సముద్రంలో మునిగి నలుగురు వైద్య విద్యార్థులు
On
సముద్రంలో మునిగి నలుగురు వైద్య విద్యార్థులు
కన్యాకుమారి మే 06:
గణపతిపురం సమీపంలో స్నానానికి వెళ్లి నలుగురు వైద్య కళాశాల విద్యార్థులు మృతి చెందారు.
సెలవులపై కన్యాకుమారి వచ్చిన 12 మంది విద్యార్థులు సముద్ర స్నానాలు చేస్తుండగా 6 మంది అలల తాకిడికి గల్లంతయ్యారు.
నలుగురు విద్యార్థులు మరణించగా, ఒక విద్యార్థి సజీవంగా రక్షించి ఆసుపత్రిలో చేర్చబడ్డాడు.
Tags