరిమాన.

- బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.

On

కొరుట్ల మే 15 ( ప్రజా మంటలు ) : 

కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిది కి చెందిన ఎల్లాల తుకారం అనే వ్యక్తి వ్యవసాయ చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.

ఇతనిపై గతంలో మొదటి భార్యని చంపిన కేసులో కేసు నమోదు కావడం జరిగింది. తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం వారికి ఒక కూతురు జన్మించడం జరిగింది. తేది 14-10-2022 రోజున రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కన్నా కూతురిపై (మైనర్ బాలికపై) తుకారాం అత్యాచారం చేయడం జరిగింది. ఈ యొక్క అత్యాచారం గురించి ఎవరికైనా చెప్పితే భార్యను మరియు ఆ యొక్క మైనర్ బాలికను పెట్రోల్ పోసి చంపేస్తానని తుకారాం బెదిరించడం జరిగింది. భయభ్రాంతులకు గురైన తల్లి, మైనర్ బాలిక తేదీ 18-10-2022 రోజున తుకారాం యెుక్క మొదటి భార్య కుమారుడైన మహేష్ కు ఈ యొక్క విషయం గురించి తెలుపగ వారిని ఓదార్చి ఇట్టి విషయం గురించి పోలీస్ స్టేషన్లో తెలపడం జరిగింది. 

మైనర్ బాలిక అన్న 18-10-2022 తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 409 /2022,సెక్షన్స్ యూ/ఎస్ 376(2)(ఎఫ్)(ఎం) 376 (ఏ బి), 506 ఐ పి సి , సెక్షన్ 5(ఎం)(ఎన్) ఆఫ్ పోక్సో చట్టం కింద కోరుట్ల పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేకర్ రాజు కేసును విచారించడం జరిగింది.

బుధవారం పిపి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి నీలిమ నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి 25 సంవత్సరాల చొప్పున కఠిన కారగార శిక్ష మరియు 10,000/- జరిమాన, బాధిత బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు. 

ఈ యొక్క కేస్ లో పీపీ గా మల్లికార్జున్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా డీఎస్పీ రాజశేకర్ రాజు , ఎస్సై సతీష్ , సి ఎం ఎస్ ఎస్.ఐ రాజు నాయక్, సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ కిరణ్, రాజు లు కోర్ట్ కానిస్టేబుల్ నీల నాయక్ లు నిందితుల కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితు లకు శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అభినందించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దండి- కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి

బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దండి- కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు): .ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రతి ఒక్కరు. గ్రామ అభివృద్ధిని, బాలల హక్కుల సాధన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇటీవల  పోటీ చేసి గెలుపొందిన నూతన  సర్పంచులకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ...
Read More...

హైదరాబాద్‌లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన

హైదరాబాద్‌లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జాగృతి జనంబాట కార్యక్రమం మూడో రోజు భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జిల్లాలోని అంబర్‌పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో కాచిగూడ ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు చె నంబర్ బ్రిడ్జి కిందనున్న రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించారు. కాచిగూడ ప్రభుత్వ స్కూల్,...
Read More...
Crime  State News 

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి విశాఖపట్నం డిసెంబర్ 12: అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మరోసారి దారుణ ప్రమాదానికి వేదికైంది. శుక్రవారం ఉదయం రాజుగారి మెట్ట వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడి భారీ విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మొత్తం 35 మంది యాత్రికుల్లో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరికొందరు...
Read More...
Local News 

వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ

వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ బుగ్గారం, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 12వ వార్డులో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇచ్చిన హామీలతో స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో పాల్గొన్న...
Read More...
Local News 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం 

2వ వార్డులో జోరందుకొన్న అంకం విజయ భూమయ్య  ప్రచారం  గొల్లపల్లి డిసెంబర్ 12 (ప్రజా మంటలు):మండల కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల సందడి మరింత వేడెక్కుతోంది. గౌను గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అంకం విజయ భూమయ్య తన ప్రచారాన్ని భారీగా చేపట్టారు. ప్రజలను కలిసిన ఆమె,వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తెలుసుకుని… వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు....
Read More...

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు

కోరుట్లలో విచిత్ర ఘటన – మద్యం మత్తులో బ్యాలెట్ పత్రాలను నమిలేసిన ఓటరు కోరుట్ల, డిసెంబర్ 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామంలో ఎన్నికల ప్రక్రియలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటరు బ్యాలెట్ పత్రాలను నమిలేయడంతో ప్రాంతంలో చిన్నపాటి కలకలం రేగింది. గ్రామానికి చెందిన వృద్ధుడు పిట్టల వెంకటి మద్యం సేవించి 4వ వార్డు పోలింగ్...
Read More...
State News 

సీడ్ బిల్లు–2‌‌025 పై  రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ

సీడ్ బిల్లు–2‌‌025 పై  రైతులు, నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణ సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్) నిర్వహిస్తున్న టీడీఎఫ్ జైకిసాన్ ప్రాజెక్ట్ లో భాగంగా సీడ్ బిల్–2025 పై  రైతులు, వ్యవసాయ నిపుణుల అభిప్రాయాలు, సూచనలను సేకరించింది. ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ లు, వెబినార్‌ ల ద్వారా తీసుకున్న అభిప్రాయాల నివేదికను గురువారం కేంద్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ...
Read More...
Local News  State News 

దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థ ఇది : రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) : దేశానికి అనేక ఆణిముత్యాలను అందించిన విద్యాసంస్థగా సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్కూల్ నిలిచిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రెజిమెంటల్ బజార్‌లో జరిగిన సెయింట్ ఫ్రాన్సిస్ బాలికల హైస్కూల్ 175వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలికల విద్యకు 175 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరో  ఐఏఎస్, ఐపీఎస్,...
Read More...
Filmi News  State News 

అఖండ 2 సినిమా టికెట్‌ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు

అఖండ 2 సినిమా టికెట్‌ ధరల పెంపు జీవోను రద్దు చేసిన హైకోర్టు హైదరాబాద్‌ డిసెంబర్ 11 (ప్రజా మంటలు):బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం ప్రభుత్వ ధరల కంటే అధికంగా టికెట్‌ రేట్లు వసూలు చేయడానికి అనుమతిస్తూ జారీ చేసిన జీవోను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టికెట్‌ రేట్లు పెంచడానికి సరైన ఆధారాలు, సమగ్ర కారణాలు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇవ్వడం చట్టానికి...
Read More...
Crime  State News 

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:

నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ ప్రచారం అసత్యం: కొండా సురేఖ ఖండన:   హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి గా పనిచేస్తున్న కొండా సురేఖపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారన్న వార్తలు సోష‌ల్‌ మీడియాలో ప్రచారం కావడం పట్ల ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమాచారంలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ వివరణ...
Read More...
Local News 

రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన

రోడ్డు భద్రతపై యమధర్మరాజుగా అవగాహన సికింద్రాబాద్, డిసెంబర్ 11 (ప్రజామంటలు) : హైదరాబాద్ సిటీ కమిషనర్  వి.సీ. సజ్జనార్ పర్యవేక్షణలో, ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో బేగంపేట  ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సిగ్నల్, బోయిన్‌పల్లి జంక్షన్ వద్ద రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. సర్వేజనా ఫౌండేషన్,కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రుల సీఈఓ డా. గురవా రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్...
Read More...

మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్?

మంత్రి పొంగులేటి కొడుకుపై కేసు పెట్టిన ఎస్ఐకి ‘పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్? హైదరాబాద్ డిసెంబర్ 11 (ప్రజా మంటలు): మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడిపై కేసు నమోదు చేసిన ఎస్ఐకి “పనిష్మెంట్ ట్రాన్స్‌ఫర్” విధించడంపై పెద్ద వివాదం మొదలైంది. వేకెన్సీ రిజర్వ్ పేరుతో సీఐ మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించేందుకు మంత్రి ప్రభావం చూపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏం జరిగింది?మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
Read More...