రోడ్డుపై ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన మహిళా వైద్యురాలు
On
రోడ్డుపై ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన మహిళా వైద్యురాలు
విజయవాడ మే 18:
ఓ మహిళా వైద్యురాలు ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది!!!
విజయవాడలో 6 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోగా, అతని గుండె ఆగిపోయిందని భావించారు.
అటుగా వెళ్తున్న ప్రసూతి వైద్యురాలు రవళి.. తండ్రి కొడుకును ఎత్తుకుని రోడ్డుపై పరుగులు తీయడాన్ని గమనించింది.
వెంటనే ఆమె బాలునికి రోడ్డు పక్కన CPR చేసిన ఐదు నిమిషాల తర్వాత, బాలుడు మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు.
బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి, 24 గంటల పరిశీలన తర్వాత బాలుడిని డిశ్చార్జ్ చేశారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఢిల్లీ పాలకులు దిగివచ్చేలా రైల్ రోకో - బీసీ రిజర్వేషన్ల ఉద్యమంలో పౌర సమాజం కలిసి రావాలి
Published On
By From our Reporter

అనాధ పిల్లలకు సాయం చేయడం ఆదర్శనీయం..
Published On
By From our Reporter

కల్వకుంట్ల కవిత తో జాగృతి వైస్ ప్రెసిడెంట్ మంచాల వరలక్ష్మీ భేటి
Published On
By From our Reporter

ధర్మపురి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
Published On
By From our Reporter

చదువుతోపాటు సంస్కారం అందించాలి -గీతా విద్యాలయం అధ్యక్షుడు డాక్టర్ చింత రమేష్
Published On
By Siricilla Rajendar sharma

జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ లో ఆషాఢ మాసపు గోరింటాకు వేడుక"*
Published On
By Siricilla Rajendar sharma

జగిత్యాలలో ఎల్.జీ రాం హెల్త్ కేర్ & వెల్ఫేర్ సొసైటీ ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
Published On
By Siricilla Rajendar sharma

ధరూర్ క్యాంప్ ఈ వీ ఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

బాలలపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల కఠినంగా వ్యవహరించాలి - సీఎం రేవంత్ రెడ్డి
Published On
By From our Reporter

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు - ప్రభుత్వ అధికారులకు బెదిరింపులు
Published On
By From our Reporter

సిరిసిల్ల TV9 రిపోర్టర్ ప్రసాద్ మృతి
Published On
By From our Reporter

ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు
Published On
By From our Reporter
