అభయాంజనేయ స్వామి ఆలయంలో కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 14( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో,హనుమాన్ జయంతి సందర్బంగా ప్రారంభమైన సామూహిక శ్రీ హనుమాన్ చాలిసా పారాయణం ఆదివారం 2 వ రోజుకు చేరింది.
ప్రత్యేకంగా అలంక రించిన వేధిక పై ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి, అభి షేక పూజలు , ప్రత్యేక అలంకరణ చేశారు. మూర్తికి దళార్చన కన్నుల పండువుగా జరిగినది.
ఈ కార్య క్రమంలో ఆలయ అద్యక్షులు బట్టు సుధాకర్, కార్య వర్గ సభ్యులు మాతలు, భక్తులు, పాల్గోని హనుమాన్ చాలీసా పారాయణము చేశారని మీడియా ప్రతినిది తవుటు రామచంద్రం తెలిపారు.
Tags