బిజెపి రఘునందన్ రావుకి మీ ప్రతి అమూల్యమైన ఓటు, నరేంద్ర మోదీ గెలుపు- మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత & చిట్ల కుందన్ ముదిరాజ్

పటాన్చెరువు లో ఇంటింటి ప్రచారంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం

On
బిజెపి రఘునందన్ రావుకి మీ ప్రతి అమూల్యమైన ఓటు, నరేంద్ర మోదీ గెలుపు- మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత & చిట్ల కుందన్ ముదిరాజ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

సంగారెడ్డి జిల్లా, పటాన్చెరువు 11 మే 2024 (ప్రజా మంటలు) :

శనివారం పటాన్చెరువు 113వ డివిజన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కే సుజాత ఆధ్వర్యంలో గౌతంనగర్ కాలనీ మరియు పలు కాలనీలో మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి ఎం రఘునందన్ రావు గెలుపు కొరకై ఇంటింటికి ప్రచారం నిర్వహించిన భూత్ అధ్యక్షులు చిట్ల కుందన్ ముదిరాజ్, వినోద్ ముదిరాజ్. 

పటాన్చెరువు లో ఇంటింటి ప్రచారం చివరి రోజున జోరుగా బిజెపి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా కరపత్రం ప్రచారం చేశారు, అలాగే ఇంటింటి ప్రచారంలో ఎన్నికల ఓటింగ్ యంత్రం (ఈవీఎం)పై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

చివరి రోజున జోరుగా బిజెపి అగ్రనేతలతో సహా, భూత్ ఇన్చార్జి లు, బిజెపి శ్రేణులు కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కే సుజాత ఆధ్వర్యంలో చిట్ల కుందన్ ముదిరాజ్ మాట్లాడుతూ....

  • కొత్తగా యువ ఓటర్లుగా నమోదు వారు, ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటు హక్కు మాత్రమే కాదు అంతకు మించి బాధ్యత అని ప్రతి పౌరులు భావించాలి.
  • భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని చెప్పారు.
  • సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకునే అకాశం ఓటు హక్కు ద్వారా మాత్రమే ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వినోద్ ముదిరాజ్, కార్తీక్, చిట్ల సరిత, బాగ్యశ్రీ, ఉప్పల్పు సునీత, పవర్ తదితరులు బి.జె.పి కార్యవర్గం పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..? *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు

 ఏం చేశారని విజయోత్సవాలు జరుపుకుంటారు..?  *కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజేశ్వరి విమర్శలు సికింద్రాబాద్‌, నవంబర్ 23 ( ప్రజా మంటలు):  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖంతో విజయోత్సవాలు జరుపుకుంటోంది, ఎలాంటి నెరవేర్చని హామీలతో ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తోంది అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మల్లేశ్వరపు రాజేశ్వరి ప్రశ్నించారు. మహాలక్ష్మి ఫ్రీ బస్సు మినహా ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు కాలేదని ఆమె విమర్శించారు....
Read More...
National  State News 

గుజరాత్‌లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి

గుజరాత్‌లో SIR పని ఒత్తిడితో నాలుగు రోజుల్లో నలుగురు BLO సిబ్బంది మృతి వడోదరా / గుజరాత్, నవంబర్ 22 (ప్రజా మంటలు): గుజరాత్‌లో Special Intensive Revision (SIR) కార్యక్రమం క్రమంలో Booth Level Officers (BLO) మరియు BLO అసిస్టెంట్లపై భారీ పని ఒత్తిడి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే వడోదరాలో BLO అసిస్టెంట్ ఉషాబెన్ ఇంద్రసింగ్ సోలంకీ విధి నిర్వహణలో మృతి చెందారు. గత నాలుగు రోజుల్లో...
Read More...

అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం

అణు రంగంలో ప్రైవేట్ ప్రవేశానికి బిల్లు:: మరో 10 కీలక బిల్లులు సిద్ధం న్యూ ఢిల్లీ, నవంబర్ 22 (ప్రజా మంటలు): డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం మొత్తం 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో దేశంలోని సివిల్ న్యూక్లియర్ రంగాన్ని ప్రైవేట్ కంపెనీలకు తెరవడాన్ని ప్రతిపాదించే బిల్లు ప్రధానంగా నిలుస్తోంది. అదేవిధంగా, చండీగఢ్‌పై రాష్ట్రపతికి నేరుగా చట్టాలు, నిబంధనలు రూపొందించే అధికారం...
Read More...
National  Local News  State News 

అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి 

అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి  హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్‌కు పోటీ లేకపోయినట్టే,...
Read More...
Local News 

జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం

జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్‌లో నందయ్యను ఘనంగా సన్మానించారు....
Read More...
Local News  State News 

తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన

తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు): తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది. ఇక్కడ తెలంగాణ కొత్తగా ప్రకటించిన DCC అధ్యక్షుల జాబితా ను సులభంగా చదవగల టేబుల్ ఫార్మాట్‌లో అందిస్తున్నాను: తెలంగాణ – జిల్లావారీ...
Read More...
Local News 

ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ

ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం  భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు  సీతాఫల్మండి...
Read More...
Local News 

బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి 

బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి  ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్) జగిత్యాలజిల్లా  ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు  బీపీతో మెదడు లో నరాలు చితికి  పోవడంతో గత నాలుగు రోజుల క్రితం  నిజామాబాద్  ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి...
Read More...

గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు

గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు గౌహతి నవంబర్ 22: భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు...
Read More...
Local News  State News 

అమీర్‌పేట్‌లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

అమీర్‌పేట్‌లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం.. సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు): అమీర్‌పేట్ డివిజన్‌లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని...
Read More...
Local News 

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు): సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే  సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.   దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా  తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని...
Read More...

కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్

కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్ కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు)    జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్  పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి.  ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను  ఎప్పటికప్పుడు  పరిశీలించాలని  మున్సిపల్ అధికారులకు ఆదేశించారు....
Read More...