గురువు చరిత్రకారుడు రమణయ్య ను పరామర్శించిన మాజీ సీఎం కేసీఆర్.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 6 (ప్రజా మంటలు) :
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఅర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురువు,చరిత్ర కారులు జగిత్యాల పట్టణానికి చెందిన జైశెట్టి రమణయ్య ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కెసిఆర్.
ఈ సందర్భంగా జైశెట్టి రమణయ్య కెసిఆర్ కు పలు పుస్తకాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా సంజయ్,ఎమ్మెల్సీ ఎల్ రమణ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్,ఎంపి సంతోష్,మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డీ,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Tags