మాజీ ఎంపిపి, ఎంపీటీసీ సుగుణాకర్ రావు, పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా
మాజీ ఎంపిపి, ఎంపీటీసీ సుగుణాకర్ రావు, పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా
మెటుపల్లి ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :
ఇబ్రాహీం పట్నం మండలానికి చెందిన మాజీ ఎం పీపీ, ఎం పీటీసీ వెల్ముల సుగుణాకర్ రావు వెల్ముల పుష్పలతాదేవి లు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా పార్టీ నాయాఉయ్యకులు, ఎమ్మెల్యే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మండలంలో పర్యటించడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వల్ల మనస్తాపం చెంది, పారీలో ఉన్నా ఎలాంటి లాభం లేదని ఆరోపిస్తూ, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు లేఖ రాసారు.
ఈలేఖలో, జెడ్పిటిసి నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు మరియు మీ కొడుకు సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచే వరకు మేము మా కుటుంబం రాత్రి పగలు కష్టపడి మీ విజయానికి కృషి చేశాము. మేము ఎంత కష్టపడ్డా గాని మీ దగ్గర తగిన గుర్తింపు లేకపోవడం వల్ల, కనీస సమాచారం ఇవ్వకుండా మండల్లో పర్యటిస్తూ, చిన్న సమాచారం ఇవ్వకుండా మీకోసం కష్టపడ్డ మాలాంటి కుటుంబాలకు మీరు తీరని నష్టం కలిగించారని ఆరోపినహారు. మీ కన్నా ముందు రాజకీయాల్లో వెల్ముల పుష్పలత దేవి సుగుణాకర్ రావు అనే మేము మండల ప్రెసిడెంట్ గా, మూడుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సిడిసి చైర్మన్ గా ఉన్నాము. ఒకసారి జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయాం. మేము రాజకీయాల్లో ఉంటూ, ఇంకొకరికి శ్రేయస్సు కోరాము ఇంకొకరు ఎదుగుదలకు కృషి చేశాము. కానీ మీలాగా మీ రాజకీయ భవిష్యత్తు కొరకు ఇతరులను వాడుకొని వారి రాజకీయ భవిష్యత్తును కక్షగట్టి ఎవరిని నాశనం చేయలేదు. మీరు ప్రతిసారి కుటుంబం కుటుంబం అనుకుంటూ మా కుమారుడు వెల్ముల శ్రీనివాసరావును కూడా పూర్తిగా మీ రాజకీయ జీవితానికి , ఆయన జీవితాన్ని కూడా నాశనం చేశారు. కార్యకర్తల్లో ప్రజల్లో ఎవరు మా వెంట తిరిగిన, వారిని ఫాలోఅప్ చేసుకుంటూ తిరగకుండా చేయడం మరియు మా రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి కట్టారు. మా కుటుంబం ప్రజలు మీద అభిమానంతో మేము ఇప్పటివరకు ఓపిక పట్టినాము మాకు పార్టీ మారే ఉద్దేశం లేదు మా కుటుంబం ఇప్పటికీ ప్రజలతోనే ఉంది చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటాం ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మాకు ప్రజలకు సేవ చేయాలని భావంతోనే మీతో ఉంటే ప్రజలకు సేవ చేయలేమని మీరు డబ్బు ఉన్నవారికి తప్ప మిగతా వారిని గుర్తించరని, మాకు మీ దగ్గర ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదు అని మేము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామనీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు బియరెస్ జిల్లా అధ్యక్షకుని కన్నా ముందు నుండే తెలుగుదేశం పార్టీలో అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు,... ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి అలియాస్ “ఐబొమ్మ రవి”కి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. రవిని గత వారం పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. సోమవారం పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అతన్ని కోర్టులో హాజరుపరచగా, జ్యూడిషియల్ రిమాండ్కు ఆదేశాలు... ఎన్నికల ప్రవర్తన నియమావలికి లోబడి విధులు నిర్వహించాలి -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల నవంబర్ 26( ప్రజా మంటలు)
ఎన్నికల ప్రవర్తన నియమాలికి లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మీ సత్యప్రసాద్ అన్నారు.
జిల్లాలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ మరియు నామినేషన్ పత్రాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బుధవారం... కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో పోలీస్ కళాబృందం అవగాహన
(అంకం భూమయ్య)
గొల్లపల్లి, నవంబర్ 26 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ ఉదయ్కుమార్ ముందుండి చేపట్టారు.
పోలీస్ కళాబృందం విద్యార్థులకు పోలీసు చట్టాలు, షీ టీమ్... పాక్ జైలులో ఇమ్రాన్ ఖాన్ను చంపేశారా?
కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) నవంబర్ 26 (ప్రజా మంటలు)
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, PTI చీఫ్ ఇమ్రాన్ ఖాన్ జైలులో హత్యకు గురయ్యారన్న ప్రచారం మరోసారి అంతర్జాతీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఆఫ్ఘనిస్థాన్ రక్షణశాఖకు దగ్గరగా పనిచేస్తుందన్న ఆరోపణలున్న కొన్ని మీడియా గ్రూపులు, “ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ అధికారులు రహస్యంగా చంపేశారు” అని సంచలన కథనాలు విడుదల... ఆలయం చుట్టూ బోనాలతో ప్రదక్షిణలు… దండివారం సందర్బంగా భక్తుల సందడి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి |నవంబర్ 26 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు భక్తి శ్రద్ధల పర్వంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు దండివారం కావడంతో అన్ని దిక్కులనుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ పరిసరాలను మంగళధ్వనులతో మరింత పవిత్రంగా మార్చేశారు.
ఉదయం నుంచే “మల్లన్న… మల్లన్న…” అంటూ నాద... రాజ్యాంగం సమానత్వానికి పునాది :ఎంపీ డా. కే. లక్ష్మణ్
హైదరాబాద్, నవంబర్ 26 (ప్రజా మంటలు):
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నారాయణగూడ కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల్లో సిబిసి నిర్వహించిన ఫోటో ప్రదర్శనను ఎంపీ డా. కే. లక్ష్మణ్ ప్రారంభించారు.భారత రాజ్యాంగం సజీవ గ్రంథమని, సమానత్వం–హక్కుల రక్షణకు బలమైన పునాదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ వారసత్వాన్ని పౌరులంతా కాపాడాలని పిలుపునిచ్చారు.సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్... గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సికింద్రాబాద్ నవంబర్26 (ప్రజామంటలు)::
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ యువకుడికి అరుదైన ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు... వివరాలు ఇవి..భూపాలపల్లి జిల్లాకు చెందిన 24 ఏళ్ల విజయ్కుమార్కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ అండ్ అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.విషం సేవించిన అనంతరం ట్రాకియోస్టమీ చేయించుకున్న రోగికి... రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందిద్దాం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 26(ప్రజా మంటలు)జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
భారత రాజ్యాంగం ఆమోదించి 76... రాజ్యాంగ దినోత్సవం: అంబేద్కర్ కు నివాళులు
సికింద్రాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ BR అంబెడ్కర్కు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ప్రజలందరికీ మార్గదర్శకమైన ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమని, దాన్ని గౌరవించడం మరియు కచ్చితంగా పాటించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ... సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. 129 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాల కోసం మెడికల్ బోర్డుకు వెళ్లగా, కేవలం 23 మందినే అన్ఫిట్ గా గుర్తించడం అత్యంత అన్యాయం అని ఆమె అభిప్రాయపడ్డారు.
కవిత... కరీంనగర్లో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా – అంబేద్కర్ కు కాంగ్రెస్ నేతల నివాళులు
కరీంనగర్ నవంబర్ 26 (ప్రజా మంటలు):
కరీంనగర్ డీసీసీ కార్యాలయం మరియు కోర్టు చౌరస్తాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. SUDA చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జిల్లా SC సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్ తదితరులు... 