From our Reporter
Local News 

నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

నీట్–ఎస్ఎస్ ప్రవేశాలపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు   చెన్నై, ఫిబ్రవరి 19: నీట్–ఎస్ఎస్ 2024–25 ప్రవేశాల విషయంలో కీలక తీర్పు వెలువడింది. కౌన్సెలింగ్‌కు నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత ఖాళీ సీట్లు ఉన్నాయనే కారణంతో అదనపు మాప్-అప్ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వడం సరికాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్...
Read More...
National  State News 

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై జాతీయ నేతలతో చర్చ

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: తెలంగాణ అభివృద్ధి రోడ్‌మ్యాప్‌పై జాతీయ నేతలతో చర్చ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తెలంగాణ అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరయ్యారు....
Read More...
Local News  State News 

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు నిజామాబాద్ ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):: బీజేపీ కోవర్టులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా పార్టీని లోపల నుంచే పీడిస్తున్న వారు ఇకనైనా పార్టీని విడిచిపెట్టాలని అన్నారు. ఉత్తర...
Read More...
Local News 

నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు

నూతన కౌన్సిలర్లను సత్కరించిన మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు    మెట్‌పల్లి, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):మెట్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన నూతన కౌన్సిలర్లను మెట్‌పల్లి పట్టణ బీఆర్ఎస్ యూత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే...
Read More...
Local News  State News 

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు

హనుమకొండ దళిత కుటుంబాలకు నీరు, విద్యుత్ పునరుద్ధరించాలి: TGHRC ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): హనుమకొండ చెరబండ రాజు నగర్‌లోని దళిత కుటుంబాలకు తక్షణమే తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) ఆదేశించింది. SR నంబర్లు 593, 663 /...
Read More...
Local News 

బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్‌కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం

బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్‌కు బంగ్లాదేశ్ గగనతల వినియోగంపై నిషేధం న్యూఢిల్లీ / కోల్‌కతా ఫిబ్రవరి 19: భద్రతా రుసుములు, ఎయిర్‌స్పేస్ వినియోగానికి సంబంధించిన బాకీలు చెల్లించకపోవడంతో స్పైస్‌జెట్ విమానాలు బంగ్లాదేశ్ గగనతలాన్ని వినియోగించకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో కోల్‌కతా నుంచి ఈశాన్య భారత రాష్ట్రాలకు వెళ్లే కొన్ని...
Read More...
Local News 

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు

ఇందాపూర్ డెయిరీ చంద్రబాబుదే – టీటీడీ నెయ్యి స్కాంపై ఆధారాలతో జగన్ సంచలన ఆరోపణలు అమరావతి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తిరుపతి లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యి వెనుక పెద్ద స్కాం దాగి ఉందని, ఇందాపూర్ డెయిరీ పూర్తిగా చంద్రబాబుకు చెందినదేనని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించి...
Read More...
National  State News 

విజయకాంత్.డీఎండీకే పార్టీ డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక

 విజయకాంత్.డీఎండీకే పార్టీ  డీఎంకే కూటమిలో తొలిసారి చేరిక చెన్నై, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ డీఎంకే కూటమిలో చేరని డీఎండీకే, తొలిసారిగా డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎండీకే, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో...
Read More...
National  International   State News 

ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్‌కు సాధికారత సాధనంగా మారాలి

ఏఐ ని ప్రజాస్వామ్యీకరించాలి – గ్లోబల్ సౌత్‌కు సాధికారత సాధనంగా మారాలి న్యూఢిల్లీ ఫిబ్రవరి 19: కృత్రిమ మేధ (ఏఐ)ని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అది ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకు సమావేశం, సాధికారతకు మాధ్యమంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏఐ ఇంపాక్ట్ కాన్‌క్లేవ్‌లో మాట్లాడిన ప్రధాని, ఏఐ అభివృద్ధి కొద్ది...
Read More...
State News 

బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

బడ్జెట్ సమావేశాల్లో హామీల అమలు చేయాలి – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు): ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఎన్నికల హామీల అమలుకు తగిన నిధులు కేటాయించాలని, ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్...
Read More...
National  Sports  International  

మూడు టీ20 మ్యాచ్‌ల్లో  అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్

మూడు టీ20 మ్యాచ్‌ల్లో  అభిషేక్ శర్మ వరుసగా డక్ అవుట్ అహ్మదాబాద్ ఫిబ్రవరి 18: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో శూన్య పరుగులకే అవుట్ కావడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆయా మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి: 1️⃣ భారత్ – అమెరికా వేదిక:...
Read More...
National  Local News  International  

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు): 130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో...
Read More...

About The Author