త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది  ప్రభుత్వ విప్ అడ్లూరి

On
త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది  ప్రభుత్వ విప్ అడ్లూరి

▪️ 
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)

త్యాగధనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అమరవీరుల పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అనంతరం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో తెలంగాణ తల్లి చిత్ర పటానికి నివాళులు అర్పించి,జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ . కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్  ఎస్పీ అశోక్  తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర పురోగతికి అందరు సహకరించాలని అన్నారు.
▪️294 స్వయం శక్తి సంఘాలకు 30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు.

▪️పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కు 4 కోట్ల 40 లక్షల రుణాలు అందజేశారు 

▪️ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పోలాస ఆద్వర్యం లో రైతులకు విత్తనాలు అందజేశారు.

▪️రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో 
అదనపు కలెక్టర్ బీఎస్ లత ,అర్ డి వో మధుసూదన్ , డిఎస్పీ రఘు చందర్ ,కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ,జిల్లా అధికారులు ,మాజీ ప్రజాప్రతినిధులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ఎండపల్లి  గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో  తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్. గొల్లపల్లి, వెలుగటూర్ జూన్ 4 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా లోని ఎండపల్లి మండలంలోని గొడిశెలపేట్, వెల్గటూర్ మండలంలోని మొక్కరావుపేట్, గోల్లపెల్లి మండలంలోని దట్నూర్ గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .  తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భూ సమస్యలేని రాష్ట్రంగా తీర్చిదిద్దుటకై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం–2025 మరియు...
Read More...
Local News 

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే..                                - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్  

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే..                                - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్     కోరుట్ల జూన్ 04  : వయోవృద్ధులైన కన్న తల్లి,దండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షార్హులేనని ,జైలు శిక్ష ,జరిమానా తదితర   చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి  హరి ఆశోక్ కుమార్ హెచ్చరించారు.బుధవారం కోరుట్ల  డివిజన్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్  ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ,సంరక్షణ...
Read More...
Local News 

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి  మెటుపల్లి డీఈ గంగారాం మెటుపల్లి జూన్ 4 ( ప్రజా మంటలు) డివిజన్ వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయితీలు మరియు అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను తమ నెట్వర్క్ విస్తరణకు వాడే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పోల్ టాక్స్ చెల్లించాలని మెటుపల్లి డీఈ గంగారాం కోరారు. డివిజన్ లోని సమస్త...
Read More...
Local News 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం 

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం  గొల్లపల్లి జూన్ 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని  బొంకూర్ గ్రామంలో నేడు 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమం ఉత్సాహంగా జూన్ 5 నుండి 18, వరకు  వ్యవసాయ శాస్త్రవేత్తలకు మరియు రైతులకు ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా యొక్క సరైన వినియోగం, వ్యవసాయంలో...
Read More...
Local News 

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ 

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్  జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు) గంగమ్మ తల్లి బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమని జగిత్యాల జిల్లా వాణి నగర్, బిగ్ బజార్, బోయవాడ, పురానిపేట లో గంగమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్   హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.  తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్...
Read More...
Local News 

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్    జగిత్యాల జూన్ 4 ( ప్రజా మంటలు)  పట్టణములోని 4 వార్డు సంబంధించి  టి యు ఎఫ్ ఐ డి సి ఫేస్ 1 లో భాగంగా 30 లక్షల నిధులతో సీసీ డ్రైనేజ్ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల ఈ...
Read More...
Local News  State News 

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారంటే... మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లే  - కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ?ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతున్నది ? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం  హైదరాబాద్ జూన్ 04: కాళేశ్వరం కమిషన్ కేసీఆర్...
Read More...
Local News 

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్  – అమీర్పేట లో సెలబ్రేషన్స్

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్  – అమీర్పేట లో సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, జూన్ 4, (ప్రజా మంటలు):  18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సంచలనాత్మక ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.చివరి బంతి వేయగానే...
Read More...
Local News  State News 

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్ అందరి సహకారంతో ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలి  - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల జూన్ 4( ప్రజా మంటలు)ఐకమత్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ధ్యాన మందిరం కొనసాగించాలని ఎమ్మెల్యే దా సంజయ్ కుమార్ బ్రాహ్మణ సమాజానికి సూచించారు.జగిత్యాల బ్రాహ్మణ వీధిలో నిర్మించిన ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో బుధవారం, ధ్యాన మందిరం నిర్మాణం...
Read More...
Local News 

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి 

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి  సికింద్రాబాద్ జూన్ 04 (ప్రజా మంటలు): రానున్న బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని చిలకలగూడ ఏసీపీ శశాంక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.  స్థానిక ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు, ఆయా శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  ట్రాఫిక్, శానిటేషన్ రూల్స్ పాటించాలని సూచించారు. అత్యవసరమైతే...
Read More...
Local News 

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం భీమదేవరపల్లి జూన్ 3 (ప్రజామంటలు) : వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు జాగృతి పోలీస్ కళా బృందం నిర్వహించిన అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల దృష్టిని ఆకర్షించింది....
Read More...
Local News 

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు ఇబ్రహీంపట్నం జూన్ 03 ( ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   తెలంగాణ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త ఆర్ ఓ ఆర్ చట్టం 2025 అమలు చేయుటకు గాను, ఇబ్రహీంపట్నం మండలంలో గల రెవెన్యూ గ్రామాలలో గ్రామాల వారిగా పకీర్ కొండాపూర్, ఎర్రపూర్ గ్రామాలలో   భూ భారతి రెవెన్యూ
Read More...