మదర్స్ డే సందర్బంగా మాదిరి తులసి లక్ష్మి చేతుల మీదుగా బేబీ కిట్లు పంపిణీ.
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరు మే 12 (ప్రజా మంటలు) :
మాతృదినోత్సవం సందర్బంగా #MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బేబీ కిట్లను అందించారు.
పటాన్చెరు పట్టణంలోని బాలింతలకు మాదిరి తులసి లక్ష్మి మరియు యువనాయకుడు మాదిరి పృథ్వీ రాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
MDR ఫౌండేషన్ కార్యాలయంలో మదర్స్ డే సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
కేక్ కట్ చేసి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్ల్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయమని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ చేస్తున్న సేవలను వారు అభినందించారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు
Published On
By Siricilla Rajendar sharma

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు
Published On
By Special Reporter

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
Published On
By Special Reporter

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు
Published On
By Kasireddy Adireddy

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు
Published On
By Kasireddy Adireddy

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*
Published On
By Kasireddy Adireddy

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం
Published On
By Special Reporter

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
Published On
By Special Reporter

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
Published On
By Special Reporter
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి
Published On
By Siricilla Rajendar sharma

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
