స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం

On
స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు

కానిపర్తి ఏప్రిల్ 09 (ప్రజామంటలు) :

 

ఉగాది పండుగ ను పురస్కరించుకొని మంగళ వారం కానిపర్తి బస్టాండ్ దగ్గర స్నేహా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం తోగరి హనుమయ్య తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం ఏర్పటు చేయటం జరిగినది. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు. స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలుగొన్న వారు వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు కొత్తూరి ఇంద్రసేన, ప్రదాన కార్యదర్శి నరెడ్ల సీతారాంరెడ్డి, వర్కింగ్ అధ్యక్షుడు జనగాని సుమన్, ఉపాధ్యక్షులు జనగాని సాంబయ్య, మాదిరెడ్డి సంధ్యారాణి, EX MPDO హన్మయ్య, కోడిగుటి బాలరాజు, కన్నెబోయిన అశోక్, నరేందర్ రెడ్డి, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గోని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags