కిడ్నీలు పాడై ఆపదలో ఉన్న కుటుంబానికి సత్య సాయి సేవా సమితి చేయూత.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 16 ( ప్రజా మంటలు )
స్థానిక బుడగ జంగాల కాలానికి చెందిన నూనె తిరుపతి కి రెండు కిడ్నీలు పాడయిపోయాయి, కిడ్నీ మార్పిడి చేయాలనీ డాక్టర్లు చెప్పడం తో తన భార్య తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ప్రభుత్వం నుండి ఆపరేషన్ ఖర్చు సాంక్షన్ అయినప్పటికీ, ఇతర ఖర్చులకు, హైదరాబాద్ హాస్పిటల్ లో 2 నెలలు ఉండవలసి వస్తుంది కాబట్టి దాదాపు ఇంకొక లక్ష రూపాయలపైన తనకు అవసరం వుంది. ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేకపోవడంతో వారు సత్యసాయి సంస్థ సహకారాన్ని కోరడం జరిగింది.
భగవానుని అనుగ్రహ ఆశీస్సులతో "శ్రీ సత్యసాయి సేవా సమితి, జగిత్యాల" ఆధ్వర్యంలో భక్తులందరి సహకారంతో రూపాయలు 19,100 ను గురువారం వారికి అందచేయడం జరిగింది.
వారికి తక్షణ సహాయంగా ఒక నెలకు కావలసిన బియ్యం తదితర నిత్యావసర వంట సరుకులని అందించడం జరిగింది.
త్వరగా ఆ కుటుంబం కోలుకొని మంచి పరిస్థితులు కలగాలని, వారికీ అలాగే సహకరించిన భక్తులందరికీ సత్యసాయి భగవానుని దివ్య అనుగ్రహ ఆశిస్సులు సంపూర్ణంగా ఉండాలని అందరినీ ఇంట వెంట జంట కంట ఉండి నిత్యం కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నారు.
కార్యక్రమంలో సంస్థ తరపున కన్వీనర్ బట్టు రాజేందర్ , చిటుమల్ల లక్ష్మీనారాయణ, వూటూరి భాస్కర్ గార్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
