జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

On
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 


 జగిత్యాల జూన్ 2(ప్రజా మంటలు)

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (జూన్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ  తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు .

శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి.  సూచించారు.కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.

Tags

More News...

Local News  State News 

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్ అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలి  - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు)ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ బ్రాహ్మణ సమాజానికి సూచించారు.జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో బుధవారం, ధ్యాన మందిరం నిర్మాణం...
Read More...
Local News 

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి 

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి  సికింద్రాబాద్ జూన్ 04 (ప్రజా మంటలు): రానున్న బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  స్థానిక ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆయా శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ట్రాఫిక్, శానిటేషన్ రూల్స్ పాటించాలని సూచించారు. అత్యవసరమైతే...
Read More...
Local News 

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం భీమదేవరపల్లి జూన్ 3 (ప్రజామంటలు) : వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించింది....
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఇబ్రహీంపట్నం జూన్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా పకీర్ కొండాపూర్, ఎర్రపూర్ గ్రామాలలో   భూ భారతి రెవెన్యూ
Read More...
Local News 

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి... నూతన టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి  సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట కు చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త హరీష్ డివిజన్ లోని గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన టిఫిన్ సెంటర్ ను మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు....
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) : గాంధీ ఆసుపత్రిలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు..చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు..గాంధీ ఎమర్జెన్సీ వార్డు వేయిటింగ్ హాల్ లో పడి ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తి(48)ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువెళ్ళారు. అయితే సదరు వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు...
Read More...
Local News  State News 

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత రామ్గోపాల్ పేట పీఎస్ భవనం మరమ్మతులు పూర్తి  త్వరలో తిరిగి జేమ్స్ స్ర్టీట్ లోని హిస్టరికల్ బిల్డింగ్ లోకి పీఎస్    *సిటీ పోలీస్ కమిషనర్ సందర్శన సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ రామ్గోపాల్ పేట డివిజన్ జేమ్స్ స్ర్టీట్ లోని పురాతన చారిత్రక ప్రాధాన్యం కలిగిన భవనాన్ని మరమ్మతుల అనంతరం తిరిగి  హైదరాబాద్...
Read More...
Local News 

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్ సీనియర్ సిటిజెన్ల ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం.                           -అవగాహన కల్పించిన హరి ఆశోక్ కుమార్.                    జగిత్యాల జూన్ 03:   సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షులు హరి ఆశోక్ కుమార్ అన్నారు.మంగళవారం   ప్రపంచ సైకిల్ దినోత్సవంను జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయంలో...
Read More...
National  State News  International  

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ డెవలప్మెంట్   ఫోరమ్( టీడీఎఫ్) అమెరికాలోని అనేక నగరాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవమును ఘనంగా జరిపింది. ఈ వేడుకలలో 5 కే రన్, అవుట్‌డోర్ గ్యాథరింగ్స్, మరియు తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంకితమైన కార్యక్రమాలను నిర్వహించారు.న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియాలోని బే ఏరియా వంటి...
Read More...
Local News 

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు. జగిత్యాల జూన్ 2: తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ అవతరణ  దినోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అసోసియేషన్  రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ఆవరణలో  ఆవిష్కరించారు. అనంతరం  తెలంగాణ ఉద్యమం లో ఉద్యమించిన...
Read More...
Local News 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  బుగ్గారం జూన్ 02:  బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపిపి, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మండల, గ్రామ ప్రత్యేక అధికారిని జి.సునిత లో జాతీయ జెండా ఆవిష్కరించారు. డిప్యూటీ...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ  వేడుకలు సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక  మార్పులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పని చేయాలని...
Read More...