బిజెపి రఘునందన్ రావుకి మీ ప్రతి అమూల్యమైన ఓటు, నరేంద్ర మోదీ గెలుపు- మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత & చిట్ల కుందన్ ముదిరాజ్
పటాన్చెరువు లో ఇంటింటి ప్రచారంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు 11 మే 2024 (ప్రజా మంటలు) :
శనివారం పటాన్చెరువు 113వ డివిజన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కే సుజాత ఆధ్వర్యంలో గౌతంనగర్ కాలనీ మరియు పలు కాలనీలో మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు గెలుపు కొరకై ఇంటింటికి ప్రచారం నిర్వహించిన భూత్ అధ్యక్షులు చిట్ల కుందన్ ముదిరాజ్, వినోద్ ముదిరాజ్.
పటాన్చెరువు లో ఇంటింటి ప్రచారం చివరి రోజున జోరుగా బిజెపి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా కరపత్రం ప్రచారం చేశారు, అలాగే ఇంటింటి ప్రచారంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
చివరి రోజున జోరుగా బిజెపి అగ్రనేతలతో సహా, భూత్ ఇన్చార్జి లు, బిజెపి శ్రేణులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కే సుజాత ఆధ్వర్యంలో చిట్ల కుందన్ ముదిరాజ్ మాట్లాడుతూ....
- కొత్తగా యువ ఓటర్లుగా నమోదు వారు, ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కు మాత్రమే కాదు అంతకు మించి బాధ్యత అని ప్రతి పౌరులు భావించాలి.
- భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని చెప్పారు.
- సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే అకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వినోద్ ముదిరాజ్, కార్తీక్, చిట్ల సరిత, బాగ్యశ్రీ, ఉప్పల్పు సునీత, పవర్ తదితరులు బి.జె.పి కార్యవర్గం పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణలో సినిమా టికెట్ రేట్లపై మళ్లీ వివాదం –మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ప్రతి సారి వివాదాలకు దారి తీస్తోంది. ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నా, వెంటనే కోర్టు పిటిషన్లు, విచారణలు జరుగుతుండటం సాధారణమైంది. తాజాగా అఖండ 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్పై విచారణలో హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం... చలో ఢిల్లీకి కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
దేశంలో జరుగుతున్న ఓటు చోరీ, ఈవీఎం లోపాలు, ప్రజాస్వామ్యంపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ **“ఓట్ జోర్ గది చోడ్ మహార్యాలీ”**లో పాల్గొనడానికి కరీంనగర్ నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీ బయలుదేరారు.
లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్... బీర్పూర్ మండలంలో జీవన్ రెడ్డి ప్రచారం – గత ప్రభుత్వంపై విమర్శలు, అభివృద్ధి హామీలు.
జగిత్యాల రూరల్ డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
బీర్పూర్ మండలంలోని పలుగ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరిపై కమ్మనూరు– కలమడుగు బ్రిడ్జి, జూనియర్ కళాశాలలు, త్రాగు–సాగునీటి సదుపాయాలు సహా బీర్పూర్ మండలంలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు తనే చేయించానని తెలిపారు.
రోళ్లవాగు ప్రాజెక్టును... పదవ తరగతి పరీక్షల షెడ్యూలును కుదించండి : TRSMA విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ప్రభుత్వం విడుదల చేసిన SSC పబ్లిక్ పరీక్షల 2026 టైమ్ టేబుల్ పునర్విమర్శించాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు వినతిపత్రం ఇచ్చింది.
అసోసియేషన్ అధ్యక్షుడు సదుల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎన్. రమేశ్ రావు, కోశాధికారి పి.... గిరిజన వసతి గృహ విద్యార్థి హత్య కేసు: బాధిత కుటుంబానికి ఉద్యోగం, రూ.5 లక్షల పరిహారం సిఫార్సు చేసిన TGHRC
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థి దేవత్ జోసెఫ్ (10) హత్య కేసులో, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక నిర్ణయం వెల్లడించింది. ఛైర్పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో, బాలుడి మరణానికి ప్రభుత్వ వసతి గృహ అధికారులు, పర్యవేక్షణ బాధ్యత కలిగిన... ఫిస్కల్ డెఫిసిట్ నుంచి Debt-to-GDP రేషియోకు బడ్జెట్ మార్పు
న్యూఢిల్లీ డిసెంబర్ 12 :
ఈ ఏడాది బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ఒక కీలక ఆర్థిక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు భారత ఆర్థిక విధానానికి ప్రధాన సూచికగా పరిగణించిన ఫిస్కల్ డెఫిసిట్ స్థానంలో, ప్రభుత్వం ఇప్పుడు Debt-to-GDP Ratio (దేశం మొత్తం అప్పు – మొత్తం ఆర్థిక ఉత్పత్తి పోలిక)ను కేంద్రంగా ఉంచుతోంది.... వెనిజులా తీరంలో ‘స్కిప్పర్’ చమురు నౌక స్వాధీనం
వాషింగ్టన్/కరాకస్ డీసెంబర్ 12:
వెనిజువెలా తీరానికి సమీపంలో ‘స్కిప్పర్’ అనే చమురు ట్యాంకర్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మడురో ప్రభుత్వంపై తీసుకుంటున్న చర్యలు మరో కొత్త దశలోకి చేరాయి. మడురోను అధికారం నుండి దూరం చేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు, ఆర్థిక నిర్బంధం, సైనిక ఒత్తిడిని క్రమంగా పెంచుతోంది.... బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని గ్రామంగా తీర్చిదిద్దండి- కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ప్రజామంటలు):
.ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మద్దతుతో విజయం సాధించిన ప్రతి ఒక్కరు. గ్రామ అభివృద్ధిని, బాలల హక్కుల సాధన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని కొత్త సర్పంచ్ లకు ఆశ్రిత సంస్థ విజ్ఞప్తి చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి గెలుపొందిన నూతన సర్పంచులకు ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ... హైదరాబాద్లో విద్యాసంస్థల దయనీయ పరిస్థితులపై ఆందోళన
హైదరాబాద్, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జాగృతి జనంబాట కార్యక్రమం మూడో రోజు భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జిల్లాలోని అంబర్పేట్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అంబర్పేట్ నియోజకవర్గంలో కాచిగూడ ప్రభుత్వ విద్యాసంస్థలు మరియు చె నంబర్ బ్రిడ్జి కిందనున్న రోడ్డును ఆమె స్వయంగా పరిశీలించారు.
కాచిగూడ ప్రభుత్వ స్కూల్,... అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం – 9 మంది మృతి
విశాఖపట్నం డిసెంబర్ 12:
అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మరోసారి దారుణ ప్రమాదానికి వేదికైంది. శుక్రవారం ఉదయం రాజుగారి మెట్ట వద్ద ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడి భారీ విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మొత్తం 35 మంది యాత్రికుల్లో తొమ్మిది మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరికొందరు... వార్డు అభ్యర్థి చుక్క గంగారెడ్డి – ఐదు కోట్ల అభివృద్ధి పనులకు హామీ
బుగ్గారం, డిసెంబర్ 12 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా 12వ వార్డులో పోటీ చేస్తున్న తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇచ్చిన హామీలతో స్థానిక రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో పాల్గొన్న... 