చెన్నై లో పట్టుబడ్డ 4 కోట్లు - బీజేపీ నాయకునివిగా అనుమానం
On
చెన్నై లో పట్టుబడ్డ 4 కోట్లు - బీజేపీ నాయకునివిగా అనుమానం
చెన్నై ఏప్రిల్ 26:
చెన్నై తాంబరం రైల్వే స్టేషన్లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్న కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు.
పట్టుబడిన డబ్బు నెల్లి బీజేపీ అభ్యర్థి నాయనార్ నాగేంద్రన్కు చెందినదని పట్టుబడిన వారు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న డబ్బు తనది కాదని నయనార్ నాగేంద్రన్ వివరించారు.
Tags