From our Reporter
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తప్పవు : ఐడీహెచ్ కాలనీలో బోర్డు పెట్టిన రెవిన్యూ సిబ్బంది
Published On
By From our Reporter
సికింద్రాబాద్, డిసెంబర్ 01 (ప్రజామంటలు):బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోయిగూడా ఐడిహెచ్ కాలనీ లోని ఉన్న భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టంచేస్తూ సికింద్రాబాద్ తహాసీల్దార్ కార్యాలయ సిబ్బంది సోమవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ భూమి ప్రభుత్వానికి చెందిన... ఈశ్వరీబాయి పోరాట పటిమ అందరికీ ఆదర్శం : ఎమ్మెల్యే శ్రీ గణేష్
Published On
By From our Reporter
సికింద్రాబాద్- కంటోన్మెంట్, డిసెంబర్ 01 ( ప్రజా మంటలు):
ఈశ్వరీబాయి 107వ జయంతి వేడుకలు మారేడ్పల్లిలో సోమవారం ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్, మాజీ మంత్రి గీతారెడ్డి ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ— మహిళా సాధికారతకు... ‘భూతశుద్ధి వివాహం’ అంటే ఏమిటి?
Published On
By From our Reporter
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరు ఈషా యోగా సెంటర్లోని లింగభైరవి ఆలయంలో ‘భూతశుద్ధి వివాహం’ పద్ధతిలో జరిగినట్లు ఈషా సంస్థ వెల్లడించింది. ఈ వార్త బయటకు రావడంతో భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? అనే... సీనియర్ సిటిజెన్స్ డిమాండ్లు పరిష్కరించాలి. -టాస్కా జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
Published On
By From our Reporter
జగిత్యాల డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ డిమాండ్లు సత్వరం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రం లోని టాస్కా కార్యాలయంలో అయన... సినీనటి సమంత–రాజ్ నిడిమోరు వివాహం
Published On
By From our Reporter
కోయంబత్తూరులో
హైదరాబాద్ డిసెంబర్ 01 (ప్రజా మంటలు):
టాలీవుడ్ స్టార్ సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ – లింగభైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్లో... దొంగ మల్లన్న జాతరలో అందరు బహార్ బెట్టింగ్ గ్యాబ్లింగ్ ఆట
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 30 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీ మల్లికార్జున మల్లన్న పేట దొంగ మల్లన్న జాతర బెట్టింగ్ టోకెన్స్ ద్వారా గ్యాంబ్లింగ్ (అందర్ బహార్) ఆట నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి అతని వద్దనుండి నుండి... కేలిఫోర్నియాలో బ్యాంక్వెట్ హాల్లో కాల్పులు: 4 గురు మృతి, 10 మందికి గాయాలు
Published On
By From our Reporter
స్టాక్టన్ (కేలిఫోర్నియా), నవంబర్ 30:
అమెరికా కేలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్టన్ నగరంలో ఉన్న ఒక బ్యాంక్వెట్ హాల్లో, శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నాలుగు మంది మృతి, పది మంది గాయపడిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి జరిగిన... కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్కు వివిధ కుల సంఘాల నాయకుల అభినందనలు
Published On
By From our Reporter
కరీంనగర్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేడు నగరంలోని పలువురు ప్రముఖులను, వివిధ కుల సంఘాల అధ్యక్షులు మరియు రాజకీయ నేతలను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.
అంజన్ కుమార్ను... జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4 నుంచి తిరిగి ప్రారంభం
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాట యాత్ర డిసెంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 25న నిజామాబాద్లో ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికే 11 జిల్లాల్లో... కొండగట్టు అగ్నిప్రమాదంపై కల్వకుంట్ల కవిత ఆందోళన
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 30 (ప్రజా మంటలు):
కొండగట్టు బస్టాండ్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 దుకాణాలు దగ్ధమై, చిరువ్యాపారులు భారీ నష్టాన్ని ఎదుర్కొన్న విషయం మనసును కలచివేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మక్క... జగిత్యాల కొండగట్టు అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి, ప్రజాప్రతినిధులు
Published On
By From our Reporter
కొండగట్టు నవంబర్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో, బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి,... ఫుట్ పాత్ అనాధలకు దుస్తుల పంపిణీ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 30 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై జీవనం సాగిస్తున్న సంచార జాతులు మరియు నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ అండగా నిలిచింది. వారిని గుర్తించి, వారికి అవసరమైన దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లను ఆదివారం పంపిణీ చేశారు.... 