మహనీయుల ఉత్సవ కమిటీ కోసం సన్నాహక సమావేశం

ఈనెల 11న అంబేద్కర్ భవన్లో అందరూ హాజరు కావాలి

On
మహనీయుల ఉత్సవ కమిటీ కోసం సన్నాహక సమావేశం

జయంతి కమిటీ ఉత్సవాల చైర్మన్ గొర్రె మహేందర్

ఎల్కతుర్తి ఏప్రిల్ 09 ప్రజామంటలు 

ఎల్కతుర్తి మహనీయుల ఉత్సవ కమిటీ వేయుటకు గాను సమావేశం జరిగినది ఈ సమావేశం.తేదీ 11.04 2024 రోజున ఎల్కతుర్తి మండల కేంద్రంలో గల అంబేద్కర్ కూడలిలో సమావేశం.కమిటీ. వేయుటకు నిర్ణయించడం జరిగినది మండలంలోని. మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు. అంబేద్కర్ వాదులు అందరూ హాజరు కావాలని. మా యొక్క.మనవి ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలు.ఎమ్మార్పీఎస్ రాష్ట్రపోలిటి బ్యూరో సభ్యులు వెంకన్న. మాదిగ.దళిత రత్న అవార్డు గ్రహీత రేణిగుంట్ల సాంబయ్య గడ్డం సంజీవ్ అడ్వకేట్ అంబేద్కర్ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు అంబాల ఆనంద్.. ఎల్కతుర్తి అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ఆర్యన్ రాజ్. పాక రమేష్ అంబాల స్వామి అంబేద్కర్ సంఘం. నాయకులు మర్రి విజయ్.గడ్డం..రాజనర్స్. మారుపాక అరుణ్ మారుపాక రవీందర్.అన్ని రాజకీయ పార్టీ ఇలా నాయకులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ మీ గొర్రె.మహేందర్.మహనీయుల. జయంతి ఉత్సవాల ఎల్కతుర్తి.మండల. కమిటీ.చైర్మన్

Tags