ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ –అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం.
- జిల్లా సంక్షేమ అధికారి బి. వాణిశ్రీ.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493 / 9348422113)
జగిత్యాల మే 20 (ప్రజా మంటలు) :
జిల్లాలో వివిధ రంగాలలో ఆవిష్కరణ, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ మరియు ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన 6 నుండి 18 ఏళ్ళ బాలబాలికలకు 2024-25 యేడాది గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి బి. వాణిశ్రీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దరఖాస్తులను 31 జూలై 2024 లోపు ఆన్ లైన్లో http:/awards. gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అంతేకాకుండా మరిన్ని వివరాలకు బాల రక్షా భవన్, బచ్ఫన్ స్కూల్ ప్రక్కన కానీ లేదా జగిత్యాల జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, రూమ్ నెంబర్ 7, కొత్త కలెక్టర్ కార్యలయం, జగిత్యాల నందు సంప్రదించగలరని ఇతర వివరాలకు 9885497287 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
