మాజీ ఎంపిపి, ఎంపీటీసీ  సుగుణాకర్ రావు,  పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా

On
మాజీ ఎంపిపి, ఎంపీటీసీ  సుగుణాకర్ రావు,  పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా

మాజీ ఎంపిపి, ఎంపీటీసీ  సుగుణాకర్ రావు,  పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా  
మెటుపల్లి ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :

ఇబ్రాహీం పట్నం మండలానికి చెందిన మాజీ ఎం పీపీ, ఎం పీటీసీ వెల్ముల సుగుణాకర్ రావు వెల్ముల పుష్పలతాదేవి లు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా పార్టీ నాయాఉయ్యకులు, ఎమ్మెల్యే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మండలంలో పర్యటించడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వల్ల మనస్తాపం చెంది, పారీలో ఉన్నా ఎలాంటి లాభం లేదని ఆరోపిస్తూ, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు లేఖ రాసారు. 
 ఈలేఖలో, జెడ్పిటిసి నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు మరియు మీ కొడుకు సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచే వరకు మేము మా కుటుంబం రాత్రి పగలు కష్టపడి మీ విజయానికి కృషి చేశాము. మేము ఎంత కష్టపడ్డా గాని మీ దగ్గర తగిన గుర్తింపు లేకపోవడం వల్ల, కనీస సమాచారం ఇవ్వకుండా మండల్లో పర్యటిస్తూ, చిన్న సమాచారం ఇవ్వకుండా మీకోసం కష్టపడ్డ మాలాంటి కుటుంబాలకు మీరు తీరని నష్టం కలిగించారని ఆరోపినహారు. మీ కన్నా ముందు రాజకీయాల్లో వెల్ముల పుష్పలత దేవి  సుగుణాకర్ రావు అనే మేము మండల ప్రెసిడెంట్ గా, మూడుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సిడిసి చైర్మన్ గా ఉన్నాము. ఒకసారి జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయాం. మేము రాజకీయాల్లో ఉంటూ, ఇంకొకరికి శ్రేయస్సు కోరాము ఇంకొకరు ఎదుగుదలకు కృషి చేశాము. కానీ మీలాగా మీ రాజకీయ భవిష్యత్తు కొరకు ఇతరులను వాడుకొని వారి రాజకీయ భవిష్యత్తును కక్షగట్టి ఎవరిని నాశనం చేయలేదు. మీరు ప్రతిసారి కుటుంబం కుటుంబం అనుకుంటూ మా కుమారుడు వెల్ముల శ్రీనివాసరావును కూడా పూర్తిగా మీ రాజకీయ జీవితానికి , ఆయన జీవితాన్ని కూడా నాశనం చేశారు. కార్యకర్తల్లో ప్రజల్లో ఎవరు మా వెంట తిరిగిన, వారిని ఫాలోఅప్ చేసుకుంటూ తిరగకుండా చేయడం మరియు మా రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి కట్టారు. మా కుటుంబం  ప్రజలు మీద అభిమానంతో మేము ఇప్పటివరకు ఓపిక పట్టినాము మాకు పార్టీ  మారే ఉద్దేశం లేదు మా కుటుంబం ఇప్పటికీ ప్రజలతోనే ఉంది చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటాం ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మాకు ప్రజలకు సేవ చేయాలని భావంతోనే మీతో ఉంటే ప్రజలకు సేవ చేయలేమని మీరు డబ్బు ఉన్నవారికి తప్ప మిగతా వారిని గుర్తించరని, మాకు మీ దగ్గర ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదు అని మేము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామనీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు బియరెస్ జిల్లా అధ్యక్షకుని కన్నా ముందు నుండే తెలుగుదేశం పార్టీలో అన్నారు. 

Tags
Join WhatsApp

More News...

National  State News 

హైదరాబాద్‌లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం

హైదరాబాద్‌లో రూ.5 లక్షల కోట్లు భూ కుంభకోణం హైదరాబాద్, నవంబర్ 21 (ప్రజా మంటలు): తెలంగాణ రాజకీయాలను మరోసారి కుదిపేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారీ భూ కుంభకోణ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని 9,500 ఎకరాల పారిశ్రామిక వాడల భూములు రేవంత్ రెడ్డి తన బంధువులు, స్నేహితులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. "₹4...
Read More...

సందేశాత్మక చిత్రాలను   ప్రజలు అదరించాలి తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్

సందేశాత్మక చిత్రాలను   ప్రజలు అదరించాలి  తెలంగాణ సినీ నిర్మాత లు భరత్ కుమార్ అంకతి,పుల్లురి నవిన్     మెట్ పెల్లి నవంబర్ 21(ప్రజా మంటలు)సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఆదరించాలని తెలంగాణ సినీ నిర్మాతలు భరత్ కుమార్ అంకతి పుల్లూరి నవీన్ లు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని లక్ష్మీ థియేటర్ లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామానికి చెందిన దర్శకుడు రాజ్ నరేంద్ర...
Read More...

ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ

ఏరోస్పేస్ పార్క్ నిర్వాసితులతో కవిత సమావేశం – సమస్యలకు న్యాయం చేస్తామని హామీ ఇబ్రహీంపట్నం–ఎలిమినేడు, నవంబర్ 21 (ప్రజా మంటలు): రంగారెడ్డి జిల్లాలో జనం బాట పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎలిమినేడు గ్రామాన్ని సందర్శించారు. ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ—“మనకు సమస్య వచ్చినప్పుడు మనమే చెప్పుకుంటేనే పరిష్కారం...
Read More...

గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల  రాజకీయ కుట్ర 

గవర్నర్ కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసులో విచారించడానికి అనుమతించడం బిజెపి, కాంగ్రెస్ ల  రాజకీయ కుట్ర  రాయికల్ నవంబర్ 21(ప్రజా మంటలు)ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర అన్నారు దావ వసంత సురేష్       రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్  పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన  జిల్లా తొలి జడ్పీ...
Read More...
Comment 

బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ

బహుముఖ ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ కవిగా, సంపాదకుడిగా, సినిమా పాటల రచయితగా, వ్యంగ్య కవిగా, ‘రన్నింగ్‌ కామెంటరీ’ లాంటి వినూత్న ప్రక్రియల సృష్టికర్తగా, వ్యాపార ప్రకటనల సృజనకారుడిగా, బహుముఖమైన ప్రతిభాశాలి, పాత్రికేయుడు.దేవిప్రియ (ఖ్వాజా హుస్సేన్‌ ) గారి వర్ధంతి జ్ఞాపకం ! - బండ్ల మాధవరావు (మహమ్మద్ గౌస్ FB నుండి)                🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿 దేవిప్రియ గారు 1949 ఆగష్టు 15న గుంటూరులో...
Read More...
State News 

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్‌: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్‌: సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు హైదరాబాద్, నవంబర్ XX (ప్రజా మంటలు): ప్రపంచ బాక్సింగ్ కప్ తుది పోరులో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ మరోసారి...
Read More...
Local News 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు కల్పించిన మంత్రికి ధన్యవాదాలు కాగజ్‌నగర్, నవంబర్ 20 (ప్రజా మంటలు): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు తప్పనిసరిగా అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కఠిన ఆదేశాలు జారీ చేసిన విషయం సీనియర్ సిటిజెన్స్‌లో హర్షాన్ని కలిగించింది. సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్త...
Read More...
Local News 

న్యూ అశోక్ నగర్‌లో కార్తీక దీపోత్సవం

న్యూ అశోక్ నగర్‌లో కార్తీక దీపోత్సవం సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ పార్సిగుట్టలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం  కార్తీక మాసం చివరి రోజున బీజేపీ సీనియర్ మహిళా నేత మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె,...
Read More...
Local News 

చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్

చిలకలగూడ పోలీసులకు శిక్షణ :ముగిసిన రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్ సికింద్రాబాద్, నవంబర్ 20 (ప్రజామంటలు) : రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి, సిటీ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు చిలకలగూడ డివిజన్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు గురువారం రెండో రోజూ కొనసాగాయి. పోలీస్  సిబ్బందికి ఫైనాన్షియల్, సెల్ఫ్ డిసిప్లిన్‌, తదితర అంశాలపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ టీ.టీ. లిజేశ్, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడంపై న్యూ...
Read More...

బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత

బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్ ఆర్ భూమి సమస్య, కు మద్దతుగా ఉద్యమం - కవిత మియాపూర్/ షాద్ నగర్ నవంబర్ 20 (ప్రజా మంటలు) : రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు బస్తీలు, గ్రామాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, ప్రభుత్వంపై స్పందన తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శేరిలింగంపల్లి...
Read More...
Local News  State News 

హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం సికింద్రాబాద్,  నవంబర్ 20 (ప్రజా మంటలు):  భారత సరకు రవాణా రంగం భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని, దానికి అనుగుణంగా ఆధునిక నైపుణ్య శక్తి అవసరమని కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు. హైదరాబాద్ ఎన్ఎస్‌టీఐ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్...
Read More...
Local News 

వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన సదస్సు. 

వెల్లుల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెట్టుపల్లి నవంబర్ 20(ప్రజా మంటలు దగ్గుల అశోక్)   మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో మెట్టుపల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామపంచాయతీ ఆవరణలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో "బాల్య వివాహా"లపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా బాలల పరిరక్షణ విభాగo నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్ బాల్య ....
Read More...