మండల పంచాయతీ అధికారి ఆదేశాలు పట్టించుకొని కార్యదర్శులు
గొల్లపల్లి జూన్ 02 (ప్రజామంటలు) :
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను గొల్లపల్లి మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు ,గ్రామపంచాయతీ కార్యాలయాలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు.
కాగా ఈ వేడుకల్లో పలువురు పంచాయతీ కార్యదర్శిలు వ్యవహరించిన తీరు ప్రజలను గందరగోళానికి గురి చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం తో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా గుర్తిస్తూ జీవో రిలీజ్ చేసింది.
నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మండలంలోని కొన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తెలంగాణ తల్లి చిత్రపటం ను ఉపయోగించగా మరికొన్ని పంచాయతీ కార్యాలయాల్లో మాత్రం బీఆర్ఎస్ సమయంలో చేలామణిలో ఉన్న పాత తెలంగాణ తల్లి చిత్రపటం తో వేడుకలు నిర్వహించారు. దీంతో కార్యదర్శిల తీరుతో ప్రజలు అయోమయానికి గురవుతూ ఇంతకీ అసలైన తెలంగాణ తల్లి ఎవరు? ప్రభుత్వం అధికారికంగా గుర్తించినప్పటికీ అధికారులకు ఈ విషయంలో క్లారిటీ లేనట్టుంది అని చర్చించుకుంటున్నారు.
మండల పంచాయతీ అధికారిని చరవాణిలో వివరణ కోరగా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఒక రోజే ముందు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
