హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రామాయణ ప్రవచనం.

On
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ రామాయణ ప్రవచనం.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 10( ప్రజా మంటలు )

పట్టణములోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జగిత్యాల జిల్లా మన గుడి కార్యక్రమంలో భాగంగా శ్రీమద్రామాయణ సప్తాహ ప్రవచన కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రముఖ పురాణ ప్రవచకులు బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖర్ శర్మ చే బాల కాండం ప్రవచనం సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రవచనం కొనసాగింది . భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రవచన అనంతరం ప్రసాద వితరణ చేశారు.

Tags