ప్రధానిపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా

On
ప్రధానిపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా

ప్రధానిపై దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా 

న్యూ ఢిల్లీ ఏప్రిల్ 26:

ప్రధాని మోదీని ఎన్నికల్లో పోటీ చేయకుండా 6 ఏళ్లపాటు నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సచిన్ దత్తా సెలవుపై వెళ్లడంతో పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.
మళ్లీ ప్రధాని మోదీపై దాఖలైన పిటిషన్ 29న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

Tags