సీఎం పర్యటన సందర్భంగా సభాస్థలి హెలిపాడ్ ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
On
కోరుట్ల ఏప్రిల్ 30( ప్రజా మంటలు)
రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కోరుట్ల లో జరుగు సభా స్థలి, హెలిప్యాడ్, వి ఐ పి పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు సభా స్థలికి వచ్చి వెళ్లే దారులు జనరల్ పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పరిశీలించారు.
ఆనంతరం బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ వెంట డిఎస్పి ఉమమహేశ్వర రావు, సి.ఐలు నవీన్, సురేష్, ఎస్.ఐలు చిరంజీవి, కిరణ్ , కిరణ్ కుమార్ ఉన్నారు.
Tags