స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ
జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా అంగడి బజార్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు
తాజా మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ....
స్వతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త మహా వాది ఆయన భారత స్వతంత్ర ఉద్యమానికి గొప్ప మద్దతు దారుడు సామాన్య ప్రజలను పెద్ద సంఖ్యలో ఉద్యమంలో చరమని ఎల్లప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు
ప్రతి ఒక్కరూ కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్, ఉపాధ్యక్షులు భోగ రాజ్ కుమార్, గాదాసు రాజేందర్, కొక్కుల ప్రభాకర్, మనపూరి మహేష్, కొక్కు సందీప్, చిలుక నరేష్, మంచాల జమున, సాంబారి కళావతి, గౌరీ శ్రీనివాస్, ఎలిగేటి నరసయ్య, తౌటి రామచంద్రం, క్యాదాసు నాగయ్య, సిరిపురం మహేందర్, మాజీ కౌన్సిలర్ అల్లే గంగసాగర్, నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
