రెండవ రోజు కొనసాగుతున్న రామాయణ సప్తాహం.

On
రెండవ రోజు కొనసాగుతున్న రామాయణ సప్తాహం.

జగిత్యాల ఏప్రిల్ 11(ప్రజా మంటలు ) : 

పట్టణములోని బ్రాహ్మణ వీధి హరి హరాలయం లో గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ ప్రచారం మన గుడి కార్యక్రమములో భాగంగా రెండవ రోజు బాల కాండము లో బాగముగా వాల్మీకి చరిత్ర ,పుత్ర కామేష్ఠి యాగం గూర్చి పురాణ ప్రవచకులు బ్రహ్మ శ్రీ పాలెపు చంద్ర శేఖర్ శర్మ ప్రవచించారు.భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పురాణం ఆలకించి కర్ణానంద భరితులయినారు. అనంతరం మంగళ హారతి, మంత్ర పుష్పము, నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.

Tags