కన్న కూతురు పై అత్యాచారం కేసులో నిందితునికి 25 సంవత్సరముల కఠిన కారాగార జైలు శిక్ష మరియు రూ 10,000/- జరిమాన.
- బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.
కొరుట్ల మే 15 ( ప్రజా మంటలు ) :
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిది కి చెందిన ఎల్లాల తుకారం అనే వ్యక్తి వ్యవసాయ చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇతనిపై గతంలో మొదటి భార్యని చంపిన కేసులో కేసు నమోదు కావడం జరిగింది. తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం వారికి ఒక కూతురు జన్మించడం జరిగింది. తేది 14-10-2022 రోజున రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కన్నా కూతురిపై (మైనర్ బాలికపై) తుకారాం అత్యాచారం చేయడం జరిగింది. ఈ యొక్క అత్యాచారం గురించి ఎవరికైనా చెప్పితే భార్యను మరియు ఆ యొక్క మైనర్ బాలికను పెట్రోల్ పోసి చంపేస్తానని తుకారాం బెదిరించడం జరిగింది. భయభ్రాంతులకు గురైన తల్లి, మైనర్ బాలిక తేదీ 18-10-2022 రోజున తుకారాం యెుక్క మొదటి భార్య కుమారుడైన మహేష్ కు ఈ యొక్క విషయం గురించి తెలుపగ వారిని ఓదార్చి ఇట్టి విషయం గురించి పోలీస్ స్టేషన్లో తెలపడం జరిగింది.
మైనర్ బాలిక అన్న 18-10-2022 తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 409 /2022,సెక్షన్స్ యూ/ఎస్ 376(2)(ఎఫ్)(ఎం) 376 (ఏ బి), 506 ఐ పి సి , సెక్షన్ 5(ఎం)(ఎన్) ఆఫ్ పోక్సో చట్టం కింద కోరుట్ల పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేకర్ రాజు కేసును విచారించడం జరిగింది.
బుధవారం పిపి, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షలను ప్రవేశపెట్టగా సాక్షులను విచారించిన గౌరవ న్యాయమూర్తి నీలిమ నిందితుని పై నేరం రుజువు కాగా నిందితుడికి 25 సంవత్సరాల చొప్పున కఠిన కారగార శిక్ష మరియు 10,000/- జరిమాన, బాధిత బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు.
ఈ యొక్క కేస్ లో పీపీ గా మల్లికార్జున్ ,ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా డీఎస్పీ రాజశేకర్ రాజు , ఎస్సై సతీష్ , సి ఎం ఎస్ ఎస్.ఐ రాజు నాయక్, సి ఎం ఎస్ కానిస్టేబుల్స్ కిరణ్, రాజు లు కోర్ట్ కానిస్టేబుల్ నీల నాయక్ లు నిందితుల కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితు లకు శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తు రాలేదా..
తలసానిని ప్రశ్నించిన బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ నాయకులు
సికింద్రాబాద్,నవంబర్ 28 (ప్రజా మంటలు):
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ది ఉందని, తమ ప్రయత్నాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకించాల్సిన అవసరం లేదని బన్సీలాల్ పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు బీసీల... రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం
సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు):
సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగులో తల్లి–కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహిళ ఆత్మహత్యను తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
తల్లి లలిత మానేరు వాగులో దూకి ఆత్మహత్య
సిరిసిల్లలోని మానేరు వాగులో లలిత... తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, రిజర్వేషన్లను సరిచేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా డిమాండ్ చేశారు.
“2019లో 22.78% ఇచ్చి… ఇప్పుడు అదికూడా తగ్గించడం ఏ న్యాయం?” – నిరంజన్ ప్రశ్న
2019... మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు):
మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్... తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్ నర్సయ్యను హతమార్చిన కొడుకు
సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది.
జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,... వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవల విభాగాన్ని జిల్లా... కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.
బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక
“రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.”
“కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు... స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష
హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు.
డిసెంబర్... బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు... గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు
గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..
సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) :
పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి... బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే ప్రతిజ్ఞ
మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో (అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్... సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు
.
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం కాలభైరవాష్టమి పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ... 