నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.
(రామ కిష్టయ్య సంగన భట్ల)
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నిరుపేద బాలిక వైద్యం కోసం దాతలైన సామాజిక మిత్రులు రూ.1.21 లక్షలు విరాళాలు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా, దేవడ గ్రామానికి చెందిన చెనవెనవార్ సుభాష్ ,రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా పెద్ద కూతురు నిక్షిత (9) ఏడాది నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. సుభాష్ ఆటో ట్రాలీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ భారం అవుతున్న సుభాష్ కు తన కూతురు వైద్య ఖర్చులు మరింత భారంగా మారాయి. వీరి సమస్యను మిత్రుల ద్వారా తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికంట రమేష్ స్పందించి మే 4న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు.
ఎన్నారైలు స్పందించి సుభాష్ బ్యాంకు ఖాతాకు రూ. 1.21 లక్షలు విరాళాలు పంపించారు. దాతల సాయంతో నిక్షితకు వైద్యం అందిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైకిల్ ర్యాలీ

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సు.

మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీఅశోక్ కుమార్

భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్

గొల్లపల్లి మండలంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

సహాయ నటుడు కుర్మశంకర్ కు ఎన్టీఆర్ టాలీవుడ్ అవార్డు

త్యాగదనుల బలిదానంతో స్వరాష్ట్రం సిద్ధించింది ప్రభుత్వ విప్ అడ్లూరి

స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
