వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతిభా విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
పట్టణములోని పద్మనాయక మినీ కళ్యాణ మంటపం లో వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేసి,అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పది...
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేయడం అభినందనీయం,మరింత చదువుకోవడానికి ఉత్సాహం పొందుతారన్నారు.
సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే వ్యక్తిత్వం వెలమ కులస్తులది అని అన్నారు.
విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది అని,చదువులో రాణించి ఆర్థికంగా ఇబ్బందిపడుతూ ఉన్న వారికి తన వంతుగా,సంఘం తరపున సహాకారం ఉంటుంది అని అన్నారు.
విద్య తోనే నేటి సమాజంలో గౌరవం పొందుతారు అని అన్నారు ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు,ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ రావు,మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు,రామచందర్ రావు, సుధాకర్ రావు,నరేందర్ రావు,వేణు గోపాల్ రావు,
కార్యవర్గసభ్యులు ,వెలమ సంక్షేమ సంఘం కుల భాందవులు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
