బి.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ.

On
బి.ఆర్.ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

 

జగిత్యాల మే 11 (ప్రజా మంటలు) : 

జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ,రాంబజార్,టవర్ సర్కిల్,మార్కెట్ రోడ్డు,మోచి బజార్,తహసిల్ చౌరస్తా,యావర్ రోడ్డు,టౌన్ హాల్ వరకు బిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , ఎమ్మెల్సీ ఎల్ రమణ , జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,బి అర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు,పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు,పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

“సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి : జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

“సేవా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి : జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ జగిత్యాల నవంబర్ 6(ప్రజా మంటలు) పదోన్నతి బదిలీపై జగిత్యాల జిల్లాకు వచ్చిన హెడ్ కానిస్టేబుళ్లు – జిల్లా ఎస్పీ ని  మర్యాదపూర్వకంగా కలిసిన సిబ్బంది. పదోన్నతి బదిలిలో బాగంగా నిజామాబాద్ ,అదిలాబాద్ జిల్లాల నుoడి  జగిత్యాల జిల్లా కు బదిలీ అయిన 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు గురువారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో...
Read More...
National 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రారంభం – 121 నియోజకవర్గాల్లో పోలింగ్ పాట్నా, నవంబర్ 06:బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం (నవంబర్ 6, 2025) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో — నవంబర్ 6 మరియు నవంబర్ 11 తేదీలలో జరగనున్నాయి, కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.మొత్తం 3.75 కోట్లకు...
Read More...

ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు

ఇండియా ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా ‘ఎ’ వన్డే సిరీస్ – తిలక్ వర్మ సారథ్యంలో జట్టు ప్రకటింపు మొదటి టెస్ట్: నవంబర్ 14, కోల్కతా- రెండవ టెస్ట్: నవంబర్ 22, గౌహతి హైదరాబాద్, నవంబర్ 06: దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియా ‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ నవంబర్ 13 నుంచి గుజరాత్‌లోని రాజ్కోట్ వేదికగా...
Read More...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ బండి సంజయ్

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల 10వ తరగతి ఫీజులు తానే చెల్లించనున్న ఎంపీ  బండి సంజయ్ కరీంనగర్, నవంబర్ 06 (ప్రజా మంటలు):కేంద్ర సహాయ మంత్రి మరియు బీజేపీ ఎంపీ బండి సంజయ్ తన నియోజకవర్గంలోని విద్యార్థులకు శుభవార్త చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజులను తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసి తాను...
Read More...
National  Crime  State News 

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ

ఝార్ఖండ్ BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ   బీహార్ ఎన్నికలలో కలకలం రేపుతున్న BJP నేత ఫూల్ జోషి సెక్స్ రాకెట్‌ కంట్రోవర్సీ జూన్ లో HAM పార్టీ నాయకుని అరెస్ట్ తో వెలుగులోకి వచి సెక్స్ రాకెట్ పట్నా / రాంచీ నవంబర్ 06:  భారతీయ జనతా పార్టీ (BJP) మహిళా నాయకురాలు ఫూల్ జోషి పేరుతో వెలుగుచూసిన హై ప్రొఫైల్ సెక్స్...
Read More...
National  State News 

Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన

Gorak poor మహిళా కానిస్టేబుల్ శిక్షణ కేంద్రంలో బాత్ రూమ్ ల దగ్గర సీసీ కెమెరాలు - ట్రైనీల నిరసన గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 05:గోరఖ్‌పూర్ జిల్లాలోని 26వ బెటాలియన్ PAC (Provincial Armed Constabulary) మహిళా శిక్షణా కేంద్రంలో భారీ కలకలం రేగింది. సుమారు 600 మంది మహిళా ట్రైనీ సిపాయిలు ఒకే సారి బయటకు వచ్చి రోదిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాత్రూమ్‌ దగ్గర కెమెరాలు అమర్చారనే ఆరోపణతో పాటు, వసతి...
Read More...

పొలస శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు

పొలస  శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూజలు జగిత్యాల, నవంబర్ 05 (ప్రజా మంటలు):కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలోని శ్రీ పౌలస్తేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ స్వయంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం...
Read More...
Local News  Spiritual  

లక్ష వర్తిక వెలుగు లతో  దీపోత్సవం

లక్ష వర్తిక వెలుగు లతో  దీపోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 05 ( ప్రజామంటలు) : పద్మారావునగర్ లోని శ్రీ సాయి బాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి వేళ ఆలయ ఆవరణలో లక్ష వర్తిక దీపాలతో కార్తీక దీపోత్సవం నిర్వహించారు.వందలాది మంది హాజరై లక్ష వర్తిక దీపాలను వెలిగించారు. దీపాల వెలుగులో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది....
Read More...
Local News 

10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

10లక్షల 25వేల రూపాయల LOC ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు)  రూరల్ మండల అంతర్గం గ్రామానికి చెందిన పల్లపు సాత్విక్ హార్మోన్ డెఫిషియన్సీ తో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారి దృష్టికి విషయాన్ని తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం *2లక్షల 75* వేల *ఈ...
Read More...
Local News 

మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .జగిత్యాల నవంబర్ 5(ప్రజా మంటలు) మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మ రక్షణ,ఏకాగ్రత,ఆరోగ్యం పెంపొందుతాయి అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పవన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న  సెకండ్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ ను జగిత్యాలలో పావని కంటి ఆసుపత్రి వద్ద పోస్టర్ ను...
Read More...
National  International  

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు న్యూయార్క్ నవంబర్ 05: న్యూయార్క్‌ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్‌లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్  (34) ఘన విజయాన్ని సాధించి మేయ‌ర్‌గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్‌లకు పెద్ద షాక్‌గా మారింది. ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు... 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...     జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు.... ఈ సందర్భంగా  ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త  చిట్ల గంగాధర్...
Read More...