ఎన్నికల విధులకు మేం సిద్ధం... ఒటేయ్యడానికి మీరు సిద్ధమా....
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల మే 11( ప్రజా మంటలు ) :
జాతీయ సేవా పథకం జగిత్యాల జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పడాల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాలలో 200 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మే 13, 2024న జరగబోనున్న 18వ లోకసభ ఎన్నికల విధులకు మేం సిద్ధం ఒకటేయ్యడానికి మీరు సిద్ధమా.... సిద్ధం కావాలని ఓటర్లను, యువకులను, వయోవృద్ధులను, విద్యావంతులు, పౌరులను గురించి పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష, ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్ ఆదేశానుసారం జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 200 మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాలలో సేవలందించనున్నారు.
వీరు పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లను క్యూ లైన్ లలో వరుసలో ఉంచడం, ఓటర్లకి నీరు అందించే సదుపాయం, వృద్ధులకి వికలాంగులకి వీల్ చైర్ ద్వారా పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం, అత్యవసర పరిస్థితుల్లో ప్యారా మెడికల్ సిబ్బందితోపాటు ఎన్నికల సిబ్బందికి మరియు ఓటర్లకు తగిన సహాయం అందించడం వంటి క్రమశిక్షణ పరమైన, సహకార ధోరణితో సేవలు అందిస్తారని, ఎలక్షన్ల విధులలో పాల్గొనడం అంటే దేశ సేవలో పాల్గొన్నట్టేనని జాతీయ సేవా పథకం వాలంటీర్ గా ఉండడం మీ అదృష్టం అని ఈ చక్కటి అవకాశాన్ని దేశ సేవలో వినియోగించి శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సక్రమంగా జరగడంలో మీ వంతు సహకారం అందించాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాంసాని సత్యనారాయణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ అంబాల శంకరయ్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెటుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
మెటుపల్లి నవంబర్ 12 (ప్రజా మంటలు):
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నవంబర్ 11, 2025న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, హైదరాబాద్ కు చెందిన వైద్యుల బృందం పాల్గొంది.
డాక్టర్లు పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వివరాలు తెలుసుకున్నారు.... నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు – సుదీర్ఘ వివాదానికి తెర
హైదరాబాద్ నవంబర్ 12 (ప్రజా మంటలు):
చాలాకాలంగా చర్చనీయాంశమైన సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదానికి చివరికి ముగింపు లభించింది.
మంత్రి సురేఖ ఇటీవల తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ, నాగార్జున కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.తన వ్యాఖ్యలు ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది... ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత — రూ.12 కోట్ల విలువైన గంజాయి సీజ్
న్యూ ఢిల్లీ నవంబర్ 13 (ప్రజా మంటలు):ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్ను పట్టుకున్నారు.బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ దగ్గర రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
లగేజీ తనిఖీ సమయంలో ఆ మహిళ తాను NIA... “సీఎం ప్రజావాణి”ని సందర్శించిన రాష్ట్ర అధికారుల బృందం
హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజా మంటలు):
“సీఎం ప్రజావాణి” పనితీరును పరిశీలించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారుల బృందం మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ను సందర్శించింది.
ఈ సందర్భంగా అధికారులు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కలిశారు. ప్రజా... రాజస్థాన్, జోధ్పూర్లో భారీ శబ్దం – ప్రజల్లో భయం
జోధ్పూర్ (రాజస్థాన్) నవంబర్ 12:
రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లా మండోర్ ప్రాంతంలో ఈరోజు ఉదయం భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ప్రజలు దీన్ని పెద్ద విస్ఫోటనంగా భావించి బయటకు పరుగులు తీశారు.
అయితే, అధికారుల ప్రకారం ఇది పేలుడు కాదు, భారత వాయుసేన ఫైటర్ జెట్ “సోనిక్ బూమ్” కారణంగా ఉద్భవించిన... హైదరాబాద్–మెడ్చల్ ప్రాంతాల్లో హిజ్రాల రెచ్చగొట్టింపు… గృహప్రవేశంలో ఘోర దాడి—స్థానికుల్లో ఆందోళన
చందానగర్ నవంబర్ 11 (ప్రజా మంటలు):
మెడ్చల్ జిల్లా చీర్యాల బాలాజీ ఎన్క్లేవ్లో ఆదివారం ఉదయం జరిగిన గృహప్రవేశం వేడుక హింసాత్మక ఘటనకు వేదికైంద. సదానందం అనే వ్యక్తి కుటుంబం గృహప్రవేశం నిర్వహిస్తున్న సమయంలో, కొన్ని హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అంత పెద్ద మొత్తం ఇవ్వలేమని కుటుంబ సభ్యులు స్పష్టం... అటారి వద్ద హిందూ భక్తుల ప్రవేశానికి పాకిస్తాన్ నిరాకరణ
అమృతసర్ నవంబర్ 11:
అటారి–వాఘా సరిహద్దులో గురునానక్ ప్రకాశ్ పర్వం కోసం సిక్కు జాథాతో కలిసి పాకిస్తాన్కు వెళ్లిన హిందూ భక్తులకు పాకిస్తాన్ అధికారులు ప్రవేశం నిరాకరించినట్లు భారత్కు వచ్చిన భక్తులు ఆరోపించారు. జాథాలోని 12–14 మంది హిందూ యాత్రికులు పూర్తిస్థాయి పత్రాలతో వచ్చినప్పటికీ, ఇమిగ్రేషన్ వద్ద నిలిపి తిరిగి పంపించినట్లు వారు వెల్లడించారు.
భక్తుల... ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET నుండి మినహాయింపు ఇప్పించండి
ఎంపీ అరవింద్ ధర్మపురికి జగిత్యాల జిల్లా PRTU–TS వినతి
జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు,):
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుండి మినహాయింపు కల్పించాలని కోరుతూ జగిత్యాల జిల్లా PRTU–TS నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర... జగిత్యాల కలెక్టరేట్లో దిశా సమావేశం – ఎంపీ అరవింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్ ఆత్మీయ స్వాగతం
జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం సోమవారం చేపట్టబడింది. సమావేశానికి విచ్చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ ని, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
అనంతరం సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు... జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అభినందన సభ
జగిత్యాల (రూరల్) నవంబర్ 1 (1ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవలే జిల్లా శాఖకు, అలాగే జగిత్యాల అర్ధన్ యూనిట్కు జరిగిన ఎన్నికల్లో విజయాలు సాధించిన నూతన పదవాధికారులు ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా... జగిత్యాల: వడ్డే లింగాపూర్లో మహిళలకు ప్రత్యేక అవగాహన
జగిత్యాల (రూరల్) నవంబర్ 11 (ప్రజా మంటలు):
రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామంలో బాల్యవివాహాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖి వన్స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో తల్లులు, కిశోర బాలికలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ... ఉజ్జయిని టెంపుల్ లో కార్తీక మాస పూజలు
సికింద్రాబాద్, నవంబర్ 11 (ప్రజామంటలు) :
పవిత్ర కార్తీక మాసం ను పురస్కరించుకొని మంగళవారం సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి ఆలయంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఈసందర్బంగా ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ డా. బాలశివయోగేంద్ర మహారాజ్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామిజీ భక్తులను ఉద్దేశించి, ఆధ్యాత్మిక... 