నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

On
నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు ?

నాల్గవ దశలో ఇండియా కూటమిదే పైచేయి?  తెలుగురాష్ట్రాలే బిజేపికి దిక్కు

గతంలో గెలిచిన 42 సీట్లు నిలబెట్టుకోలేని బిజేపి

కూటమిలో లేని ప్రాంతీయ పార్టీల మాటనే నెగ్గుతుందా ?

(సిహెచ్ వి ప్రభాకర్ రావు)

హైదరాబాద్ మె 13 :

నాల్గవ దశ ఎన్నికలు పూర్తయిన తరువాత పోసింగ్ సరళిని పరిశీలించిన విశ్లేషకులు, ఈ దశలో బిజేపికి అనుకున్నన్ని సీట్లు రావడం సాధ్యంకాదనే అంచనాకు వచ్చారు. పది రాష్ట్రాలలో, 96 పార్లమెంట్ స్థానాలలో జరిగిన ఎన్నికల్లో గతంలో 42 స్థానాలను గెలుచుకొన్న బిజేపి, ఈసారి తన సీట్లను నిలుపుకోవడానికి తీవరపయత్నాలే చేసింది. బిజేపి మళ్ళీ అధికారంలోకి రావడానికి స్వంతంగా కానీ ఎన్ ది ఏ కూటమి కూడా, అధికారంలోకి రావడానికి కావాల్సిన 272 సీట్లు రావడామే కష్టమనే వార్తలు వస్తున్నాయి. ఈదశలో ఏ కూటమిలో లేని పార్టీలు గెలిచే సీట్లతో పాటు, తెలుగు రాష్ట్రాలలోని టిడిపి, వై ఎస్ ఆర్ సి పి లతో పాటు, తెలంగాణలో బి ఆర్ ఎస్ గెలిచే సీట్లు కూడా ప్రధానం కానున్నాయి.

 

ఎప్పుడు బిజేపికి మద్దతు ప్రకటిస్తు, స్వతంత్రంగా వ్యవహరించే ఒరిస్సా లోని బిజూ జనతాదళ్ గత (2019) ఎన్నికల్లో రాష్ట్రంలోని 20 సీట్లలో 12 సీట్లు గెలిచండి. బిజేపి 8 సీట్లు గెలిచింది.  ఈసారి బిజూ జనతాదళ్ తొ పొత్తుపెట్టుకోవాలన్న బిజేపి ఆశలు అడియాసలే అయ్యాయి.ఇంతవరకు ఒరిస్సాలో జరిగిన ఎన్నికల్లో బిజేపి ప్రదర్శన  అనుకున్నంత గొప్పగా లేదని చెప్పకొంటున్నారు.

 

బిజేపికి కానీ ఎన్ ది ఏ కి  స్వంతంగా అనుకొన్నాన్ని సీట్లు రానపుడు, ఇండియా కూటమికి కూడా అదే పరిస్థితి వచ్చినపుడు, ఏ కూటమిలో లేని ఈ పార్టీలతో పాటు పశ్చిమ బెంగాల్ లో టి ఎం సి గెలిచే స్థానాలు, ఆయా పార్టీలు వ్యవహరించే తీరు దేశ రాజకీయాలను మార్చానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో వైఎస్ ఆర్ సిపి కాంగ్రెస్ తో కలవడానికి  ఆసక్తి చూపకపోవచ్చని, అలాగే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ బిజేపిటో జాతకట్టక పోవచ్చు.  కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మాట మార్చే అవకాశం ఉంది.

 

ఇప్పటి వరకు పూర్తయిన ఎన్నికల్లో 380 సీట్లలో బిజేపి అనుకూల మైన చోట కూడా కొంత నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. గత 2019 ఎన్నికల్లో బిజేపి, రాజస్తాన్ లోని 25, గుజరాత్ లోని 26 సీట్లు, మధ్యప్రదేశ్ లోని 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకోండి. అంటే మొత్తం 80 సీట్లలో 79 సీట్లు గెలుచుకోంది, కానీ ఈసారి ఈ రాజస్తాన్, గుజరాత్ లలో బలమైన రాజ్ పుత్ (క్షత్రీయులు) లు బలంగా బిజేపిని వ్యతిరేకించడం, పార్టీలోని అంతర్గత విభేదాలు పార్టీ అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో అధికారం చేజిక్కించుకొన్న బిజేపి, అప్పుడే అంతర్గత విభేదాలతో గతంలో సాధించినాన్ని సీట్లు సాధించకపోవచ్చని తెలుస్తుంది. గతంలో ఈ మూడు రాష్ట్రాలలో 2019 లో గెలుచుకొన్న 79 సీట్లలో కనీసం 20-25 సీట్ల నష్టం జరగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

దక్షిణాన  కర్ణాటక తో పాటు తెలంగాణలో మాత్రమే కొంత ఉనికిని చాటుకొన్న బిజేపి, ఈసారి కూడా తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా గెలవలేదనే అనుకొంటున్నారు. అయినా, తమిళనాడు, కేరళలో కనీసం ఒకటి రెండు స్థానలైనా గెలుస్తుందని ఇంకా బిజేపి నమ్ముతోంది. గత ఎన్నికల్లో కర్ణాటకలోని 28 సీట్లలో, 27 సీట్లు గెలుచుకొన్న బిజేపి, ఈసారి అక్కడ అధికారంలో లేకపోవడమే కాకుండా, ప్రజ్వల రెవన్న ఉదంతం రెండవసారి జరిగిన పోలింగ్ పై పెద్ద ప్రభావమే చూపుతుందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చుతుందనే నమ్మకంతో ఓటర్ల లో కూడా మార్పు వచ్చిందని అనుకొంటున్నారు. ఈ పరిస్థితులలో బిజేపి కర్ణాటకలో కనీసం 10-12 సీట్లు కోల్పోవచ్చని భావిస్తున్నారు.

 

ఈ పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అవసరం అయితే బిజేపి తో పెట్టుకోవచ్చని, టిడిపి, బి ఆర్ ఎస్, వి ఎస్ ఆర్ సి పి తమలోని విభేదాలను పక్కన పెట్టి అధికారంలోకి రావడానికి కూడా వెనుకడక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ పార్టీలు కాంగ్రెస్ కూటమికి కూడా అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని, అధికారం కొరకు వీరంతా ఆకలితో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. అధికార, ప్రతిపక్ష కూటమీలు రెండు కూడా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అనుకొన్నాన్ని సీట్లు రాబట్టుకొనే దిశలో లేవని అనుకొంటున్నారు. అలాంటప్పుడు బిజూ జనతాదళ్ తో పాటు, తెలుగు రాష్ట్రాల పార్టీలే కీలకం కానున్నాయి.

ఇక ముందు జరగబోయే మూడు దశల ఎన్నికల్లో 164 సీట్లలో ఎవరెన్ని సీట్లను గెలుచుకొంతరనే దానిపైనే ఏ కూటమి అధికారంలోకి రావడం అన్నది తెలిపోతుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ లలో గతంలో గెలిచిన సీట్లను నిలుపుకోలేని పార్టీ, హర్యానా, డిల్లీ, పంజాబ్ లలో కూడా గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను కూడా కొల్పవనున్నదనే వార్తలు బిజేపి అధినాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మప్రధాని మోడి అనుకున్నతళులు, హిందూత్వం, ముస్లిం, రామ మందిరం అంశాలు బజని రక్షించలేకపోవచ్చని, కానీ ఎటు కానీ మద్యంతర పార్టీలు కాపాడుతాయన్న ధైర్యంతో బిజేపి-ఆర్ ఎస్ ఎస్ లు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది.      

Tags
Join WhatsApp

More News...

National  International  

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు

న్యూయార్క్‌ మేయ‌ర్ ఎన్నికాంలో రిపబ్లికన్లకు షాక్ - జోహార్ మందాని గెలుపు న్యూయార్క్ నవంబర్ 05: న్యూయార్క్‌ నగరంలో నిన్న, నవంబర్ 4న జరిగిన 2025-ఎలక్షన్‌లో యువ డెమోక్రాటిక్ సోషలిస్ట్  (34) ఘన విజయాన్ని సాధించి మేయ‌ర్‌గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ముస్లిం, దక్షిణాసియన్ మరియు సరికొత్త తరం నాయకుడిగా, ఈ విజయం రిపబ్లికన్‌లకు పెద్ద షాక్‌గా మారింది. ట్రంప్ బెదిరింపులకు లొంగని న్యూయార్క్ పౌరులు, స్వేచ్చా ప్రియులు, మాందానిని...
Read More...
Local News 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు... 

భారత్ సురక్ష సమితి అధ్వర్యంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు...     జగిత్యాల నవంబర్ 5 ( ప్రజా మంటలు) గురునానక్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహసిల్ చేరస్తా వద్ద భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు. గురునానక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భారత్ సురక్ష సమితి నాయకులు.... ఈ సందర్భంగా  ఏ సిఎస్ రాజు, సామాజిక వేత్త  చిట్ల గంగాధర్...
Read More...
National 

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ

బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ కోల్‌కతా, నవంబర్ 05: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది. తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద...
Read More...
National  State News 

 “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

 “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు): హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ...
Read More...

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత

కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్‌ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,...
Read More...
Local News 

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి

ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ  జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి...
Read More...
Local News  Spiritual  

పోల్ బాల్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

పోల్ బాల్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సికింద్రాబాద్,నవంబర్ 05 (ప్రజా మంటలు):  కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ పోల్ బాల్ హనుమాన్ శివాలయంలో భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం ఎంతో విశేషమైన భాగ్యం అని వేద...
Read More...

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు

జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్  ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా...
Read More...

సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు

సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే మార్గంపై చర్చ – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO డైరెక్టర్ జనరల్ సమావేశం ఉత్తర సిక్కింకు నిరంతర రవాణా, భద్రతా బలపాటుకు ప్రాధాన్యత గ్యాంగ్‌టాక్: నవంబర్ 05 : సిక్కింకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఇంద్రా హాంగ్ సుబ్బా రాష్ట్రంలోని కీలక రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యతలపై బోర్డర్...
Read More...
National  Opinion 

రేపిస్టులపై శిక్ష  సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా?

రేపిస్టులపై శిక్ష  సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా? రేపిస్టులకు ఏ శిక్ష సరైనది? జయలలిత ప్రతిపాదన నుంచి నేటి సమాజ ఆలోచనలు   చెన్నై / హైదరాబాద్ నవంబర్ 0 5: సమాజాన్ని కుదిపేసే అత్యాచార ఘటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కోయంబత్తూరులో 20 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మళ్లీ ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది — రేపిస్టులకు సరైన శిక్ష ఏది?...
Read More...
National  Crime  State News 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి హల్లిఖేడ్ సమీపంలో వ్యాను, కారు ఢీకొన్న ఘటన బెలగావి జిల్లా, కర్ణాటక నవంబర్ 05: కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా హల్లిఖేడ్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి చెందారు. సమాచారం ప్రకారం, హైదరాబాద్‌ నుండి గోవా వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం...
Read More...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్ హైదరాబాద్: నవంబర్ 05 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుయో మోటో కేసు (HRC...
Read More...