సముద్రంలో మునిగి నలుగురు వైద్య విద్యార్థులు

On
సముద్రంలో మునిగి నలుగురు వైద్య విద్యార్థులు

సముద్రంలో మునిగి నలుగురు వైద్య విద్యార్థులు

కన్యాకుమారి మే 06:

గణపతిపురం సమీపంలో స్నానానికి వెళ్లి నలుగురు వైద్య కళాశాల విద్యార్థులు మృతి చెందారు.

సెలవులపై కన్యాకుమారి వచ్చిన 12 మంది విద్యార్థులు సముద్ర స్నానాలు చేస్తుండగా 6 మంది అలల తాకిడికి గల్లంతయ్యారు.

నలుగురు విద్యార్థులు మరణించగా, ఒక విద్యార్థి సజీవంగా రక్షించి ఆసుపత్రిలో చేర్చబడ్డాడు.

Tags