నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..
On
*మూడు బయోమెట్రిక్ లకు కాస్తా గ్యాప్ అవసరం
*సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
*అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఆర్ కృష్ణవేణి
సికింద్రాబాద్ మే31 (ప్రజామంటలు):
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఇవ్వనున్న రేషన్ సన్న బియ్యం మూడు నెలలకు సంబందించిన పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసారి వర్షాలు ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే నెలలో అందించే విధంగా రాష్ట్ర పౌర సరఫరాల (సివిల్ సప్లై) అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జూన్ 1 నుండి 30 తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రంలోని డీలర్లు నెల మొత్తంలో మూడుసార్లు బయోమెట్రిక్ లను ఉపయోగించి లబ్దిదారులకు మూడు నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు.
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయన్నారు.వరసగా మూడు నెలలకు సంబందించిన మూడు బయోమెట్రిక్ వేలి ముద్రలకు ఒక్కో దానికి కనీసం సమయం గ్యాప్ అవసరం ఉన్నందున మూడు నెలల రేషన్ ఒకేసారి కాకుండా ఒక్కో రోజు గ్యాప్ ఇచ్చి లబ్దిదారులు తీసుకోవాలని సికింద్రాబాద్ సహాయ పౌరసరఫరాల శాఖాధికారి ఏఆర్ కృష్ణవేణి తెలిపారు. ఈ రేషన్ బియ్యం పంపిణీలపై ఎటువంటి అపోహలు నమ్మవద్దని ఆమె అన్నారు. రేషన్ దుకాణాల వద్ద అవగాహన కోసం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో బ్యానర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. రేషన్ డీలర్లు కార్డు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ ఈ రేషన్ బియ్యాన్ని అందజేస్తారని ఆమె తెలిపారు.
సాఫ్ట్ వేర్ అప్డేట్ లోపం కారణంగా ఏమైనా ఆలస్యం అయితే కార్డు లబ్ధిదారులు సంయమానం పాటించాలని ఆమె సూచించారు. జూన్ నెల ఒకటి నుండి 30 వరకు మూడు నెలల రేషన్ బియ్యాన్ని పొందే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయని, రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సహాయ పౌరసరఫరాల అధికారి ఏ. ఆర్. కృష్ణవేణి కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
Published On
By Special Reporter

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
Published On
By Special Reporter

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత
Published On
By Special Reporter

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం
Published On
By Special Reporter

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.
Published On
By Special Reporter

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By Special Reporter

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
Published On
By Special Reporter
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ
Published On
By Special Reporter

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.
Published On
By Special Reporter
