త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి
▪️
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
త్యాగధనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అమరవీరుల పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అనంతరం జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో తెలంగాణ తల్లి చిత్ర పటానికి నివాళులు అర్పించి,జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ . కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రాష్ట్ర పురోగతికి అందరు సహకరించాలని అన్నారు.
▪️294 స్వయం శక్తి సంఘాలకు 30 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేశారు.
▪️పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా కు 4 కోట్ల 40 లక్షల రుణాలు అందజేశారు
▪️ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పోలాస ఆద్వర్యం లో రైతులకు విత్తనాలు అందజేశారు.
▪️రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న కళాకారులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో
అదనపు కలెక్టర్ బీఎస్ లత ,అర్ డి వో మధుసూదన్ , డిఎస్పీ రఘు చందర్ ,కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం ,జిల్లా అధికారులు ,మాజీ ప్రజాప్రతినిధులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
