అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం
సికింద్రాబాద్ జూన్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్( టీడీఎఫ్) అమెరికాలోని అనేక నగరాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవమును ఘనంగా జరిపింది. ఈ వేడుకలలో 5 కే రన్, అవుట్డోర్ గ్యాథరింగ్స్, మరియు తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అంకితమైన కార్యక్రమాలను నిర్వహించారు.
న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, అట్లాంటా, కాలిఫోర్నియాలోని బే ఏరియా వంటి నగరాల్లో టీడిఎఫ్ శాఖలు ఈ కార్యక్రమాలను నిర్వహించాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు, యువత, రాష్ట్రాభిమానులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ఏర్పాటును స్మరించడంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసుల మధ్య ఐక్యతను, సంస్కృతిని మరియు అభివృద్ధి సంకల్పాన్ని పదిలపరిచే వేదికగా నిలిచాయి.ఈ సంవత్సరపు 5 కే రన్లు మరియు అవుట్డోర్ గ్యాథరింగ్స్ ద్వారా టిడిఎఫ్ 25వ వార్షికోత్సవ వేడుకల (ఆగస్టు 8, 9 తేదీలకు) ఏర్పాట్లకు శుభారంభం కూడా ప్రకటించబడింది. గత 25 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధి కోసం టీడీఎఫ్ చేసిన సేవలను గుర్తుచేస్తూ, ఈ మహోత్సవాల కోసం ఉత్సాహంతో కమ్యూనిటీ సిద్ధమవుతోంది.ఈ వేడుకలు తెలంగాణ ప్రవాసులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా చేయడం, వారి సాంస్కృతిక వారసత్వంను సంరక్షించడం, మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించడం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యొక్క ప్రధాన లక్ష్యాలని మళ్ళీ ఒకసారి స్పష్టం చేశాయని ఆర్గనైజర్స్ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆగ్మాంట్ గోల్డ్ లోన్ సంస్థ జాక్ పాట్ లో వారాసిగూడ వాసులకు ప్రైజ్ లు

ప్రిన్సిపల్ వెలిశాల కొండలరావు సన్మాన సభకు సన్నాహకాలు
.jpg)
డివిజన్ పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించండి - అధికారులకు బీజేపీ నేతల వినతిపత్రం

గాంధీ లో డైట్ క్యాంటీన్ నిర్వహణపై అధికారుల సమీక్ష

పేరేంట్స్... మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపించండి. - జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత
