సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు
On
గాంధీ అలుమ్నిలో సీపీఆర్ పై ఉచిత శిక్షణ
సికింద్రాబాద్, మే 30 ( ప్రజామంటలు) :
మన కళ్ళ ఎదుట ఎవరైనా గుండెపోటుకు గురైన సమయంలో సీపీఆర్ ( కార్డియో ఫల్మనరీ రెస్యూసిటేషన్ ) చేసినట్లయితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని గాంధీ ఆలుమ్ని అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ పి. రోహిత్ రెడ్డి అన్నారు. జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ మెడికల్ కళాశాల ఆలుమ్ని అసోసియేషన్ ద్వారా శుక్రవారం వివిధ స్వచ్ఛంద సంస్థల సిబ్బందికి సీపీఆర్ఎలా చేయాలి అనే దానిపై ఉచిత శిక్షణ ఇచ్చారు. జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్. నరసింహమూర్తి, రెయిన్ బో ఫౌండేషన్ సిటీ డెస్క్ మేనేజర్ వి క్రాంతి కిరణ్ లు సీపీఆర్ శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు బి నర్సింగ్ రావు, ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
Published On
By Special Reporter
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
Published On
By Special Reporter
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం
Published On
By Special Reporter

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*
Published On
By Special Reporter

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
Published On
By Special Reporter

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..
Published On
By Special Reporter

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్
Published On
By Siricilla Rajendar sharma

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు
Published On
By Siricilla Rajendar sharma

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..
Published On
By Siricilla Rajendar sharma

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం
Published On
By Special Reporter
