బుగ్గారంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బుగ్గారం జూన్ 02:
బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ మాజిద్, పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ఎంపిపి, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో మండల, గ్రామ ప్రత్యేక అధికారిని జి.సునిత లో జాతీయ జెండా ఆవిష్కరించారు.
డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, గిర్ధావర్ బాపురెడ్డి, ఎంపీడీవో అఫ్జల్ మియా, పంచాయతీ కార్యదర్శి అక్బర్, ఆయా శాఖల సిబ్బంది, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దన వేణి శంకర్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పెద్దనవేని రాగన్న, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నగునూరి నర్సా గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిగిరి అంజిత్, బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు తాడేపు లింగన్న, జంగ శ్రీనివాస్, కాంగ్రెస్, బిఆర్ ఎస్ పార్టీల గ్రామ శాఖ అధ్యక్షులు కోడిమ్యాల రాజన్న, పొన్నం సత్తన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక అధికారిణి సునీత చేతుల నిత్యావసర సరుకులు బహుకరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎండపల్లి గొల్లపల్లి వెల్గటూర్ మండలాల్లో తెలంగాణ భూ భారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.. - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టండి మెటుపల్లి డీఈ గంగారాం

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా గంగమ్మ తల్లి బోనాల జాతర పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్

నాలుగవ వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సంజయ్

రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ - ఎమ్మెల్సీ కవిత

ఆర్సీబీకి ఐపీఎల్ తొలి టైటిల్ – అమీర్పేట లో సెలబ్రేషన్స్

అందరి సహకారంతో ధ్యానమందిరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు - డా.సంజయ్

బక్రీదును శాంతియుతంగా జరుపుకోవాలి

ధర్మారం గ్రామంలో పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

గ్రామాలలో భూ భారతి రెవెన్యూ సదస్సులు
