ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజ చార్య జయంతి వేడుకలు

On
ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజ చార్య జయంతి వేడుకలు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల మే 12 (ప్రజా మంటలు)

అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతములు ప్రతిపాదించిన మహనీయులు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజాచార్య జయంతి వేడుకలు సోమవారం సాయంత్రం 6 గంటలకు జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైదిక క్రతువులను సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, రుద్రంగి గోపాల కృష్ణ శర్మ, భట్టాజి గోపాల్ శర్మ, సంగనబట్ల నరేంద్ర శర్మలు నిర్వహించారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

మంగళహారతి, మంత్రపుష్పం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ తో పాటు ఆశీర్వచనము చేశారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్నారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్నారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు): ఇటీవల హైదరాబాద్ నగరంలో మూడు వేరు వేరు వాహనాలపై “హ్యూమన్ రైట్స్ కమిషన్” వంటి పేరుల తో స్టిక్కర్లు, ప్రభుత్వ చిహ్నాలు - మూడు సింహళ చిహ్నం, అడ్వకేట్‌ మరియు ప్రెస్‌ గుర్తులు అనధికారికంగా వాడుకలో ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ - నేడు suo-motu...
Read More...
Local News  Crime 

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా! బోధన అక్టోబర్ 14 (ప్రజా మంటలు): నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!నేను వెళ్లిపోతున్నా.. నాకోసం వెతకొద్దు అని.లేఖ రాసిపెట్టి హాస్టల్ నుండి అదృశ్యమైన విద్యార్థి అర్జున్ కొరకు పోలీసులు వెతుకుతున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ చదువుతున్న అర్జున్ ఇలా లేఖ రాసిపెట్టి మరి...
Read More...
Local News 

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా...
Read More...
Local News 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా మంటలు)శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో...
Read More...
Local News 

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి

కవి, ఉద్యమకారుడు ఆకుల గంగాధర్ మృతి    జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): కవి, ఉద్యమకారుడు, బీట్ బజార్ వాస్తవ్యులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో లో పని చేస్తున్న ఆకుల గంగాధర్ ఆదివారం (13,అక్టోబర్) రోజున ఉదయం మరణించారు.   ఆకుల గంగాధర్ మంచి కవి. ఆయను బీఎస్ రాములు,ప్రోత్సహిస్తూ 1993 లో ఆయన కవితలతో "దళిత భారతి" అనే కవితా సంపుటిని విశాల...
Read More...
Local News  Spiritual   State News 

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు

రొట్టె బాలకిష్టయ్య సేవలు చిరస్మరణీయాలు (రామ కిష్టయ్య సంగన భట్లసీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్) విశ్రాంత విద్యాధికారి రొట్టె బాలకిష్టయ్య చేసిన విద్యారంగ సేవలు చిరస్మరణీయాలని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము నేతలు అన్నారు. సోమవారం తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశములో అధ్యక్షులు కొరిడే శంకర్ గారి అధ్యక్షతన, కార్యదర్శి...
Read More...
National  Comment  State News 

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు?

మావోయిస్టు ఉద్యమంలో కొత్త మలుపు - మల్లోజుల లొంగుబాటు? మల్లోజుల వేణుగోపాల్ రావు – ఉద్యమ, జీవిత విశేషాలు ఇది వ్యక్తి మార్పు మాత్రమే కాదు, ఒక యుగం మార్పు సూచన. మల్లోజుల వేణుగోపాల్ రావు – జీవితంలోని ప్రధాన ఘట్టాలు మల్లోజుల వేణుగోపాల్ రావు (అలియాస్ సోను/అభయ్) తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రాంతానికి చెందినవారు. ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆకర్షితుడై,...
Read More...
National  Crime  State News 

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ

లొంగిపోయిన మల్లోజుల - మసక బారిన ఉద్యమ సంస్థ ముంబాయి అక్టోబర్ 14: మహారాష్ట్ర గడ్చిరోలి లో  మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోవడం మావోయిస్ట్ సంస్థకు కోలుకోలేనిదెబ్బగా భావించాలి.గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మావోయిస్టుల నిర్మూలన కార్యక్రమంతో , ఎటు తోచని స్థితిలో మావోయిస్టులలో అంతర్మథనం మొదలయింది. ఎంతో మంది కేంధ్ర కమిటీ సభ్యులు ఆయుధాలు విడిచి లొంగిపోతున్నారు. ఈ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం

గాంధీ మెడికల్ కాలేజీలో ఫెస్ట్–2025 ప్రారంభం ఫ్యాకల్టీ, పీజీల మద్య టీ20 క్రికెట్ మ్యాచ్ సికింద్రాబాద్, అక్టోబర్ 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కాలేజీ ఫెస్ట్‌సోమవారం మెడికల్ స్టూడెట్స్ సందడి మద్య  ప్రారంభమైంది. వైద్యసేవలతో బిజీగా ఉండే వైద్యవిద్యార్థులు, అధ్యాపకులకు ఆటవిడుపు దొరకడంతో కాలేజీ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఫెస్ట్ లో భాగంగా ఫ్యాకల్టీ, పీజీల జట్ల మధ్య టీ20 క్రికెట్‌మ్యాచ్‌హోరాహోరిగా...
Read More...
Local News 

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కార మార్గం చూపాలి  వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల అక్టోబర్ 13( ప్రజా మంటలు)               ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో తో కలిసి స్వీకరించారు.   ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించిన  జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 13(ప్రజా మంటలు)పట్టణ ధరూర్ క్యాంప్  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్  సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ ,వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక ,హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి,విద్యార్థులతో కలిసి భోజనం చేశారు....
Read More...
Local News 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, 

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్,    జగిత్యాల   అక్టోబర్ 13( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం       జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది అర్జీదారులతో ఎస్పీ   స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత...
Read More...