రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.
జగిత్యాల జూన్ 1 ( ప్రజా మంటలు)
పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ పతకాలు ఎంపిక అయన పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించి విధినిర్వహణలో నిజాయితీని కనబరుస్తూ మరెన్నో పథకాలు అందుకోవాలని ఎస్పి ఆకాంక్షించారు.
ఉత్తమ సేవా పథకం పొందనున్నవారు
1. ఏ ఆర్ ఎస్ ఐ - రామస్వామి (డి ఎ ఆర్ )డిస్టిక్ ఆర్మ్డ్ రిజర్వ్ జగిత్యాల
2. ఏ ఎస్ ఐ - శ్రీనివాస్ డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్(ఎస్ బి ) -జగిత్యాల
*సేవా పథకం*
1. ఎండి. జమీల్ అహ్మద్, ఏ ఎస్ ఐ- మెట్ పల్లి పోలీస్ స్టేషన్
2. జి.నరసింహారెడ్డి, ఏ ఎస్ఐ- మెట్ పల్లి
3. ఎస్. బిక్షపతి, ఏఎస్ ఐ- డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్
4. ఎం.సత్తయ్య, ఏఎస్ ఐ- కోరుట్ల
5. ఎస్.శ్రీనివాస్, ఏ ఆర్ ఎస్ఐ డిఏ ఆర్-జగిత్యాల
6. ఎం.మల్లారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ - మల్యాల
7. నీలియానాయక్, హెడ్ కానిస్టేబుల్ - కథలాపూర్
8. డి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ - కథలాపూర్
9. జి.రవి, హెడ్ కానిస్టేబుల్ - మల్యాల
10. మహమ్మద్ ఇలియాస్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్ - మేడిపల్లి
11. ఎస్.నాగన్న, ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ - డి ఏఆర్ జగిత్యాల
12. జి.మల్లారెడ్డి, ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ - డి ఏ ఆర్ జగిత్యాల
13. కె.రాజమౌళి, హెడ్ కానిస్టేబుల్ - గొల్లపల్లి
14. ఎస్.తనోబా, హెడ్ కానిస్టేబుల్ - ఇబ్రహీంపట్నం
15. బి. ప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ - మెట్ పల్లి
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
