భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల మే 31(ప్రజా మంటలు)
భూ భారతి పై జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
శనివారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి మీటింగ్ హాల్లో నిర్వహించిన భూ భారతి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్.
భూ భారతి గ్రామ సభల్లో రెవెన్యూ సమస్యలని పరిష్కరించాలని - జగిత్యాల. జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో తహసిల్దార్ లతో జరిగిన సమీక్ష సమావేశo లో- వచ్చే నెల జూన్ 3 నుండి 20 వరకి జగిత్యాల ఆన్ని మండలాల్లో ఊరూరా జరిగే భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో అన్ని రకాల భూ సమస్యలని పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశానికి ముందే రెండు రోజులు గ్రామాల్లో ప్రచారం చేసి , దరఖాస్తు ఫారం లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.
తహసిల్దార్ , నాయబ్ తహసీల్దారు రెండు టీo లుగా ఏర్పడి ఎప్పటికపుడు ఆన్ని రకాల భూసమస్యలను పరిశీలించి విచారణ చేసి తగు ఉత్తర్వులు జారీ కోసం నిర్దేశిత సమయంలో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టరు బీ.ఎస్. లత, జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఆర్డీవో లు, జగిత్యాల జిల్లా.మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, గిర్ధావార్లు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
