మదర్స్ డే సందర్బంగా మాదిరి తులసి లక్ష్మి చేతుల మీదుగా బేబీ కిట్లు పంపిణీ.

On
మదర్స్ డే సందర్బంగా మాదిరి తులసి లక్ష్మి చేతుల మీదుగా బేబీ కిట్లు పంపిణీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మే 12 (ప్రజా మంటలు) : 

మాతృదినోత్సవం సందర్బంగా #MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేబీ కిట్లను అందించారు.

పటాన్చెరు పట్టణంలోని బాలింతలకు మాదిరి తులసి లక్ష్మి  మరియు యువనాయకుడు మాదిరి పృథ్వీ రాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

MDR ఫౌండేషన్ కార్యాలయంలో మదర్స్ డే సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

కేక్ కట్ చేసి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్ల్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయమని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ చేస్తున్న సేవలను వారు అభినందించారు.

Tags
Join WhatsApp

More News...

Local News  Spiritual  

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు

ఉజ్జయిని టెంపుల్ లో  కార్తీక మాస పూజలు సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) : పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని  శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక...
Read More...
Local News 

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు

మండల ప్రభుత్వ కార్యాలయ    నిర్మాణ పనులను పరిశీలిస్తున్న భూదాతలు (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 11  (ప్రజా మంటలు):    బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయ ప్రజా పరిషత్ రెవెన్యూ కార్యాలయం గ్రామ పంచాయతీ భావనల కోసం భూమినీ ఇచ్చిన భూ దాతలు గూడూరు రంగారావు  కుటుంబసమేతంగా వచ్చి నిర్మాణం పనులను సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా బుగ్గారం గ్రామ ప్రజలకు స్వాగతం పలికి
Read More...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ::  ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.  మొన్నటి వరకు...
Read More...
National  State News 

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్-పోల్స్ లో NDA కు ఆధిక్యం పాట్నా నవంబర్ 11 (ప్రజా మంటలు): భారతదేశంలో అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన బిహార్‌లో 2025 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక, దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్-పోల్ అంచనాలు విడుదలయ్యాయి. ప్రముఖ సంస్థలన్నీ విడుదల చేసిన తాజా ఎగ్జిట్-పోల్‌ల ప్రకారం, ఈసారి కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) గట్టి ఆధిక్యంలో ఉందని సూచిస్తున్నాయి. 243...
Read More...

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు

ఘనంగా నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి – జగిత్యాల మైనార్టీ వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో ఉన్న తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) జగిత్యాలలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ...
Read More...
Local News  State News 

ఘనంగా  అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి 

ఘనంగా  అందెశ్రీ అంత్యక్రియలు :: పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, , శ్రీధర్బాబు, అడ్లూరి  పాడె మోసిన సీఎం – కవి ప్రస్థానానికి గౌరవ పూర్వక వీడ్కోలు   హైదరాబాద్ నవంబర్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర ప్రజాకవి, ప్రసిద్ధ రచయిత అందెశ్రీ గారి అంత్యక్రియలు బుధవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి ప్రజలతో పాటు రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా పెద్దఎత్తున హాజరయ్యారు. సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో...
Read More...
National  International  

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి – 12 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు ఇస్లామాబాద్ (పాకిస్థాన్), నవంబర్ 11: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కచేరీ కోర్టు (జిల్లా కోర్టు) వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశాన్ని మరోసారి ఉగ్రవాద భయాందోళనలోకి నెట్టింది. దాడి కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయానికి సమీపంలో...
Read More...

హరిహరాలయంలో ఘనంగా కార్తీక సోమవార పూజలు 

హరిహరాలయంలో ఘనంగా కార్తీక సోమవార పూజలు  జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రదోష పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు విషయ సంఖ్యలో పాల్గొని స్వహస్తాలతో పరమశివుని పంచామృతాలు వివిధ పలరసాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. వైదిక క్రతువు సభాపతి...
Read More...

పావని… పట్టుదల, పోరాటం, సేవాగుణానికి ప్రతీక

పావని… పట్టుదల, పోరాటం, సేవాగుణానికి ప్రతీక “ఆకలితో ఎవరు పస్తులు ఉండకూడదనే సంకల్పమే నా శక్తి.” సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు): జీవితం ఎప్పుడూ ఒకే రంగులో సాగదు. సుఖం–దుఃఖం, విజయం–విఫలం అనేవి మనిషిని తీర్చిదిద్దే శిల్పుల్లా మారతాయి. అలాంటి అనుభవాలను ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని కొత్త దారిలో నడిపించుకున్న యువతి కుమారి ఓ. పావని. ఆమె కథ పట్టుదల, పోరాటం,...
Read More...

మౌలానా అబుల్ కలాం యూత్ ఆధ్వర్యంలో   ఘనంగా  భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

మౌలానా అబుల్ కలాం యూత్ ఆధ్వర్యంలో   ఘనంగా  భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూత్ అధ్యక్షులు ముజహిద్ ఆదిల్ అన్నారు., పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా వద్ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్బంగా అబుల్ కలామ్ ఆజాద్ యూత్ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవ...
Read More...

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో — బ్రాహ్మణ కార్తీక వనభోజనాలు

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో — బ్రాహ్మణ కార్తీక వనభోజనాలు    హైదరాబాద్‌ నవంబర్ 11(ప్రజా మంటలు) మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వనభోజనాలు ఈ నెల 16-11-2025 (ఆదివారం) ఉదయం 8 గంటలకుశ్రీ ఆది లక్ష్మీ అలవేలుమంగా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఫేజ్-9, తుక్కుగూడ, శ్రీశైలం రోడ్, హైదరాబాద్ వద్ద ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు బ్రహ్మశ్రీ...
Read More...

భద్రత చర్యలో భాగంగా  జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు,పోలీసు జాగిలాలు, బాంబ్  డిస్పోజల్ టీం తో ప్రత్యేక తనిఖీలు

భద్రత చర్యలో భాగంగా  జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు,పోలీసు జాగిలాలు, బాంబ్  డిస్పోజల్ టీం తో ప్రత్యేక తనిఖీలు    జగిత్యాల నవంబర్ 11 (ప్రజా మంటలు)  కేంద్ర హోం శాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన నేపద్యంలో  జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు.   ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు, రైల్వే స్టేషన్, బస్ ఈ...
Read More...