గాంధీ మెడికల్ కాలేజీలో ఆవిర్బావ దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్ జూన్ 02 (ప్రజామంటలు) :
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో ముందు ఉంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది పని చేయాలని అన్నారు. రైజింగ్ తెలంగాణలో భాగంగా వైద్య రంగాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేద రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి వైద్య రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డాక్టర్ రవి శేఖర్ రావు, డాక్టర్ వాల్యా, పలు విభాగాల హెచ్ ఓ డి లు డాక్టర్ కృపాల్ సింగ్, డాక్టర్ చంద్రశేఖర్ ప్రొఫెసర్లు డాక్టర్ జానకి, డాక్టర్ పద్మజ, ఏడి జగదీశ్వర్, ఏవో సుబ్బారావు, ఎంపిహెచ్ఈ ఓ వేణుగోపాల్ గౌడ్, ఎండీ ఫారుఖ్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
