పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన ర్యాలీ ఉత్పత్తుల మేళ
జగిత్యాల జూన్ 2 ( ప్రజా మంటలు)
మహిళల ఆర్థిక అభివృద్ధి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించడంకోసంగాను పురపాలక శాఖ డైరెక్టర్
100 రోజుల కార్యాచరణ చేపట్టారు.ఇందులో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నుండి సెప్టెంబర్ 9 వ తేదీ వరకు మున్సిపాలిటీ లలో నిర్వహించు కార్య క్రమాలతో పాటు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చేపట్టే కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి. అందులో భాగంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల మేళాను సోమవారం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిర్వహించగా,
జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో police క్వార్టర్స్ ప్రక్కన జగిత్యాల జిల్లా మెప్మా ఏ ఓ.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ స్పందన తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్, బ్యాంక్ ల ద్వారా లోన్లు, వీధి వ్యాపారుల కుటుంభ సభ్యుల ప్రొఫైల్లింగ్, వీధి వ్యాపారుల సంఘాల ఏర్పాటు, కొత్త మహిళా సంఘాల ఏర్పాటు, వన మహోత్సవం తదితర కార్యక్రమాలు సెప్టెంబర్ 9 వ తేది వరకు 100 రోజులలో నిర్దేశించిన తేదీలలో నిర్వహించబడతాయని జగిత్యాల జిల్లా మెప్మా ఏ ఓ.శ్రీనివాస్ గౌడ్ వివరించారు.
అలాగే, ఈ. నెల 5 న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించ బడుతుందని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు

స్వయం ఉపాధి పథకాలను యువత సద్వినియోగం చేసుకోవాలి...

గాంధీ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

125 ఏండ్ల చారిత్రక భవనం తిరిగి సిటీ పోలీసులకు అప్పగింత

సైకిల్ పై అవగాహన కల్పిస్తున్న హరి ఆశోక్ కుమార్

అమెరికాలో టీడీఎఫ్ ఆధ్వర్యంలో టీజీ ఆవిర్భావ దినోత్సవం

సీనియర్ సిటీజేన్స్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సంబరాలు.

బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
.jpg)