Category
State News
National  State News 

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం సికింద్రాబాద్, జూన్ 18 (ప్రజా మంటలు): 13 ఏళ్ల బాలిక ఆకర్షణ సతీష్ తన చిన్న వయసులోనే సామాజిక బాధ్యతగా వరుసగా ఓపెన్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని డిజిపి డాక్టర్ జితేందర్ పేర్కొన్నారు.  బుధవారం హైదరాబాద్ లోని విజయనగర్ కాలనీ కాలనీ లోని గిల్డ్ ఆఫ్ సర్వీస్ సేవా సమాజం బాలిక నిలయంలో ఆకర్షణ...
Read More...
State News 

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్ సహాయం కోసం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన కుటుంబం సభ్యులు  హైదరాబాద్ జూన్ 18: బహరేన్ లోని ఆల్ మోయ్యాద్ కంపెనిలో డ్రైవర్లు గా పని చేస్తున్న తొమ్మిది మంది తెలంగాణ వాసులను ఇందనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్టు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.  జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన డ్రైవర్...
Read More...
State News 

గాంధీ ఆస్పత్రి ఆవరణలో ముగ్గురు యాచకుల మృతి

గాంధీ ఆస్పత్రి ఆవరణలో ముగ్గురు యాచకుల మృతి సికింద్రాబాద్  జూన్ 18 (ప్రజా మంటలు):: గాంధీ ఆసుపత్రి ఆవరణలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ NTPC హాల్ లో 40-45 ఏళ్ల వ్యక్తి, ఎమర్జెన్సీ వార్డ్  ఎదురుగా 30-35 ఏళ్ల వ్యక్తి, గాంధీ బస్ స్టాప్ దగ్గర 50-60 ఏళ్ల వ్యక్తి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి...
Read More...
Local News  State News 

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది  - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ

యోగా శరీరాన్ని, మనస్సును, శ్వాసను ఆలోచనలను ఏకం చేస్తుంది  - శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ యోగా సంగం కార్యక్రమాన్ని నిర్వహించిన పీఐబీ, సీబీసీ కార్యాలయం సికింద్రాబాద్, జూన్ 17 ( ప్రజామంటలు) : 'వార్త' నిర్వహ యోగా అనేది భారతీయ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతిబింబించే గొప్ప ఆధ్యాత్మిక పరిచయం అని, ఇది  శరీరాన్ని,మనస్సును,శ్వాసను, ఆలోచనలను ఒకే దారిలో ఉంచేలా చేస్తుందని ప్రముఖ యోగా గురువు శ్రీ ఓం ప్రకాశ్ స్వర్ణ అన్నారు....
Read More...
Local News  State News 

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం

విద్యాశాఖ కొత్త సంచలకుని కలిసిన రాష్ట్ర ట్రస్మా బృందం హైదరాబాద్ జూన్ 17: పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన నవీన్‌ నికోలస్‌ ను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి ఆధ్వర్యంలో ట్రస్మా బృందం కలిసి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.  ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు...
Read More...
State News 

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్

మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత.. కిమ్స్ లో అడ్మిట్ సికింద్రాబాద్,  జూన్ 16 (ప్రజా మంటలు):: మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థత తో ఈరోజు సాయంత్రం బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు. వైరల్ ఫివర్ తో  బాధపడుతున్న హరీష్ రావుకు  జనరల్  ఫిజిషియన్  సుదేశ్ పటేల్ నేతృత్వంలో వైద్యులు వార్డ్ లో చికిత్స ను అందిస్తున్నారు. కేటీఆర్...
Read More...
Local News  State News 

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వసతులు పెంచండి...వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను భర్తీ చేయండి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి    రోగుల వార్డులు, ఆక్సిజన్ ప్లాంట్ల పరిశీలన సికింద్రాబాద్, జూన్ 16 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సోమవారం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. ఈసందర్బంగా ఆసుపత్రిలోని పేషంట్లు చికిత్స పొందుతున్న వార్డులు, ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లు, ఇతర విభాగాలను కేంద్రమంత్రి సందర్శించి, అక్కడి...
Read More...
National  State News 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ.

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముగిసిన కేటీఆర్ ఏసీబి విచారణ. సుదీర్ఘంగా 7 గంటలు విచారించిన ఏసీబి అధికారులు.. సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డ కేటీఆర్ హైదరాబాద్ జూన్ 16: ఈ - ఫార్ములా రేస్ కేసులో కెటిఆర్ ను దాదాపు 7 గంటలపాటు ఏసీబీ అధికారులు విచారించారు.బయటకు వచి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో అధికారుల, సంస్థ ప్రతినిధుల స్టేట్మెంట్...
Read More...
Local News  State News 

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

బాసర ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు సికింద్రాబాద్, జూన్ 16 ( ప్రజామంటలు) : నిర్మల్ జిల్లా బాసర - ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో  గోదావరి నది నీటిలో మునిగి ఐదుగురు యువకులు దుర్మరణం పాలైన ఘటనపై ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయన పిటిషన్ ను...
Read More...
Local News  State News 

ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

 ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు జగిత్యాలలోని నవాదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. సంప్రదాయబద్దంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,ఎమ్మెల్సీ కవితలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. మా ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం...
Read More...
State News 

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం సికింద్రాబాద్, జూన్ 15 (ప్రజామంటలు): సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధ నగర్ డివిజన్  మధుర నగర్ కాలనీ లోని జీహెచ్ఎమ్సీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ప్రతి గ్రామం,వార్డు, డివిజన్ లో దండోరా...
Read More...
Local News  State News 

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు తప్పుడు పిర్యాదులు చేయించిన వారిపై పరువు నష్టం దావా తప్పదు నక్క రాజలింగును నిండా ముంచేందుకు కుట్రలు చేస్తున్న దోపిడీ దారులు - నిధుల దుర్వినియోగంలో క్రిమినల్ కేసులు తప్పవు చట్టాలు దోపిడీ దారులకు చుట్టాలు కాదు - తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు...
Read More...