భూ భారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన తాసిల్దార్ వరంధన్
On
గొల్లపల్లి జూన్ 02 (ప్రజా మంటలు):
మండల పరిషత్ కార్యాలయం సోమవారం మండలం లోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేశారు గ్రామాల ప్రజా పంపిణీ డీలర్ల భూ భారతి అవగాహన సదస్సుకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు ఇట్టి సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు ఆ గ్రామంలో ఒకరోజు ముందుగానే డబ్బు చాటింపు ద్వారా సదస్సులు సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు.
అదేవిధంగా సదస్సులో రైతులు తమ సమస్యలను రాసి ఇచ్చే దరఖాస్తులను ఒకరోజు ముందుగానే గ్రామపంచాయతీలో బోర్డులు పెట్టి ప్రజలకు తెలిసే విధంగా ఉండాలని గ్రామపంచాయతీ కార్యదర్శులకు తాసిల్దార్ వరందన్ ఆదేశాలు జారీ చేశారు తాసిల్దార్, ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామ్ రెడ్డి, ఎంపీ ఓ సురేష్ రెడ్డి, గిరిధర్లు అనూష, జీవన్ ,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
Published On
By Siricilla Rajendar sharma

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
Published On
By Special Reporter

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం
Published On
By Siricilla Rajendar sharma

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
Published On
By Special Reporter

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత
Published On
By Special Reporter

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్
Published On
By Special Reporter

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్
Published On
By Special Reporter

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి
Published On
By Special Reporter

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం
Published On
By Kasireddy Adireddy

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
Published On
By Special Reporter
